గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి భారీ వర్షాలకు
పాపన్నపేట సెప్టెంబర్ 01 (జనంన్యూస్) పాపన్నపేట మండలంలోని చాలా గ్రామాలు అతలాకుతలం గా మారి వేల ఎకరాల వరి పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయమై మండలంలోని భాజపా నాయకత్వం గౌరవనీయ ఎంపీ రఘునందన్ రావు గారికి ఈ…
పాతూర్. హనుమాన్ ఆలయం వద్ద వైభవంగా కుంకుమార్చన
పాపన్నపేట, సెప్టెంబర్ 1, (జనంన్యూస్) పాపన్నపేట లోని పాతూరు కాలనీలో హనుమాన్ ఆలయం వద్ద సోమవారం గణపతి మండపంలో అర్చకులు నవీన్ శర్మ ఆధ్వర్యంలో వినాయక పూజ కార్యక్రమంలో దేశబోయిన దామోదర్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం పుణ్యవచనం నిర్వహించారు. మహిళలు భారీ…
ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్న వాహనదారులు పట్టించుకోని అధికారులు
గుంతల మాయమైన శేకపూర్ గ్రామంలో గల మెన్ రొడ్దు నిద్రమత్తులో ఆర్అండ్ బి శాఖ జనం న్యూస్ సెప్టమీబర్ 2 : ఐదు రోజుల్లో జాతర ఉన్న కనికరం చూపని ప్రజాప్రతినిధులు, అధికారులు జహీరాబాద్. ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని ప్రయాణికులు ఆ…
గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్ జనం న్యూస్ 02 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గోవా రాష్ట్ర గవర్నర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు…
జగన్ ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది కాబట్టి చంద్రబాబు కూటమి ప్రభుత్వం మౌళిక వసతులు కల్పించారా.-పేదల పైన కుటిల రాజకీయాలు చేస్తున్న పాలకుల విధానం సిగ్గు చేటు.
సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ ధ్వజం. జనం న్యూస్ 02 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకి జగనన్న కోలనీలు నిర్మాణం చేసి ఇళ్ళు ఇచ్చారు కాబట్టి ప్రస్తుతం ముఖ్యమంత్రి…
గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్ జనం న్యూస్ 02 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గోవా రాష్ట్ర గవర్నర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు…
వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమం
జనం న్యూస్ 02 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక తోటపాలెం యువత గణేష్ ఉత్సవ కమిటీ శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక చవితి సందర్భంగా ఈరోజు తోటపాలెం గ్రామంలోని రామాలయం ఆలయంలో ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది.కమిటీ…
పుష్ప సురేష్ శర్మను సన్మానించిన గణేష్ ఉత్సవ కమిటీ
జనం న్యూస్ సెప్టెంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ గణేష్ ఉత్సవాలు సందర్భంగా హైదరాబాద్ వెంకటగిరి మహాదేవ్ యూత్ అసోసియేషన్ సభ్యులు సీనినటుడు పుష్ప సురేష్ శర్మను ఘనంగా సత్కరించింది. టీవీ , సీని రంగాల్లో రాణించడంతో పాటు పుల…
పోచారం గ్రామంలో ఘనంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం
నిర్వహించిన పోచారం గ్రామ ప్రజలు 4 లక్షల10 వేయిల రూపాయలకు లడ్డూని కైవసం చేసుకున్న చిదురుప్ప భాస్కర్ గౌడ్ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరింపజేసిన కళాకారులు జనం న్యూస్ సెప్టెంబర్ 02 సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల పోచారం గ్రామంలో…
భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో భగవాన్ బాల రాముని జయంతి వేడుకలు
జనం న్యూస్ సెప్టెంబర్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో భారతీయ కిసాన్ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు లెక్కల జలంధర్ రెడ్డి అడ్వకేట్ ఆధ్వర్యంలో జరిగిన దేశవ్యాప్తంగా భారతీయ కిసాన్ సంగ్ అనేక…