గోసంగి కులస్తులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్..!
జనంన్యూస్. 06.నిజామాబాదు. ప్రతినిధి : శ్రీనివాస్.నిజామాబాదు..గోసంగీ కుల రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల సాయి చరణ్ మాట్లాడుతూ. ఎస్సీ. వర్గీకరణ ని స్వాగతిస్తున్నాం కానీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విధానం ద్వారా మమ్మల్ని మరింత వెనుకకు నెట్టి వేసి, మాకుతీవ్ర…
పర్మిషన్ ఇయ్యకున్న డప్పుల దరువులు ఆగవు
వేల గొంతుల లక్ష డప్పుల సభకు మద్దతు తగ్గేదేలే –మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య జనం న్యూస్ 6 ఫిబ్రవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి : భీమారం మండల కేంద్రంలో గురువారం రోజున కలగూర రాజకుమార్ మాట్లాడుతూ ఈనెల…
నేటి నుండి బీరుపూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర బ్రహ్మోత్సవాలు
జనం న్యూస్ ఫిబ్రవరి 7 జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బీరు పూర్ మండల పరిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి ఈనెల 19 వరకు జరిగే జాతర బ్రహ్మోత్సవాలకు అదిలాబాద్ జిల్లా నిజామాబాదు…
అవినీతికి ఉపాధి
బోగస్ మస్టర్లు…, చేసిన పనికన్న అధనంగా నమోదు` పనికి వస్తే వారానికి రూ. 100, రాకపోతే రూ. 750 వసూళ్లుజనం న్యూస్ 5 ఫిబ్రవరి కోటబొమ్మాళి : కోటబొమ్మాళి మండలంలో ఉపాధి హామీ పథకం అవినీతిమయమైంది. మండల ఉపాధిహామీ ఏపీవో, టెక్నికల్…
నులివెచ్చని కిరణాలకు నిరీక్షణ
జనం న్యూస్ 5 ఫిబ్రవరి కోటబొమ్మాళి మండలం : చలికాలం పూర్తి అయి పిభ్రవరి మొదటి వారం అవుతున్నా….. ఉదయం వేళలో బారెడు పొద్దెక్కినా మంచు తెరలు తొలగక సూర్యకిరణాల కోసం నిరీక్షణ తప్పడం లేదు. బుధవారం జాతీయ రహదారి పై…
ఆలేరులో కార్మిక సంఘాల నిరసన
జనం న్యూస్ 6 ఆలేరు యాదాద్రి జిల్లా ( మండల్ రిపోర్టర్ ఎండి జహంగీర్ ) ఆలేరు పట్టణంలోని కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లు గా ముందుకు తెచ్చి కార్మిక…
ఎల్కతుర్తి మండల టి.యు. ఎఫ్.మండల కన్వీనర్ గా రాజోజు మధు ఎన్నిక
జనం న్యూస్ 5 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సూరారం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ కళాకారుల ఫోరం విభాగంలో టి .యు .ఎఫ్ ఎల్కతుర్తి మండల కన్వీనర్ గా రాజోజు మధు ఎన్నికయ్యారు…
బీసీ కులగణనతో సామాజిక న్యాయం..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాహుల్ గాంధీ..బీసీల,ముదిరాజుల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారు…ముదిరాజులని బీసీ డి నుంచి బీసీ ఏ లోకి మార్చడనికి కృషి…నీలం మధు ముదిరాజ్..నర్సాపూర్ లో ముదిరాజ్ సంకల్ప భేరి సభ..హత్నూర వద్ద ఘన స్వాగతం పలికిన…
వాహనదారులు సరైన పత్రాలు కలిగివుండాలి
జనం న్యూస్ ఫిబ్రవరి 06 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ జనం న్యూస్ ఫిబ్రవరి 06 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ వాహనదారులు తప్పనిసరిగా ధ్రువ ప్రతాలను, డ్రైవింగ్ లైసెన్స్, కలిగి ఉండాలని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్…
అక్రమ దేశిదారు రవాణా చేస్తున్న వ్యక్తుల పై కేసు నమోదు*
జనం న్యూస్ పిబ్రవరి 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టనములో అక్రమ మద్యం కలిగి ఉన్నారనే సమాచారము మేరకు దాడులు నిర్వహించి (45) ఆఫీసర్ ఛాయస్ బాటిల్స్ , (76) డీకే విస్కీ బాటిల్స్…