• February 5, 2025
  • 32 views
మృతుని కుటుంబాన్ని పరామర్శ…

ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా ప్రతి రైతుకు సకాలంలో అందించాలి…. రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్…. జనం న్యూస్ 5 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని…

  • February 5, 2025
  • 38 views
సామాజికవేత్త ముసుగులో భూదందాలకు మద్దతు..

50 సంవత్సరాల రిజిస్ట్రేషన్ పేపర్లు ఉండగా ధరణిలో దొంగ పహాని పుట్టించి భూ కబ్జా చేయడానికి ప్రయత్నం..▪️భూ కబ్జాదారుడే దోరగా చలామణి..▪️దీనికి మద్దతుగాసామాజికవేత్తల ముసుగులో మోసాలు.. జనం న్యూస్ //ఫిబ్రవరి //5//జమ్మికుంట //కుమార్ యాదవ్..జమ్మికుంట పట్టణంలోని కోరపల్లి రోడ్డుకు ఆనుకుని ఉన్నటువంటి…

  • February 5, 2025
  • 30 views
తెలంగాణలో కులగణన దేశానికే ఆదర్శం

జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్ జనం న్యూస్ ఫిబ్రవరి 05, బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లాతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమని జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా…

  • February 5, 2025
  • 33 views
సూర్యాపేట జిల్లాలో ముగిసిన ఆపరేషన్ స్మైల్..

197 మంది బాలల గుర్తింపు.. బాలల రక్షణకోసం నిరంతర తనిఖీలు నిర్వహిస్తాం.. బాలలను వెట్టిచాకిరికి గురిచేస్తే చర్యలు తప్పవు.. బాలల వికాసానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.. సూర్యాపేట జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్.. జనం న్యూస్ ఫిబ్రవరి 06…

  • February 5, 2025
  • 32 views
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ముమ్మరంగా ఏర్పాట్లు.

జనం న్యూస్; 5 ఫిబ్రవరి బుధవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి:పూర్వ విద్యార్థుల ఆత్మీక సమ్మేళనాని సంబంధించిన అవగాహన సదస్సు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కౌన్సిలర్ సమక్షంలో సిద్దిపేట గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నందు నిర్వహించారు. రెగ్యులర్ కాలేజీలకు సమానంగా…

  • February 5, 2025
  • 31 views
కేంద్ర బడ్జెట్ బడా కార్పొరేట్ల కోసమే

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం సీపీఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు జనం న్యూస్ ఫిబ్రవరి 06 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్‌…

  • February 5, 2025
  • 38 views
బైక్ మోటార్ బైక్లు దొంగతనం కేసుల లో ముగ్గురు అరెస్ట్.

జనం న్యూస్ ఫిబ్రవరి 5 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంమీడియా సమావేశంలో కోరి కేసుల వివరాలు వెల్లడించిన అమలాపురం డి.ఎస్.పి టి ఎస్ ఆర్ కె ప్రసాద్ ….మేకల వీర వెంకట శ్రీరామ్ మూర్తి..…

  • February 5, 2025
  • 38 views
వేసవిలో నీటి ఎద్దడి రాకుండా స్పెషల్ డ్రైవ్

జనం న్యూస్ ఫిబ్రవరి 5 నడిగూడెంవేసవికాలంలో గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఇర్ఫాన్ తెలిపారు. బుధవారం మండలంలోని తెల్లబల్లి, యక్లాస్ ఖాన్ పేట గ్రామాలలో మిషన్ భగీరథ ట్యాంక్,పైపులైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్పెషల్ డ్రైవ్…

  • February 5, 2025
  • 50 views
ధరల పతనంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న మిర్చి రైతుల్ని కేంద్రం తక్షణమే ఆదుకోవాలి ప్రత్తిపాటి

✍️జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 5 రిపోర్టర్ సలికినిడి నాగరాజు✍️ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, రాష్ట్రంలో విరివిగా సాగయ్యే ప్రధాన వాణిజ్యపంటను, సాగుదారుల్ని రక్షించాల్సిన బాధ్యత కేంద్రానిదే పుల్లారావు.అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా నూతన సాగు విధానాలపై దేశంలోని మిర్చి…

  • February 5, 2025
  • 41 views
చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని,రీ సర్వే పనులు పరిశీలన.

✍️జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 5 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ✍️ పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ పి. అరుణ్ బాబు .చిలకలూరిపేట మండలంలోని కావురులో పలు కార్యక్రమాలను పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆకస్మికంగా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com