• April 2, 2025
  • 9 views
తపాల శాఖ ద్వారా ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలు

జనం న్యూస్ మార్చి ఏప్రిల్ 02(నడిగూడెం) భద్రాచలం రాములోరి కళ్యాణ ముత్యాల తలంబ్రాలను స్పీడ్ పోస్ట్ ద్వారా ఇంటికి చేరుస్తుందని బుధవారం నడిగూడెం మండలం సిరిపురం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ షేక్ నజీరుద్దీన్ తెలిపారు. భక్తులు అంతరాలయ అర్చన తలంబ్రాలకు…

  • April 2, 2025
  • 9 views
ఇబ్రహీంపట్నం మండలంలో రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ

( జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్) జనం న్యూస్, ఏప్రిల్ 2, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం మండలంలోని అన్ని గ్రామాల్లో ఈరోజు రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది, సన్న బియ్యం పంపిణీ…

  • April 2, 2025
  • 15 views
సిసి రోడ్డు పనులు ప్రారంభించిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు

జనం న్యూస్ 02 ఏప్రిల్ – వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం దేవనోని గూడెం గ్రామంలో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే గౌరవనీయులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్…

  • April 2, 2025
  • 15 views
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియం లో ఘనంగా సర్వాయి పాపన్న 315 వ వర్దంతి

ముఖ్య ఆదిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి..సర్దార్ సర్వాయి పాపన్న పెరు జనగామ జిల్లాకు పెట్టాలి..జక్కే వీరస్వామి గౌడ్సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము రాష్ట వ్యవస్థాపక అద్యక్షులు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 2 // జమ్మికుంట //…

  • April 2, 2025
  • 18 views
తాటి చెట్టు ప్రమాదం లో మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి

గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండి రంజిత్ కుమార్.. జనం న్యూస్ // ఏప్రిల్ // 2 // కుమార్ యాదవ్ (జమ్మికుంట).. సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకమైన గండి రంజిత్ కుమార్ గౌడ్…

  • April 2, 2025
  • 27 views
నిరుద్యోగులకు శుభవార్తప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశం..!

జనంన్యూస్. 02. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 04-04-2025 న తేదీన ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బి. పి మధుసూదన్ రావు గారు తెలియజెసినారు.ఇట్టి ఉద్యోగ మేళాకు…

  • April 2, 2025
  • 15 views
సామాన్యులకు అందనంత ఎత్తులో పసిడి

జనం న్యూస్ ఏప్రిల్ 02 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బంగారం ధరలు పైపైకి వెళ్తున్నాయి. సామాన్యు లకు అందనంత ఎత్తులో బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నా యి, ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి పది గ్రాముల ధర నిన్న…

  • April 2, 2025
  • 13 views
వల్బాపూర్ లో సన్న బియ్యం పతకం ప్రారంభం

జనం న్యూస్ // ఏప్రిల్ // 2 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఓడితల ప్రణవ్ బాబు ఆదేశాల, మేరకు చౌక ధరల దుకాణంలో  సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని వాలభాపూర్ లో వినవంక మండల్…

  • April 2, 2025
  • 13 views
చెన్నారెడ్డి పల్లె గ్రామ రైతులు రీసర్వే ని సద్వినియోగం చేసుకోండి తహసీల్దార్ యూ విజయ భాస్కర్.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 2 తర్లుపాడు మండలం చెన్నారెడ్డి పల్లి గ్రామ ఇలాకా లో గల రెవిన్యూ భూ రీ సర్వే పై తహసీల్దార్ యూ విజయ భాస్కర్ రీ సర్వే అవగాహన ర్యాలీ ని చెన్నారెడ్డిపల్లి గ్రామం…

  • April 2, 2025
  • 13 views
రేషన్ షాపులను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్..!

జనంన్యూస్. 02. నిజామాబాదు. ప్రతినిధి. జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీలో గల పలు రేషన్ దుకాణాలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిన నేపథ్యంలో, లబ్దిదారులకు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com