• February 1, 2025
  • 45 views
సోమవారం ప్రజావాణి రద్దు

వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం రద్దు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జనం న్యూస్ ఫిబ్రవరి 02 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్…

  • February 1, 2025
  • 37 views
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డీఎంహెచ్వో ఆకస్మిక తనిఖీ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పులు, రికార్డులు నిర్వహణ అంశాలపై ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి జనం న్యూస్ ఫిబ్రవరి 02 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు…

  • February 1, 2025
  • 43 views
విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలి

జనం న్యూస్ ఫిబ్రవరి 02 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని, విద్యార్థులు భోజనం చేసే గది ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని మునగాల మండల ప్రత్యేక అధికారి శిరీష అన్నారు.శనివారం మునగాల మండల…

  • February 1, 2025
  • 37 views
ఫిబ్రవరి నెలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది

జనం న్యూస్ జనవరి ఒకటి మెదక్ జిల్లా చిలిపి చెడు మండల ప్రతినిధిఈ రాబోయే ఫిబ్రవరి ఇప్పుడు నివసించే (బ్రతికి ఉన్న) వారందరూ… చూసే చివరి ఫిబ్రవరి. ఎందుకంటే..? ఇటువంటి ఫిబ్రవరి 823 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. మనకు (వచ్చే)…

  • February 1, 2025
  • 47 views
కేంద్ర బడ్జెట్ పై ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు హర్షం

జనం న్యూస్ ఫిబ్రవరి 1 ముమ్మిడివరం నియోజకవర్గం ప్రతినిధి ( గ్రంధి నానాజీ)కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై , ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు హర్షం వ్యక్తం చేశారు. ప్రజానుకూల బడ్జెట్‌ ను కేంద్రమంత్రి ప్రవేశపెట్టారన్నారు. ఈ…

  • February 1, 2025
  • 33 views
నేటి నుండి పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారం

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఫిబ్రవరి 1 : ఏన్కూర్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు నేటి నుండి పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించినట్లు ప్రధాన ఉపాధ్యాయులు  కే సైదయ్య తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు…

  • February 1, 2025
  • 36 views
సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండించిన

గొడుగు శ్రీధర్ భారతీయ జనతా పార్టీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు జనం న్యూస్ 01 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్) భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ని శ్రీమతి సోనియా గాంధీ అన్న మాటలు దురదృష్టకరమని భారతీయ జనతా…

  • February 1, 2025
  • 38 views
ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల వ్యవసాయ అధికారి.,..

జనం న్యూస్ ఫిబ్రవరి 1 జగిత్యాల జిల్లా బీర్పుర్ మండలంలోని వివిధ గ్రామాల వ్యవసాయ ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీ చేసిన మండల వ్యవసాయ అధికారి ఎం రాజ్ కుమార్ ఇందులో భాగంగా యూరియా స్టాక్ వివరాలు మరియు గొడౌన్స్ ని…

  • February 1, 2025
  • 33 views
పైలెట్ ప్రాజెక్టుతో రైతన్నలకు పంగనామం పెట్టిన కాంగ్రెస్

ఎల్కతుర్తి మండల సోషల్ మీడియా అధ్యక్షులు గుండేటి సతీష్ నేత… జనం న్యూస్ 1 ఫిబ్రవరి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఇందిరమ్మ రాజ్యం అంటే ఎన్నికల్లో 420 హామీలు…

  • February 1, 2025
  • 42 views
డ్రగ్స్ ,గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను అరికట్టాలి

*పి వై ఎల్ రాష్ట్ర అధ్యక్షులు మోకాళ్ళ రమేష్ జనం న్యూస్ 01 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్) జిల్లాలో డ్రగ్స్, గంజాయి లాంటి మాలకద్రవ్యాలు విచ్చలవిడిగా హై స్కూల్, కాలేజీలను టార్గెట్ చేసుకొని సరఫరా చేస్తున్నారని, సరఫరా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com