• March 13, 2025
  • 35 views
ప్రజలతో మమేకమై సేవ చేయడం పోలీసుల బాధ్యత – జిల్లా ఎస్పీ డివి.శ్రీనివాసరావు ఐపిఎస్

జిల్లా పోలీసుల ఆధ్వర్యం లో ప్రతిమ హాస్పిటల్ , కరీంనగర్ వారి సహకారం తో జైనూర్ పరిసర ప్రాంత వాసులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు విద్యార్థులు యువత ఉన్నత చదువులు అభ్యసించాలి అపరిచిత, అనుమానాస్పద వ్యక్తుల మాయ మాటలు విని…

  • March 12, 2025
  • 26 views
స్వేరోస్ మండల అధ్యక్షుడుగా నాగార్జున్.

జనం న్యూస్ మార్చి 12 నడిగూడెం నడిగూడెం మండల స్వేరోస్ నూతన అధ్యక్షుడిగా నడిగూడెం గ్రామానికి చెందిన గంటేపంగు నాగార్జున ను ఎన్నిక చేసినట్లు స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగార్జున తెలిపారు. బుధవారం నడిగూడెంలో జరిగిన స్వేరోస్ కార్యకర్తల సమావేశంలో…

  • March 12, 2025
  • 26 views
రింగారిట్ గ్రామాన్ని సందర్శించిన ప్రజా సంఘాల నాయకులు

సమస్యలు వలయం లో రింగారిట్ గ్రామం జనం న్యూస్ మార్చ్12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం రింగరేట్ గ్రామంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం (టీఏజీఎస్ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డి వై ఎఫ్…

  • March 12, 2025
  • 26 views
ప్రభుత్వం వెంటనే రైతులకు శ్రీరాంసాగర్ ద్వారా సాగునీరు విడుదల చేయాలి

జనం న్యూస్ మార్చి 13(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష ఎండిన వరి పంటలకు ముప్పై వేల నష్టపరిహారం అందించాలని సిపిఐఎం జిల్లా కమిటీ సభ్యులు షేక్ సైదా అన్నారు.బుధవారం మునగాల మండల పరిధిలోని రేపాల లో సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో…

  • March 12, 2025
  • 29 views
బుద్ధవనం సందర్శించిన ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్

జనం న్యూస్- మార్చి 13- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- అంతర్జాతీయ పర్యాట కేంద్రం నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ఎస్టీ ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. మంగళవారం నాడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో…

  • March 12, 2025
  • 34 views
ప్రకృతి వ్యవసాయం పై అవగాహన సదస్సు.రైతులకు ఘన సన్మానం.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 12 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె.అమల కుమారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పెట్టుబడులేని ప్రకృతి వ్యవసాయం సాగు చేయటం వలన భూమి సారవంతంగా ఉండి ప్రధాన పంటకు…

  • March 12, 2025
  • 31 views
ఆటోలో పరిమితికి మించి ప్రయాణికుల్ని ఎక్కిస్తే కఠిన చర్యలు తప్పవు

జనం న్యూస్ మార్చి 13(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ఆటో చోదకులు పరిమితి మించి కూలీలను ఆటోలో తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. పరిమితికి మించి కూలీలను తరలిస్తున్న 5 ఆటోలను మునగాల మండల…

  • March 12, 2025
  • 22 views
గిరిజన హాస్టల్ వర్కర్ల సమస్యల పరిస్కారం కై జిల్లా కలెక్టరేట్ ఎదుట సమ్మె

జనం న్యూస్ మార్చ్ 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డైలీవేజ్ & ఔట్సోర్సింగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా నలుమూలల నుండి వర్కర్లు ఈ…

  • March 12, 2025
  • 25 views
ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ జనం న్యూస్ మార్చి 13(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల పరిధిలోని పాత ముకుందాపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం స్వపరిపాలనా దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయు…

  • March 12, 2025
  • 40 views
మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కార్యాలయం చిలకలూరిపేట.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 12 రిపోర్టర్ సలికినీడి నాగరాజు వెంటిలేటర్ పై ఉన్న టెక్స్ టైల్ రంగాన్ని ఆదుకోండి. ప్రభుత్వాన్ని మోసగించిన జ్ఞానేశ్వర సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి మాజీమంత్రి ప్రత్తిపాటి మున్సిపాలీటీల్లో గ్రామాలవిలీనంపై గత…

Social Media Auto Publish Powered By : XYZScripts.com