అంతర్జాతీయ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నందు గల మహాత్మ జ్యోతి భాపులే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల యందు ప్రిన్సిపాల్ నాగేశ్వరీ అధ్యక్షతన అంతర్జాతీయ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం…
అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ్ భీ పడాయి భీ శిక్షణ కార్యక్రమం నిర్వహించిన సిడిపిఓ సుశీలదేవి
జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 25 :తర్లుపాడు మండలం కలుజువ్వాలపాడు గ్రామం లో గల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ “పోషణ్ భీ, పధాయ్ భీ” ను ప్రారంభించింది, అంటే “పోషణతో పాటు…
పని ఒత్తిడి తగ్గించాలని పంచాయతీ కార్యదర్సులు వినతిపత్రం అందజేత
జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 25 : తర్లుపాడు మండల కేంద్రం అయిన మండల పరిషత్ కార్యాలయం లో ఏఓ బుర్రి చంద్రశేఖర్ కు పంచాయితీ కార్యదర్సుల సంఘం అధ్యక్షులు యం బాలకృష్ణ పంచాయితీ కార్యదర్సులు అందజేశారు ఈ సందర్బంగా…
రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి
మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లుగారి మహేష్ జనం న్యూస్ మార్చి 25 : బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని, ఎస్ సి,…
గ్రామీణ వైద్యులు ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి
జనం న్యూస్ మార్చి 23(నడిగూడెం)గ్రామాలలో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని గ్రామీణ వైద్యులకు తెలంగాణ ఆర్ యం పి &పి యం పి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పుప్పాల లక్ష్మి నర్సయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బ్రహ్మం సూచించారు. ఆదివారం మండల…
పరిశుభ్రతకుప్రాధాన్యత ఇవ్వండి
జనం న్యూస్ మార్చ్ 16 కోటబొమ్మాళి మండలం: అధికారులు పారిశుద్య కార్మికులకు సరైన ఆదేశాలు ఇచ్చి పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలని మండలం కొత్తపేట గ్రామ ప్రధాన రహదారిలోని వ్యాపారులు, గ్రామస్థులు ఎంపీడీవో కె. ఫణీంద్రకుమార్ దృష్టికి తీసుకువచ్చారు. శనివారం జరిగిన స్వచ్చంద్ర,…
ఘనంగా కవిత్రి మొళ్ళమాంబ 585 జయంతి ఉత్సవాలు
తిరుమలగిరి మార్చి 13 జనం న్యూస్ :తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో శాలివాహన అధ్యక్షులు పాల బిందెల యాదగిరి మాట్లాడుతూ సామాన్యులకు అర్థమయ్యే రీతిలో అచ్చ తెలుగు నుడికారంతో రామాయణాన్ని రచించి ప్రజలకు అందజేసిన కవయిత్రి మొల్లమాంబ గొప్ప దార్శనికురాలని మండల శాలివాహన…
శ్రీ పార్వతి రామలింగేశ్వర దేవస్థానం నందు అట్ట హాసంగా ప్రారంభమైన కబడ్డీ క్రీడలు
జాతర క్రీడలను ప్రారంభించిన సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ.జనం న్యూస్ మార్చ్ 12 వేములపల్లి మండల ప్రతినిధి ముత్యాల సురేష్వేములపల్లి మండల కేంద్రంలోని ఆమనగల్లు గ్రామంలో కాకతీయ కాలం నుండి ప్రసిద్ధిగాంచిన శ్రీ రామలింగేశ్వర జాతర కబడ్డీ, ఎడ్ల పందాల క్రీడలను…
ద్విచక్ర వాహనంతో పంటను తొక్కించి వినూత్న రీతిలో నిరసన తెలిపిన రైతు
జనం న్యూస్ మార్చి 10(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)మునగాల మండలం నేలమర్రి గ్రామానికి చెందిన సుందరయ్య అనే రైతు వినూత్న రీతిలో ఆదివారం నిరసన తెలిపారు. ఎస్సార్ ఎస్పి కాలువ కింద వేసిన వరి పంట ఎండిపోవడంతో మోటర్ సైకిల్…
రాష్ట్ర సమాచార కమిషన్ ను ఏర్పాటు చేయాలి
జనం న్యూస్ మార్చ్ 08 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో :తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం త్వరగా ఏర్పాటు చేయాలని సమాచార హక్కు రక్షణ చట్టం -2005 కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మహమ్మద్ కబీర్,…