తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం డైరీని ఆవిష్కరించిన: బి శ్రీనునాయక్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 31 రిపోర్టర్ సలికినిడి నాగరాజు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు మేడవరపు రంగ నాయకులు సహకారంతో చిలకలూరిపేట నియెజక వర్గ అధ్యక్షులు బి.శ్రీను నాయక్ డైరీ ని ఆవిష్కరించడం జరిగింది. ఈ…
బీర్పూర్ మండల కేంద్రంలోనీ పల్లె దవఖాన సబ్ సెంటర్నీ అకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
జనం న్యూస్ జనవరి 31 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలలోని పల్లె దవాఖాన సెంటర్నీ ఆర్డీవో కలసి తనిఖీ చేశారు.అనంతరం రిజిస్టర్ ,రికార్డును ఫార్మసీ మందులను కలెక్టర్ పరిశీలించారు.ఆసుపత్రిలో వైద్య సేవలను మెరుగైన సేవలను అందించాలని సూచించారు.అలాగే రోజు ఓపి సేవలు…
లయన్ రాజేంద్రప్రసాద్ వర్ధంతి సందర్భంగా అల్పాహార వితరణ.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు స్వర్గీయ అబ్బిగారి రాజేంద్రప్రసాద్ నాలుగవ వర్ధంతి సందర్భంగా ఇవాళ అరవపల్లి ఆర్ అండ్ బి బంగ్లా ఆవరణము నందు వారి కుటుంబీకుల సౌజన్యంతో నందలూరు లయన్స్ క్లబ్ మరియు…
గిరిజనులకుఅందనిప్రభుత్వ పతాకాలు.
అందనిధ్రక్షే.అధికారులనిర్లక్ష్యంతో గూడెం వాసులకు చుక్కేదురు జనం న్యూస్ జనవరి 31 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కండ్లపెల్లి గ్రామంలోని నాయకపుగుడెం లో దాదాపు 60 కుటుంబాలు నివాసం ఉంటారు .విరు దాదాపు 10 దశాబ్దాల నుండి వారి పూర్వీకులనుండి పురి గుడిసె…
మృతిని కుటుంబాన్ని పరామర్శించిన కీర్తి రెడ్డి చందుపట్ల
జనం న్యూస్ జనవరి 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి భూపాలపల్లి నియోజకవర్గం లోని శాయంపేట మండలంలోని పెద్ద కోడెపాకలో ఇటీవల కాలంలో మరణించిన మంద మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార…
మనుషులు ఆరోగ్యంగా ఉంటే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మహేష్ కుమార్ గౌడ్
జనం న్యూస్ జనవరి 31 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మనుషులు ఆరోగ్యంగా ఉంటే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందని తద్వారా దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అన్నారు. బోరబండ మోతి…
సామాజిక భవనానికి భూమిపూజ
జనం న్యూస్ జనవరి 31 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకాట్రేనికోన మండలం దొంతికుర్రు పంచాయతీ పరిధిలో పెదచెరువు పేటలో దాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక భవనానికి భూమిపూజ జరిగింది. ఈ భూమి పూజకు ముఖ్య అతిథులుగా…
శ్రీ మత్స్య గిరింద్ర స్వామి వాల్పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
శంకరపట్నం జనవరి 27 జనం న్యూస్ శంకరపట్నం మండలం కొత్తగట్టు శ్రీ మత్స్య గిరింద్ర స్వామి కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ,ఆలయ చైర్మన్ ఉప్పుగళ్ల మల్లారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.ఆలయ పురోహితులు శేషం మురళీధరచార్యులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు…
మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు వర్షం వ్యక్తం చేసిన మాదిగ సమాజం
ఎస్ ఆర్ డి జిల్లా మాదిగ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు ఎం విజయ్ కుమార్ జనం న్యూస్,జనవరి 27,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని సంగారెడ్డి జిల్లా మాదిగ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు ఎం విజయ్ కుమార్,జర్నలిస్టు మిత్రులతో కలిసి…
వాలీబాల్ కబ్బడి టోర్నమెంట్ ప్రారంబించిన ఎమ్మెల్సీ దండే విఠల్
జనం న్యూస్ జనవరి 27 చింతలమనేపల్లి మండల కేంద్రం లో కబ్బడి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి.ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ దండే విఠల్ హాజరై క్రీడలను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ యువకులు క్రీడల్లో రాణించాలని స్నేహ భావంతో క్రీడలు ఆడాలని సూచించారుఈ…