పేరాబత్తులకు శుభాకాంక్షలు
జనం న్యూస్ మార్చ్ 5 తూర్పు ఉదయం విలేకరి (గ్రంధి నానాజీ) : ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ మెజార్టీతో విజయం సాధించడం పట్ల కేంద్ర ఉక్కు , భారీ…
రాపోలు గ్రామంలో నర్సరీ ని పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గండు వెంకటేష్
జనం న్యూస్ 05 మార్చి ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు ) వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రాపోలు గ్రామంలో పల్లె ప్రకృతి లో భాగంగా నర్సరీ మొదలు పెట్టడం జరిగింది. ఉపాధి హామీ పథకంలో భాగంగా…
జననేతకు జన్మదిన శుభాకాంక్షలు.
జనం న్యూస్ మార్చ్ 5 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తార విష్ణువర్ధన్ రెడ్డి కి ఘనంగా జన్మదినం పురస్కరించుకొని చిట్కుల్ గ్రామ ప్రజలు ఘనంగా…
వాజేడు జూనియర్ కళాశాల వద్ద విద్యార్థులకు హెల్త్ క్యాంపు
మార్చి 5 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండలం లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటినుండి ఇంటర్ పరీక్షలు జరుగుతున్న సందర్భంగాఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా…
అలుపెరుగని బాటసారి
తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు (1974-2025) జనం న్యూస్ 05 మార్చ్ (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ )25 సంవత్సరాలుగా, ప్రజాక్షేత్రంలో, సామాజిక రంగాలలో, గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి, ప్రతిపక్ష, స్వపక్ష పీఏగా, 1500 కి.మీ వారి వెంట…
పటాన్ చేరు అక్రమ నిర్మాణాల పైన చర్య ఎక్కడ
నిద్రమత్తులో జిహెచ్ఎంసి పాలకవర్గం స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో అక్రమ నిర్మాణాలు జనం న్యూస్ మార్చి 4 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు జిహెచ్ఎంసి పట్టణ పరిధిలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కన్నెత్తి చూడడం లేదు.…
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ జనం న్యూస్ మార్చి 5 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిట్కుల్ స్థానిక ప్రాథమిక పాఠశాల చిట్కుల్ యందు స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా…
జర్నలిస్టుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోండి
(జనం న్యూస్) మార్చి 5 కల్లూరు మండలం రిపోర్టర్: జర్నలిస్టులపై భౌతికంగా, మానసికంగా సోషల్ మీడియా వేదికను చేసుకొని దాడులకు పాల్పడుతున్న చోట నాయకులపై చర్యలు తీసుకోవాలని పట్టణ ఎస్ఐ డి హరితకు కల్లూరు మండల జర్నలిస్టు సంఘాలు ఫిర్యాదు చేశాయి.…
అలుపెరుగని బాటసారి
తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు (1974-2025) జనం న్యూస్ 05 మార్చ్ (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) 25 సంవత్సరాలుగా, ప్రజాక్షేత్రంలో, సామాజిక రంగాలలో, గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి, ప్రతిపక్ష, స్వపక్ష పీఏగా, 1500 కి.మీ వారి…
భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ అధ్యక్షుడికి ఆత్మీయ సన్మానం..!
జనంన్యూస్. 05. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు.దేశంలోనే అతిపెద్ద రైతు సంస్థ భారతీయ కిసాన్ సంఘ్ యొక్క జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైన మొట్టమొదటి తెలంగాణ వాసి కొండల సాయి రెడ్డిని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి…