యల్లారమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
జనం న్యూస్,ఏప్రిల్17, అచ్యుతాపురం:అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామంలో యల్లారమ్మ పేరంటాలు అమ్మవారిని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యేని ఆహ్వానించి అర్చకులుచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయం కమిటీ,గ్రామ…
పెన్షన్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి
జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ జనం న్యూస్, ఏప్రిల్ 18 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ఏకపక్షంగా తీసుకువస్తున్న కొత్త పెన్షన్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్…
తడ్కల్ లో తై బజార్ వేలం ₹ 231,000 రూపాయలు
పంచాయతీ ప్రత్యేక అధికారి విజయ భాస్కర్,పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, జనం న్యూస్,ఏప్రిల్ 17,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో గురువారం గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి విజయ భాస్కర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రావు,గ్రామ పెద్దలతో కలిసి…
ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ (PMIS) యువత వినియోగించుకోవాలి : ఎంపీ సి.ఎం. రమేష్
జనం న్యూస్ ఏప్రిల్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కార్పోరేట్ అఫ్ఫైర్స్ అధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ (PMIS) ను అనకాపల్లి జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ…
బ్రహ్మోత్సవాలకు సహకరించిన అన్ని శాఖల అధికారులకు కృతజ్ఞతలు
శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 17 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఇల్లందకుంట కరీంనగర్ జిల్లా అపర భద్రాద్రిగా పిలిచే ఈ క్షేత్రంలో 2025 సంవత్సరం…
20న పూడిమడకకు శ్రీరామరక్షా రథం రాక
శ్రీరామరక్షా రథయాత్రను విజయవంతం చేయాలి జనం న్యూస్,ఏప్రిల్17, అచ్యుతాపురం:విశాఖ డైరీ చైర్మన్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఈనెల 20 ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు పూడిమడక వస్తున్న అయోధ్య శ్రీరామరక్ష రథయాత్రను మనమంతా విజయవంతం చేయాలని గురువారం పూడిమడక శ్రీ జగన్నాథ…
ధాన్యం కొనుగోళ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
జనం న్యూస్ // ఏప్రిల్ // 17 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో, తుమ్మనపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా…
ప్రభుత్వ బాలికల ఉన్నంత పాఠశాలలో పోషణ జాతర కార్యక్రమం
జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి హాజరు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 17 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. పోషణ పక్షోత్సవాల్లో భాగంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ హుజూరాబాద్ ఆధ్వర్యంలో హుజురాబాద్ లోని…
రాజ్యాంగం పరిరక్షణ కొరకై పోరాడుదాం..!
జనంన్యూస్. 17. నిజామాబాదు. సిరికొండ. క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో మత ఫాసీజాన్ని తరిమి కోడ్దాం దేశాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికే మత ఘర్షణలు సృష్టిస్తున్న ఆర్. ఎస్.ఎస్.,బీ.జే.పీ.ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం.రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ రూరల్…
వాజేడు ప్రాధమికఆరోగ్య కేంద్రం లో క్షయ నిర్ధారణ పరీక్షలు
జనంన్యూస్ ఏప్రిల్ 17 బట్టా శ్రీనివాసరావు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాలరావు మరియు టిబి ప్రోగ్రాం ఆఫీసర్ చంద్రకాంత్ ఆదేశాల మేరకు వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం రోజున క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వయించారుఆశా కార్యకర్తలు గుర్తించిన…