లక్ష డప్పులు, వెయ్యి గొంతుకల కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
జనంన్యూస్ ఫిబ్రవరి 03 ఎలిగేడు మండలం పెద్దపల్లి జిల్లా ఫిబ్రవరి 7 న హైదరాబాద్ లో జరుగబోయే లక్ష డప్పులు వెయ్యి గొంతుకల కార్యక్రమానికి విజయ వంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బాసంపెల్లి శ్రీనివాస్ తెలిపారు మాదిగ బిడ్డలు ప్రతి…
కులం పేరుతో దూషించి వ్యక్తికి జైలు శిక్ష
జనం న్యూస్ ఫిబ్రవరి 01(నడిగూడెం) మండల కేంద్రానికి చెందిన కుంభజడ వెంకటమ్మ భర్త శ్రీను ను అదే గ్రామానికి చెందిన అహల్య కులం పేరుతో దూషించారని ఇచ్చిన పిర్యాదు మేరకు నడిగూడెం పోలీస్ స్టేషన్ లో 27/19 లో సెక్షన్ 324,504,506,లలో…
చిలకలూరిపేట; మండలంలోని కావూరు గ్రామ సర్పంచ్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 1 రిపోర్టర్ సలికినిడి నాగరాజు భర్త యడ్లపల్లి తాతయ్య గుండెపోటుతో మరణించడం జరిగింది ఆ విషయం తెలుసుకున్న ప్రత్తిపాటి పుల్లారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు,…
అసైన్డ్ భూములే లక్ష్యంగా మట్టిని తోడేస్తున్న మాఫియా.
సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. అబ్దుల్ రహమాన్. (జనం న్యూస్) ఫిబ్రవరి 1. అసైన్డ్ భూములను లక్ష్యంగా చేసుకొని కొందరు అర్ధరాత్రి విచ్చలవిడిగా అక్రమంగా మట్టిని తవ్వేస్తున్నారు,హత్నూర మండల పరిధిలో మొరం మట్టి తవ్వకాలు అసైన్డ్ భూముల్లో ఎలాంటి అనుమతులు…
ఈవో దాసరి చంద్రశేఖర్ కు డైరీ అందజేత.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 1 రిపోర్టర్ సలికినిడి నాగరాజు నరసరావుపేట మండలంలోని గల కోటప్పకొండ పుణ్యక్షేత్రం నందు త్రీ కోటేశ్వర స్వామి దేవస్థాన ఈవో దాసరి చంద్రశేఖర్ కు శనివారం తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నూతన…
కరపత్రాల ఆవిష్కరణ
జనం న్యూస్ ఫిబ్రవరి 1 నడిగూడెం కెఎల్ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో విద్యార్థుల నమోదును కోరుతూ రూపొందించిన కళాశాలలో సౌకర్యాలతో కూడిన కరపత్రాలను శనివారం కళాశాల ప్రిన్సిపల్ డి విజయ నాయక్ ఆవిష్కరించారు…
గుర్తుతెలియని వ్యక్తులచే దొంగతనం..!
జనంన్యూస్. ఫిబ్రవరి. 01.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తాటిపల్లి గ్రామంలో. అంకం సత్తయ్య.అనే రైతు తన మరదలు యొక్క ఆరోగ్యం బాగాలేదని తేదీ 31.1.2025 నాడు10 గంటలకు ఇల్లుకు తాళం వేసి వెళ్లగా తిరిగి ఈరోజు ఉదయం 11…
నీటి ఎద్దడి రాకుండా ముందుస్తూ చర్యలు
జనం న్యూస్ ఫిబ్రవరి 1 నడిగూడెం వేసవికాలంలో గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఇర్ఫాన్ తెలిపారు. ఈనెల 1వ నుండి10 తేదీ వరకు గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా క్షేత్రస్థాయిలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలలో…
గుర్తుతెలియని వ్యక్తులచే దొంగతనం..!
జనంన్యూస్. ఫిబ్రవరి. 01.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తాటిపల్లి గ్రామంలో. అంకం సత్తయ్య.అనే రైతు తన మరదలు యొక్క ఆరోగ్యం బాగాలేదని తేదీ 31.1.2025 నాడు10 గంటలకు ఇల్లుకు తాళం వేసి వెళ్లగా తిరిగి ఈరోజు ఉదయం 11…
చెస్ టోర్నమెంట్లో పాల్గొంటున్న విద్యార్థులకు ఆర్థిక సహాయం: మద్దుల వెంకట కోటయ్య.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 1 రిపోర్టర్ సలికినిడి నాగరాజు స్పార్క్ రాష్ట్ర ఓపెన్ చెస్ట్ టోర్నమెంట్ కర్నూలు జిల్లాలోని సంసిద్ పాఠశాల సంతోష్ నగర్ లో ఈ నెల 2వతేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు కీర్తి రూరల్…