• February 3, 2025
  • 39 views
లక్షడప్పుకులు వేలగొంతుల మహాసభవాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మార్పీఎస్ & ఎం.ఎస్. పి.జిల్లానాయకులు

జనం న్యూస్ ఫిబ్రవరి 04 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మునగాల:మండలకేంద్రంలో స్థానిక అంబేద్కర్ విగ్రహంవద్ద ఎమ్మార్పీఎస్ & ఎం.ఎస్.పి. మండలఅధ్యక్షులు,గుడిపాటి కనకయ్యమాదిగ,లంజపల్లి శ్రీను మాదిగ ఆధ్వర్యంలో,లక్ష డప్పుకులు వేలగొంతుల,మహాసభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు, ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ &…

  • February 3, 2025
  • 48 views
పశువుల అక్రమ అడ్డాలపై మెరుపు దాడులు

అక్రమంగా రవాణా కు సిద్ధం గా ఉన్న 100 పై గా పశువులు స్వాధీనం జనం న్యూస్ పిబ్రవరి 03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమరం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ వాంకిడి…

  • February 3, 2025
  • 320 views
పూడిమడకలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

అచ్యుతాపురం(జనం న్యూస్): మండలం లోని మత్స్యకార గ్రామమైన పూడిమడక రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలాలను పలు చోట్ల కొందరు వ్యక్తులు ఆక్రమించుకుని దుకాణాలు ఏర్పాటు కోసం ముందుకు వెళ్తున్న పంచాయతీ యంత్రాంగం తమకు ఏమి తెలియనట్లు పట్టించుకోకుండా ఉండటం పట్ల…

  • February 3, 2025
  • 35 views
వివేకానందలో వసంత పంచమి వేడుకలు.

జనం న్యూస్ :3 ఫిబ్రవరి సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జ్ : సుబ్ర పట్టణం భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయం లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమములో నాగేందర్ పంతులు పిల్లలకు అక్షరాభ్యాసము చేసారు.కార్యక్రమములో పాఠశాల ప్రిన్సిపాల్ యాళ్ల…

  • February 3, 2025
  • 40 views
బ్రాండిక్స్ అధిస్తాన్ కార్మికులకు వేతనాలు పెంచాలని సీఐటీయూ నిరసన

అచ్యుతాపురం(జనం న్యూస్):బ్రాండిక్స్ కార్మికులకు 15 వేలు వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.రాము, మండల కార్యదర్శి కె సోము నాయుడు డిమాండ్ చేశారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న మహిళలకు అండగావున్న సీఐటీయూ నాయకుల అక్రమ అరెస్టులు,నిర్బంధ…

  • February 3, 2025
  • 39 views
జర్నలిస్టు అకాల మరణం బాధాకరం

మేడవరపు రంగనాయకులు జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 3 రిపోర్టర్ సలికినిడి నాగరాజు నివాళులు అర్పించిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు మట్టి ఖర్చులకు రూ. 10 వేలు ఆర్థికసాయం అందజేత గుంటూరు :…

  • February 3, 2025
  • 33 views
శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు

జనం న్యూస్:3 ఫిబ్రవరి సోమవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి:సరస్వతి అమ్మవారి జన్మదినం సందర్భంగా శ్రీ వాణి స్కూల్ భారత్ నగర్ లో సరస్వతి అమ్మవారికి పూజ ,గణపతి పూజ,కుంకుమార్చన , అక్షరాభ్యాస కార్యక్రమాలు ఘనంగా సోమవారం రోజున నిర్వహించారు. ఈ సందర్భంగా…

  • February 3, 2025
  • 35 views
బోధి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలోఘనంగా వసంత పంచమి వేడుకలు

జనం న్యూస్:3 ఫిబ్రవరి సోమవారం ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; సిద్దిపేట పట్టణం బోధి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి భాస్కర్ మరియు పాఠశాల డైరెక్టర్ శ్రీ మల్లిక పాల్గొని…

  • February 2, 2025
  • 43 views
కేంద్ర బడ్జెట్ పై వీరన్న చౌదరి హర్షం

జనం న్యూస్ ఫిబ్రవరి 2 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై , వీరన్న చౌదరి హర్షం వ్యక్తం చేశారు. ప్రజానుకూల బడ్జెట్‌ ను కేంద్రమంత్రి ప్రవేశపెట్టారన్నారు. ఈ బడ్జెట్‌ లో మహిళలు,…

  • February 2, 2025
  • 33 views
నెట్ బాల్ నేషనల్ గేమ్స్ (ఇండియన్ ఒలంపిక్స్) కి ఎంపికైన సెయింట్ జోసెఫ్ హైస్కూల్ విద్యార్థులు

జనం న్యూస్- ఫిబ్రవరి 2- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ హిల్ కాలనీ సెయింట్ జోసెఫ్ హైస్కూల్ విద్యార్థులు విద్యతో పాటుగా క్రీడల్లో కూడా ప్రతిభ చూపిస్తూ తమ పాఠశాలకు గుర్తింపుని తెస్తున్నారు, సెయింట్ జోసెఫ్ హైస్కూల్ విద్యార్థులుజే సుప్లవి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com