• April 16, 2025
  • 15 views
రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి జనం న్యూస్ ఏప్రిల్ 16 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి…

  • April 16, 2025
  • 14 views
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పెద్దపల్లి వాసికి చోటు

జనం న్యూస్, ఏప్రిల్ 17, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి సంగీత వాయిద్యమైన కీబోర్డ్ లో అత్యుత్తమ ప్రతిభను కనబరచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో బోయిని ప్రసాద్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా భవిష్యత్తులో మరెన్నో ప్రపంచ రికార్డులు…

  • April 16, 2025
  • 9 views
పొగాకు , నల్ల బర్లీ రైతుల కు గిట్టుబాటు ధర కల్పించాలని విసికె పార్టీ వంజా ముత్తయ్య

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 16 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఇన్చార్జి వంజా జాన్ ముత్తయ్య డిమాండ్ చేశారు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీల నిరసన కార్యక్రమం చేపట్టారు, పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున రైతులు…

  • April 16, 2025
  • 11 views
పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముసుకుల సురేందర్ రెడ్డి కుమారుని వివాహానికి హాజరైన మహమ్మద్ యూసుఫ్ లల్లూ

జనం న్యూస్,ఏప్రిల్ 17, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఈ రోజు కరీంనగర్ వేదిరా గ్రామం వాసుదేవా కన్వెన్షన్ లో మంథని డివిజన్ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముసుకుల సురేందర్ రెడ్డి కుమారుని వివాహంలో తెలంగాణ…

  • April 16, 2025
  • 11 views
పిల్లల పెరుగుదల పర్యవేక్షణపై అవగాహన

జనం న్యూస్ ఏప్రిల్ 16(నడిగూడెం) మండలం లోని సిరిపురం అంగన్వాడీ కేంద్రం-1 ఆధ్వర్యంలో పోషణ మాసంలో భాగంగా బుధవారం టీచర్ నేలమర్రి శైలజ పిల్లల పెరుగుదల పర్యవేక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రెండు సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఇవ్వవలసిన ఆహార…

  • April 16, 2025
  • 11 views
అసెంబ్లీ సాక్షిగా ప్రత్తిపాటి పొగాకు రైతులపై మాట్లాడిన స్పందన కరువైంది.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 16 రిపోర్టర్ సలికినీడి నాగరాజు రైతులకు మద్దతుగా నిలుస్తాం: ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి.శ్రీను నాయక్. చిలకలూరిపేట:రైతులు పండించిన నల్ల బర్లి పొగకు గిట్టుబాటు ధర కల్పించాలని స్థానిక…

  • April 16, 2025
  • 16 views
వివేకానంద లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

జనం న్యూస్ : 16 ఎప్రిల్ బుధవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయం లో బుధవారము రోజున గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా ప్రధానోపాధ్యాయుడు యాళ్ల భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా…

  • April 16, 2025
  • 19 views
రాజకీయం అంటే అధికారం చెలాయించడం కాదు, ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల అభివృద్ధికి వినియోగించడం.

అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా అవినీతి రహిత పరిపాలన అవసరం. జనం న్యూస్, ఏప్రిల్ 16, భీమారం మండలం( ప్రతినిధి కాసిపేట రవి ): రాజకీయాలపై తమ అభిప్రాయాలను చూపుతూ ప్రజలు మనకు అధికారం ఇచ్చేది వారిపై అధికారం…

  • April 16, 2025
  • 14 views
జనవాణి కార్యక్రమానికి వినతలు వెల్లువ

జనం న్యూస్,ఏప్రిల్16,అచ్యుతాపురం: ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అచ్యుతాపురం మండలం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి వినతలు వెల్లువెత్తాయి. జనవాణి కార్యక్రమంలో వ్యక్తిగతంగా కంటే సామాజికంగా ఎక్కువ వినతలందడం విశేషం. ఈ అర్జీలను స్వయంగా ఎమ్మెల్యే తీసుకుని…

  • April 16, 2025
  • 10 views
వచ్చామా తిన్నామా పోయామా హుజురాబాద్ లేబర్ ఆఫీస్ పరిస్థితి

అమాయక ప్రజలు ఏమైతే మాకేంటి.. ఆఫీస్ కి వచ్చి నిద్రపోతారు డిస్టర్బ్ చేయకండి.. మ్యాకమల్ల అశోక్.. జనం న్యూస్ // ఏప్రిల్//16 // కుమార్ యాదవ్ // జమ్మికుంట).. హుజురాబాద్ లేబర్ ఆఫీసులో పనిచేసే ఆఫీసర్లు సుమారు 11 గంటలకు వస్తున్నారని…

Social Media Auto Publish Powered By : XYZScripts.com