• January 12, 2025
  • 39 views
వివేకానంద జయంతి సందర్భంగా స్వామికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు

జనం న్యూస్ జనవరి 12 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కార్పొరేటర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారన్నారు. దేశ భవిష్యత్తు అయిన యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన స్వామి వివేకానంద ఆశయాలను ఆచరణలో పెడితు దేశ…

  • January 12, 2025
  • 42 views
స్వామి వివేకానంద జయంతి వేడుకలలో పాల్గొన్న ఎల్లేని సుధాకరన్న..

జనం న్యూస్/జనవరి 12/కొల్లాపూర్ భారతీయ సనాతన ధర్మ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన తాపసి,తన సందేశాల ద్వారా భారత జాతిని జాగృతం చేసిన ఋషి..అణువణువున దేశభక్తిని,ధార్మిక శక్తిని చాటిన దేవర్షి శ్రీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కొల్లాపూర్ పట్టణంలో మదవస్వామి…

  • January 12, 2025
  • 43 views
స్వామి వివేకానంద ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి ఎమ్మెల్యే పట్టోల సంజీవరెడ్డి

జనం న్యూస్ నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లా 12.01.2025 లక్ష్మణ్ నాయక్ రిపోర్టర్ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ మరియు టీ పి యు ఎస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం యువజన సంఘాల నారాయణఖేడ్లో నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ్యులు…

  • January 12, 2025
  • 272 views
ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

జనం న్యూస్ 12 జనవరి 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా ( లాల్ మొహమ్మద్ జనం న్యూస్ ప్రతినిధి ) రుద్రూర్ మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం బిజెపి నాయకులు, కార్యకర్తలు స్వామి వివేకానంద 163…

  • January 12, 2025
  • 139 views
ముగ్గురు సామాన్యులు బైకు మీద వెళ్తే పైన్ ఆటో లో నలుగురి కంటే ఎక్కువగా పైనే మరియు గవర్నమెంట్ ఆర్ టి సి బస్సు లో 120 ఎక్కువ ఎవరు వేస్తారు రేవంత్ రెడ్డి సార్

జనం న్యూస్ 12ఆదివారం రిపోర్టర్ అవుసుల రాజు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఒక వైపు స్పెషల్ గా డ్రైవ్ గా మద్యం సేవించి వాహనాలు నడుపారాదు అని సరైన పేపర్స్ లేవని హెల్మెట్ లేదని నెంబర్ ప్లేట్ లేదని ట్రిబుల్ రైడింగ్…

  • January 12, 2025
  • 38 views
నవ భారత స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద…

జనం న్యూస్ // జనవరి 12// జమ్మికుంట // కుమార్ యాదవ్.. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హుజురాబాద్ శాఖ ఆధ్వర్యంలో 162 స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని స్వామి వివేకానంద విగ్రహానికి పులా మాల వేసి జయంతి కార్యక్రమం నిర్వహించడం…

  • January 12, 2025
  • 42 views
వెలిమినేడులో స్వామి వివేకానంద జయంతి వేడుక.

జనం న్యూస్ జనవరి 13 (చిట్యాల మండలం ప్రతినిధి మహేష్). నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో ఆదివారం నాడు స్వామి వివేకానంద 162 వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్…

  • January 12, 2025
  • 34 views
అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య AIFDW ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో అఖిల భారత ప్రభుత్వం మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు విజయవంతం అయ్యాయి ఈ సందర్భంగా మహిళా సంఘం జిల్లా కన్వీనర్ అర్చన మాట్లాడుతూ మహిళల్లో దాగిందా ప్రతిభను వెలికి తీయడానికి ప్రతి సంవత్సరము మహిళా…

  • January 12, 2025
  • 57 views
ప్రజా పాలనలో పండుగ పేరుతో ఆర్టీసీ టికెట్ రేట్లు అంతకంత పెంచి దోపిడీ

జనం న్యూస్ 12 ఆదివారం రిపోర్టర్ అవుసుల రాజు సాధారణ రోజుల్లో వికలాంగులకు హాఫ్ టికెట్ ఉంటే పండుగ పేరుతో వారికి కూడా ఫుల్ టికెట్ తీసుకుంటూ దోపిడీ చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నుండి కడ్తల్ కు సాధారణ రోజుల్లో…

  • January 12, 2025
  • 38 views
దొంగ దాడులు చేసే ప్రతిఘటన తప్పదు..

బి ఆర్ ఎస్ వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్.. జనం న్యూస్ //జనవరి //12//జమ్మికుంట //కుమార్ యాదవ్.. బిఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. భువనగిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తున్నాం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com