మల్లన్న పై దాడిని ఖండించిన బీసీ నాయకులు
జనం న్యూస్ 15జులై పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నీరటి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిన్న జరిగిన బిసి బిడ్డ అయినా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై జరిగిన దాడిని…
ప్రజా ఫిర్యాదుల వేదికలో 40 ఫిర్యాదులు స్వీకరణ – ఎస్పీ తుహిన్ సిన్హా
జనం న్యూస్ జూలై 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికలో మొత్తం 40 ఫిర్యాదులు స్వీకరించబడ్డాయని వీటిలో ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, మోసాల సంబంధిత ఫిర్యాదులు ప్రధానంగా…
ఎక్కువ సమస్యలు ఎదుర్కొనే వ్యక్తులకు హై రిస్క్ వ్యక్తులకు హైపై టైటిస్ బి మరియు సి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 14 రిపోర్టర్ సలికినీడి నాగు చేపించుకోవడం చాలా ముఖ్యమని ఈ పరీక్షలు చేపించుకున్న వారికి పరీక్ష ద్వారా వారికి నెగిటివ్ వస్తే వారికి మందులు ప్రారంభిస్తారని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్…
స్నేహితురాలికి ఆర్ధిక సాయం చేసిన పూర్వ విద్యార్థులు
జనం న్యూస్,జూలై14,అచ్యుతాపురం: తమతో కలిసి చదువుకున్న బాల్య మిత్రురాలు చోడపల్లిలో నివాసం ఉంటున్న మైలపల్లి ఉషారాణి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడి, రెండు కాళ్లు విరిగిపోయాయని సమాచారం తెలుసుకున్న అచ్యుతాపురం…
తీన్మార్ మల్లన్న పై హత్యా ప్రయత్నం దుర్మార్గం . మల్లెల రామనాథం భారత రాజ్యాంగరక్షణ సమితి కన్వీనర్
జనం న్యూస్ 14జూలై ( కొత్తగూడెం నియోజకవర్గం ) తరతరాలుగా అన్ని రంగాలలో అన్యాయానికి గురవుతున్న బీసీల గురించి బడుగు బలహీన వర్గాల గురించి గొంతేత్తుతున్న తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి చేసి మల్లన్నను హత్య చేయడం…
జోగంపల్లి చలివాగు ప్రాజెక్టు చెరువు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్
జనం న్యూస్ 14 జూలై శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని జోగంపల్లి చలివాగు ప్రాజెక్టు చెరువు నీటిని దిగువన ఉన్న పంట పొలాలకు నీటిపారుదల శాఖ, ఇతర శాఖల అధికారులు మరియు కాంగ్రెస్ నేతలతో కలిసి ముఖ్య…
వసతి గృహాలు గురుకుల పాఠశాలలలో సమస్యలను పరిష్కరించాలి
ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, టిఎజిఎస్,ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదు విభాగం నందు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే కి వినతి జనం న్యూస్ 14జూలై. కొమురం భీమ్ జిల్లా (ఆసిఫాబాద్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న…
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బెదిరింపుల
జనం న్యూస్ జూలై(13) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజవర్గం నూతనకల్ మండలం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నూతనకల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మున్నమల్లయ్య యాదవ్ మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఖబర్దార్ అంటూ మాట్లాడుతున్నారు…
ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే బిచ్కుంద జూలై 14 జనం న్యూస్ ఈనెల 15 వ తేదీ రోజు..ఉ. 10 గంటల నుండి, హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే.. BRS పార్టీ తలపెట్టిన బీసీల ధర్నా కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గం…
ఆషాడ మాసం సందర్భంగా కాట్రేనికోన గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ వారికి ఆషాడం సారే.
జనం న్యూస్ జూలై 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆషాడ మాసం ఆదివారం గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి మహిళలంతా కలిసి అమ్మవారికి పుట్టింటి సారి ను సమర్పించడం జరిగింది. ఆషాడ మాసంలో అమ్మవారికి పసుపు కుంకుమ…