విద్యార్థిని విద్యార్థులకు ఎగ్జామ్ పాడ్స్ సర్టిఫికెట్స్ భద్రపరచుకునే కవర్లని ఇచ్చిన శిరీష ఆకినపల్లి..
జనం న్యూస్ // మార్చ్ // 3 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట మరియు ఇల్లంతకుంట లోని కస్తూరిబా గాంధీ మోడల్ కళాశాలలో ఈనెల 5వ తారీకు నుండి జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలకి పిల్లలందరూ శ్రద్ధగా చదివి మంచిగా…
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగావిద్యార్థులు స్వయంపరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరిగింది జనం న్యూస్ మార్చ్ 3 చిలిపి చెడు మండల ప్రతినిధి చిలిపిచేడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చండూర్ లో ఘనంగా…
అక్షరయాన్ బాలిక పురస్కారఅందుకున్నతడపాకల్ విద్యార్థి
జనం న్యూస్ మార్చి 03:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం : అక్షరయాన్ఉమెన్స్ రైటర్ మహిళ ఫోరంవారుమహిళా దినోత్సవసందర్భంగా ప్రతి సంవత్సరం సాహిత్య పరంగా పురస్కారాలను అందివ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే 2024-2025 సంవత్సరానికి గాను అక్షర యాన్ బాలిక పురస్కారాన్ని తడపాకల్…
ఆదివాసి జేఎసి రాష్ట్ర వర్కింగ్ ప్రసిడేంట్ సతిమణికి పరామర్శ.
జనం న్యూస్ 3మార్చి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. జైనూర్:- ఆదివాసి జేఎసి రాష్ట్ర వర్కింగ్ ప్రసిడేంట్ &మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ &రాష్ట్ర ఆదివాసి జేఎసి వర్కింగ్ ప్రసిడేంట్ కనక యాధవరావు సతిమణి కనక విజయను…
మత మైనార్టీలపై దాడులను ఆపడానికి తగుచర్యలు,
జనం న్యూస్ 03 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా వక్ఫ్ బిల్లును ఉప సంహరించుకోవాలని మైనార్టీల కోర్కెను ప్రభుత్వానికి మీద్వారా తెలియజేయుట గురించి. ఆర్య మేము అఖల…
నడిగట్టు కళావతి మరణం కుటుంబానికి తీరని నష్టం
జనం న్యూస్ 03 మార్చ్ (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) విద్యానగర్ పంచాయతీ చుంచుపల్లి మండలం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం నివాసి అయిన నడిగొట్టు కళావతి w/0 లేట్ లక్ష్మీనారాయణ వయస్సు 45 ఈమె అంగన్వాడి ఆయగా పనిచేస్తున్న…
ప్రజపాలనలో సమయానికి దొరకని ప్రభుత్వ టీకా
సీతక్క సొంత జిల్లాలో మొగ్గ దశలోనే కాటికి చేరిన పసికందు భద్రాచలం నియోజకవర్గ అసెంబ్లీ బి ఎస్ పి సోషల్ మీడియా ఇంచార్జ్ జనగాం కేశవరావు మార్చీ 3 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండల ప్రాధమిక ఆరోగ్యకేంద్రం…
డాక్టర్ నిర్లక్ష్యం తో 55 రోజుల చిన్నారి మృతి
చిన్నారి ప్రాణాలు పోతున్న పట్టించుకోని వైద్య సిబ్బంది పసికందు మృతి కి కారణమైన వైద్య అధికారి పై చర్యలు తీసుకోవాలి మార్చి 3 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు దం చోటు చేసుకుంది 55 రోజుల చిన్నారి జమున గొంతులో (నంజు )…
గణపతి కంకర క్రషర్ టిప్పర్ల అతివేగంతో గుంతల మయంగా మారుతున్న హత్నూర గ్రామం రోడ్డు
జనం న్యూస్. మార్చి 3. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) మండల కేంద్రమైన హత్నూర గ్రామంలోని ప్రధాన రహదారి అంతా గుంతల మయంగా మారి అటు వాహనదారులు ఇటు గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇష్టానుసారంగా గణపతి కంకర…
పెద్ద ఎక్లార లో సిసి రోడ్ నిర్మాణం…
జుక్కల్ మార్చ్ 3 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గ్రామంలో ఎం జి ఎన్ ఆర్ ఈ జి ఎస్ పథకంలో భాగంగా ఎమ్మెల్యే తోట…