విజయనగరం జిల్లా కేంద్రంలో వక్ఫ్ ( సవరణబిల్లుకు) వ్యతిరేకంగా ముస్లింల భారీ నిరసన ర్యాలీ
జనం న్యూస్ 17 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక డిడి న్యూస్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ ( సవరణచట్టానికి) వ్యతిరేకంగా విజయనగరం జిల్లా కేంద్రంలో ముస్లింలు భారీగా నిరసన తెలిపారు. కోట వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం…
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలిజనం
న్యూస్ ఏప్రిల్ 17 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ నందు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు అన్నారు. బుధవారం మునగాల మండలం కేంద్రంలోని ఎస్సి బాలికల హాస్టల్ ను…
రోడ్లపై బ్లాక్ స్పాట్ లను గుర్తించేందుకు వివిధ శాఖలు సంయుక్తంగా పరిశీలించాలి
భద్రత ఏర్పాట్లు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జనం న్యూస్ ఏప్రిల్ 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సూర్యాపేట జిల్లాలోని రోడ్లపై బ్లాక్ స్పాట్లను గుర్తించేందుకు రెవిన్యూ, పోలీస్, ఆర్ &…
షీ టీం ఆధ్వర్యంలో కొత్త చట్టాల పైన అవగాహన సదస్సు
జనం న్యూస్ ఏప్రిల్ 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస రావు ఐపీఎస్ ఆదేశాల మేరకు శ్రీ ప్రభాకర్ రావు అడిషనల్ ఎస్పీ పర్యవేక్షణ లో కాగజ్నగర్ టౌన్ జిల్లా ప్రజా పరిషత్తు…
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు
జనం న్యూస్ ఏప్రిల్ 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం సేకరణకు సంబంధించిన పూర్తి వివరాలను రిజిష్టర్ లో నమోదు చేయాలని రైతుల నుంచి ధాన్యం సేకరించిన వెంటనే వారికి తప్పనిసరిగా రసీదులు అందించాలని…
మెడికల్ ఏజెన్సీ ప్రారంభించిన బిచ్కుంద మఠాధిపతి సోమయప్ప స్వామి…
బిచ్కుంద ఏప్రిల్ 16 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మడల కేంద్రంలో నీ అంబేద్కర్ చౌరస్తా వద్ద పూలేన్ సాయిలు మెడికల్ ఏజాన్సీ ప్రారంభోత్సవం లో ముఖ్య అతిథిలు గా పాల్గొన్న గౌరవ…
బిచ్కుంద కళాశాల పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల…
బిచ్కుంద ఏప్రిల్ 16 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం ఫొటోస్ లక్ష్మణ్ పటేల్ కామారెడ్డి జిల్లా జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద లోని పీజీ కోర్సులు ఎంఏ తెలుగు ,ఎంఏ ఇంగ్లీషు,…
మార్కెట్ చేర్మెన్ ని మర్యాదపూర్వకంగా కలిసినా వినవంక మండల్ నాయకులు
జనం న్యూస్ // ఏప్రిల్ // 16 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ).. వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎక్కేటి రఘుపాల్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు మహమ్మద్ సాహెబ్ హుస్సేన్, బుధవారం నాడు జమ్మికుంట మార్కెట్…
సిఈఐఆర్ పోర్టల్ ద్వారా 50 మొబైల్ ఫోన్లు అందజేత – జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాస రావు
జనం న్యూస్ ఏప్రిల్ 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఎవరైనా వ్యక్తులు మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న లేదా మిస్ అయినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ సీఈఐఆర్ వెబ్ పోర్టల్ లో కానీ ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ డి…
బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్ కోర్టులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ
క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి: జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ జనం న్యూస్ ఏప్రిల్ 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ హెడ్ క్వాటర్స్ లో ఆధునికరించిన బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్ కోర్ట్ లను…