మాజీ ఎమ్మెల్యే “అన్నా”ను సన్మానించిన 5 వ వార్డ్ కౌన్సిలర్ మంగమూరి..
వైకాపా మునిసిపల్ వింగ్ అధ్యక్షుడు గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపిన మంగమూరి.. ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 10, (జనం న్యూస్):- మార్కాపురం: మార్కాపురం మునిసిపల్ 5 వ వార్డు కౌన్సిలర్ మంగమూరి శ్రీనివాస్ ను, వైకాపా అధినేత…
కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి వేడుకలు..
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి జనవరి 10, (జనం న్యూస్):-మార్కాపురం: పట్టణ సమీపంలోని గుండ్లకమ్మ నది తీరాన వెలసిన శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్వామి వారు ఉత్తర ద్వారం…
జనతా ట్రస్ట్ వారి ద్వారా సహాయ కార్యక్రమం
జనం న్యూస్,జనవరి10, పశ్చిమగోదావరి జిల్లా, పెనుగొండ చినమల్లం హరిజన పేట వాస్తవ్యురాలు దివ్యాంగురాలు అయినటువంటి మానుకొండ రూతు(అనంతలక్ష్మి )తన తల్లి అనసూయను పోషించుకుంటూ జీవనంగడుపుచున్న ఈమె అనారోగ్య కారణంగా తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాలమరణం చెంది నందున వారి…
మినీ సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన డాక్టర్ మనోజ్ కుమార్
శివ పార్వతి హై స్కూల్ నందు ముందుస్తున్న సంక్రాంతి వేడుకలను పుల్లంపేట మండలం వైద్యాధికారి మనోజ్ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శివ పార్వతి స్కూల్ కరస్పాండెంట్ సోమ బాలాజీ బాబు ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి…
ధ్యాన సాధన తో ఆరోగ్యంగా జీవించవచ్చు …
జనం న్యూస్ జనవరి 10 నడిగూడెం మండలంలోని రత్నవరం గ్రామం లోని రామాలయ దేవాలయం లో మిర్యాల ఆంజనేయులు ఆద్వర్యం లో శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ధ్యాన సాధన పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ధ్యానరత్న పి.ఎస్.…
నీటి విడుదలకు కృషి చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జనం న్యూస్ జనవరి 10 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని గోదావరి లో నీరు లేదని పంట పొలాలకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెరువులో కుంటల్లో నీరు పూర్తిగా ఎండిపోయిందని వారం రోజుల క్రితం బీర్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ…
కానిస్టేబుల్ రాషీద్ ఖాన్ కు శాలువ కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ కౌన్సిలర్,కో అప్షన్,BRS నేతలు
జనం న్యూస్ 10జనవరి వనపర్తిజిల్లా కొత్తకోట మండలనికి చెందిన కానిస్టేబుల్ రాషీద్ ఖాన్ పుట్టినరోజు సందర్బంగా జామే మసీదు అధ్యక్షులు అబ్దుల్లా సాబ్ మున్సిపల్ కౌన్సిలర్ ఖాజా మైనోద్దిన్,కో అప్షన్ సభ్యులు వసీమ్ ఖాన్,BRS పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు మజీద్ ఖాన్,QR…
సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం
అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు – కొత్తవారి కదలికలపై పోలీసులకు సమాచారం అందించాలి జిల్లా ఎస్పి డి. ఉదయ్ కుమార్ రెడ్డి జనం న్యూస్ 2025 జనవరి 10 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలకు సెలవులుండటంతో చాలా…
రేపటినుండి జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు
జనం న్యూస్:-10/01/2025 మండల ప్రతినిధి యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు . పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన యువ చైతన్య యూత్ సభ్యులు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ పర్వదినం సందర్బంగా అంగరంగ…
దిందా వంతెన నిర్మాణానికి పూర్తి స్థాయి అనుమతులు
త్వరలోనే దిందా వంతెన నిర్మణపనులు ప్రారంభం _ఎమ్మెల్సీ దండే విఠల్ జనం న్యూస్ జనవరి 10 దిందా గ్రామ ప్రజల చిరకాల స్వప్నం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తీరుతుంది అని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. _నేడు…