• January 11, 2025
  • 57 views
చిన్నారులకు గాలిపటాలు పంపిణీ చేసిన జర్నలిస్ట్ మేడి స్వామి మౌర్య.

జనం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ ఎం జనవరి 11 సంక్రాతి పండగ సందర్బంగా పల్లెర్ల గ్రామంలో చిన్నారులకు గాలిపటాలు ప జర్నలిస్ట్ మేడి స్వామి మౌర్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు సంక్రాతి…

  • January 11, 2025
  • 42 views
ఐమాక్స్ లైట్స్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న డాక్టర్ బోగ శ్రావణి

జనం న్యూస్ జనవరి 12 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం లోని తుంగూరు గ్రామంలోని ఎస్టీ కాలనీ మరియు కందెనకుంట గ్రామంలో నిజామాబాద్ ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ ఎంపీ ఫండ్ ద్వారా మంజూరైన ఐమాక్స్ లైట్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న…

  • January 11, 2025
  • 65 views
పోస్ట్ ఆఫీస్ లో ఆధార్ సేవలు పునరుద్ధరణ: భూపాల్ రెడ్డి

జనం న్యూస్ 12 ఆలేరు యాదాద్రి జిల్లా (రిపోర్టర్ ఎండీ జహంగీర్) ఆలేరు పట్టణంలో పోస్ట్ ఆఫీస్ నందు ఆధార్ సేవలు పునరుద్ధరించబడినవి అని స్థానిక సబ్ పోస్ట్ మాస్టర్ భూపాల్ రెడ్డి తెలిపారు అనంతరం మాట్లాడుతూ ముఖ్యంగా కొత్తవి,ఆధార్ సవరణలు,…

  • January 10, 2025
  • 57 views
సమీక్ష సమావేశం లో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

బనగానపల్లె జనం న్యూస్ జనవరి 10 బనగానపల్లె మండల అధికారులతో త్రాగునీరు, పారిశుద్ధ్యంపై రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల కనీస మౌలిక అవసరాలైన త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వంటివాటిపై…

  • January 10, 2025
  • 66 views
భక్తిశ్రద్ధలతో ముక్కోటి ఏకాదశి పూజలు భక్తులతో కిటకిటలాడిన వేణుగోపాల స్వామి దేవాలయం.

జనం న్యూస్. తర్లుపాడుమండలం. జనవరి 10. హిందూ సాంప్రదాయ పండగలలో ముక్కోటి ఏకాదశి ప్రత్యేక స్థానం ఉంది. సూర్య భగవానుడు ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రవేశించేముందు వచ్చే ధనుర్మాస ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు. ఈరోజున మహా విష్ణువు…

  • January 10, 2025
  • 47 views
పర్యాటక ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి ఎంపిడిఓ కుమార్.

జనం న్యూస్ జనవరి 11 ( అల్లూరి జిల్లా ) : బొర్రా గుహలు పరిసరాల ప్రాంతం పరిశుభ్రంగా ఉండాలని ఎంపీడీవో ఏవివి కుమార్ శుక్రవారం పర్యటించి సూచనలు ఇచ్చారు. 12 తారీకున అరకులోయ, అనంతగిరి, బొర్ర గుహలు, సుప్రీంకోర్టు ప్రధాన…

  • January 10, 2025
  • 47 views
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా “ప్రజా సమస్యల పరిష్కార పర్యటన”

పాటంశెట్టి సూర్యచంద్ర ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి జనం న్యూస్ జనవరి 10 గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్ ప్రజా జీవితంలో గెలుపోటములు సహజమని గెలిపించినా,ఓడించినా అధికారమున్నాలేకున్నా, పార్టీఉన్నాలేకున్నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు కష్టాల్లో,సమస్యలతో ఉన్నవారికి న్యాయం జరగడం కోసం…

  • January 10, 2025
  • 47 views
కోదండరామ ఆలయంలో 2వేలు మందికి అన్నదానం

జనం న్యూస్ 10 జనవరి కోటబొమ్మాళి మండలం: ముక్కొటి ఏకాదశి సందర్భంగా మండలం పెద్ద హరిశ్చంద్రపురం శ్రీ కోదండరామ ఆలయంలో శుక్రవారం 2వేలు మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ఇదే గ్రామానికి చెందిన దుంపల కృష్ణారావు,…

  • January 10, 2025
  • 51 views
పంచాయతీల అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేయాలి

జనం న్యూస్ 10 జనవరి కోటబొమ్మాళి మండలం: మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల అభివృద్దికి ప్రణాళికలు తయారు చేసుకోవాలని మండల విస్తరణ అధికారి జే. అనందరావు అన్నారు. శుక్రవారం మండల పరిషత్‌ సమావేశ మందిరంలో మండల కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో సమీక్ష…

  • January 10, 2025
  • 64 views
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత బలిజిపేట

జనం న్యూస్ ప్రతి పి. జయరాం:- మండల పరిధిలో గల జనార్ధనవలస గ్రామ రోడ్డు సమీపంలో శ్రీకాకుళం విజిలన్స్ ఎస్పి శ్రీబర్ల ప్రసాద్ రావు శుక్రవారం 2300 కేజీల అక్రమ రేషన్ బియ్యం పట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com