రాష్ట్ర డిజిపి చేతుల మీదుగా ఎ.బి.సి.డి. అవార్డు అందుకున్న జిల్లా పోలీసులు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 17 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రాష్ట్రంలో వివిధ జిల్లా పోలీసులు మూడు మాసాల్లో చేధించిన కేసుల దర్యాప్తును పరిశీలించి, వాటిలో ఉత్తమంగా దర్యాప్తు చేసిన కేసులకు…
కన్నకూతురిపై తండ్రి అత్యాచారం
జనం న్యూస్ 17 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భీమిలిలో మంగళవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే కూతురి పట్ల కీచకుడిగా మారాడు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలానికి చెందిన అప్పన్న మద్యం మత్తులో తగరపువలసలో…
సమ్మర్ హాలీడేస్… విజయనగరంలో చూడదగ్గ ప్రదేశాలు
జనం న్యూస్ 17 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక వేసవి సెలవులకు విజయనగరం జిల్లా స్వాగతం పలుకుతోంది. సెలవుల్లో కుటుంబ సమేతంగా ఆహ్లాదకరంగా గడిపేందుకు టూర్ ప్లాన్ చేసుకునేందుకు మంచి వేదిక కానుంది. తాటిపూడి రిజర్వాయర్, రామతీర్థం బోడికొండ,…
విజయనగరం జిల్లా కేంద్రంలో వక్ఫ్ ( సవరణబిల్లుకు) వ్యతిరేకంగా ముస్లింల భారీ నిరసన ర్యాలీ
జనం న్యూస్ 17 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక డిడి న్యూస్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ ( సవరణచట్టానికి) వ్యతిరేకంగా విజయనగరం జిల్లా కేంద్రంలో ముస్లింలు భారీగా నిరసన తెలిపారు. కోట వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం…
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలిజనం
న్యూస్ ఏప్రిల్ 17 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ నందు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు అన్నారు. బుధవారం మునగాల మండలం కేంద్రంలోని ఎస్సి బాలికల హాస్టల్ ను…
రోడ్లపై బ్లాక్ స్పాట్ లను గుర్తించేందుకు వివిధ శాఖలు సంయుక్తంగా పరిశీలించాలి
భద్రత ఏర్పాట్లు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జనం న్యూస్ ఏప్రిల్ 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సూర్యాపేట జిల్లాలోని రోడ్లపై బ్లాక్ స్పాట్లను గుర్తించేందుకు రెవిన్యూ, పోలీస్, ఆర్ &…
షీ టీం ఆధ్వర్యంలో కొత్త చట్టాల పైన అవగాహన సదస్సు
జనం న్యూస్ ఏప్రిల్ 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస రావు ఐపీఎస్ ఆదేశాల మేరకు శ్రీ ప్రభాకర్ రావు అడిషనల్ ఎస్పీ పర్యవేక్షణ లో కాగజ్నగర్ టౌన్ జిల్లా ప్రజా పరిషత్తు…
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు
జనం న్యూస్ ఏప్రిల్ 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం సేకరణకు సంబంధించిన పూర్తి వివరాలను రిజిష్టర్ లో నమోదు చేయాలని రైతుల నుంచి ధాన్యం సేకరించిన వెంటనే వారికి తప్పనిసరిగా రసీదులు అందించాలని…
మెడికల్ ఏజెన్సీ ప్రారంభించిన బిచ్కుంద మఠాధిపతి సోమయప్ప స్వామి…
బిచ్కుంద ఏప్రిల్ 16 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మడల కేంద్రంలో నీ అంబేద్కర్ చౌరస్తా వద్ద పూలేన్ సాయిలు మెడికల్ ఏజాన్సీ ప్రారంభోత్సవం లో ముఖ్య అతిథిలు గా పాల్గొన్న గౌరవ…
బిచ్కుంద కళాశాల పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల…
బిచ్కుంద ఏప్రిల్ 16 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం ఫొటోస్ లక్ష్మణ్ పటేల్ కామారెడ్డి జిల్లా జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద లోని పీజీ కోర్సులు ఎంఏ తెలుగు ,ఎంఏ ఇంగ్లీషు,…