ప్రభుత్వపాఠశాలలో తనిఖీ చేసిన సామాజిక తనిఖీ బృందం.
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 3. తర్లుపాడు మండలం కలుజువ్వాలపాడు గ్రామం లో గల కె జి బి వి బాలికల పాఠశాలను, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను డిప్యూటీ సియం కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు…
అగ్గి తెగులు కి నివారణ చర్యలు చేపట్టాలి
జనం న్యూస్ ఫిబ్రవరి 04 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మునగాల మండల పరిధిలోని ఆకుపాముల గ్రామంలో గ్రామానికి చెందిన కందగట్ల సాంబయ్య అనే రైతు అంకూర్ కంపెనీకి చెందిన శ్రీ-101 వరి విత్తనాలను 20 ఎకరాలలో నాటారని ఇప్పుడిప్పుడే…
మహిళలు , చిన్నపిల్లల రక్షణే పొలిస్ శాఖ తొలి ప్రాధాన్యత
మహిళలు సమస్యలపై నిర్భయంగా సంప్రదించవచ్చు. మహిళలు, చిన్నపిల్లలకు చట్టాలపై షీ టీం భరోసా టీం ద్వారా జిల్లాలో అవగాహన సదస్సుల నిర్వహణ జనం న్యూస్ పిబ్రవరి 03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మహిళలు, యువతులు ఎవరైనా…
పురుగుల మందు తాగి ఉద్యోగి ఆత్మహత్యాయత్నం.
జన న్యూస్ ఫిబ్రవరి 3 నడిగూడెం పురుగుల మందు తాగి ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో జరిగింది. మండల కేంద్రంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో స్టాఫ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బీరవల్లి సుధాకర్ రెడ్డి సోమవారం…
లక్షడప్పుకులు వేలగొంతుల మహాసభవాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మార్పీఎస్ & ఎం.ఎస్. పి.జిల్లానాయకులు
జనం న్యూస్ ఫిబ్రవరి 04 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మునగాల:మండలకేంద్రంలో స్థానిక అంబేద్కర్ విగ్రహంవద్ద ఎమ్మార్పీఎస్ & ఎం.ఎస్.పి. మండలఅధ్యక్షులు,గుడిపాటి కనకయ్యమాదిగ,లంజపల్లి శ్రీను మాదిగ ఆధ్వర్యంలో,లక్ష డప్పుకులు వేలగొంతుల,మహాసభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు, ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ &…
పశువుల అక్రమ అడ్డాలపై మెరుపు దాడులు
అక్రమంగా రవాణా కు సిద్ధం గా ఉన్న 100 పై గా పశువులు స్వాధీనం జనం న్యూస్ పిబ్రవరి 03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమరం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ వాంకిడి…
పూడిమడకలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
అచ్యుతాపురం(జనం న్యూస్): మండలం లోని మత్స్యకార గ్రామమైన పూడిమడక రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలాలను పలు చోట్ల కొందరు వ్యక్తులు ఆక్రమించుకుని దుకాణాలు ఏర్పాటు కోసం ముందుకు వెళ్తున్న పంచాయతీ యంత్రాంగం తమకు ఏమి తెలియనట్లు పట్టించుకోకుండా ఉండటం పట్ల…
వివేకానందలో వసంత పంచమి వేడుకలు.
జనం న్యూస్ :3 ఫిబ్రవరి సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జ్ : సుబ్ర పట్టణం భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయం లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమములో నాగేందర్ పంతులు పిల్లలకు అక్షరాభ్యాసము చేసారు.కార్యక్రమములో పాఠశాల ప్రిన్సిపాల్ యాళ్ల…
బ్రాండిక్స్ అధిస్తాన్ కార్మికులకు వేతనాలు పెంచాలని సీఐటీయూ నిరసన
అచ్యుతాపురం(జనం న్యూస్):బ్రాండిక్స్ కార్మికులకు 15 వేలు వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.రాము, మండల కార్యదర్శి కె సోము నాయుడు డిమాండ్ చేశారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న మహిళలకు అండగావున్న సీఐటీయూ నాయకుల అక్రమ అరెస్టులు,నిర్బంధ…
జర్నలిస్టు అకాల మరణం బాధాకరం
మేడవరపు రంగనాయకులు జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 3 రిపోర్టర్ సలికినిడి నాగరాజు నివాళులు అర్పించిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు మట్టి ఖర్చులకు రూ. 10 వేలు ఆర్థికసాయం అందజేత గుంటూరు :…