• March 3, 2025
  • 20 views
విజయనగరం వ్యాయమ ఉపాధ్యాయుల జిల్లా సంఘం ఎన్నిక

జనం న్యూస్ 03 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా గోపి లక్ష్మణరావు, కార్యదర్శిగా నల్లా వెంకటనాయుడు ఎంపికయ్యారు. కార్యదర్శిగా ఎన్నికైన వెంకటనాయుడు పెంట జిల్లా పరిషత్‌ పాఠశాలలో పని చేస్తున్నాడు. విజయనగరంలో…

  • March 3, 2025
  • 23 views
ఔట్సోర్సింగ్ ఉద్యోగులుకు ప్రత్యేక సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలి

జనం న్యూస్ 03 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఆదివారం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న రెవిన్యూ భవనం లో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో డివిజన్, పట్టణ స్థాయి సమావేశం జరిగింది . జేఏసీ…

  • March 3, 2025
  • 27 views
శాస్త్ర సాంకేతిక రంగాలలో రాణించాలి గీతాంజలి ఒలంపియాడ్ హై స్కూల్ చైర్మన్ పుట్టి శ్రీనివాస్ రావు

జనం న్యూస్ మార్చి 3 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులు విద్యతోపాటు శాస్త్ర సాంకేతిక రంగాలలో రాణించాలని గీతాంజలి ఒలంపియా డ్ హై స్కూల్ చైర్మన్ పుట్టి శ్రీనివాస్ రావు వారు మాట్లాడుతూ జాతీయ వైజ్ఞానిక దినోత్సవం పురస్కరించుకొని వివేకానంద…

  • March 3, 2025
  • 22 views
విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యం – SI ప్రసన్న కుమార్ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజ్ఞా వికాస్ పరీక్ష విజయతలకు బహుమతులు అందజేత

జనం న్యూస్ 03 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ పదవ తరగతి విద్యార్థుల్లో పరీక్ష భయాన్ని పోగొట్టడం కోసం భారత విద్యార్థి ప్రదర్శన ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 10న నిర్వహించిన ప్రజ్ఞా…

  • March 3, 2025
  • 20 views
మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు జన్మదిన శుభా సందర్భంగా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా పరీక్ష సామాగ్రి అందజేత

జనం న్యూస్ 3మార్చి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. జైనూర్ : కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు జన్మదిన వేడుకలను ఆదివారం జైనూర్ లో కాంగ్రెస్ నాయకులు, ఆత్రం సక్కు యూత్ పోర్స్ అభిమానులు…

  • March 3, 2025
  • 25 views
ఆదివాసి ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుంది : ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపీఎస్.

జనం న్యూస్ 3మార్చి.కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని మారుమూల ప్రాంతాలైన గోవెన, కుర్సిగూడ, నాయకపుగూడా గ్రామాల్లో కాలినడకన దాదాపు 20 కి.మీ దూరం పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎఎస్పి.…

  • March 3, 2025
  • 28 views
పంచాయతీ కార్మికుల దశల వారి ఆందోళన పోరాటాలకు రాష్ట్ర కమిటీ పిలుపు

సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ జనం న్యూస్ // మార్చ్ // 3 // కుమార్ యాదవ్.. ఆదివారం రోజున పాత వ్యవసాయ మార్కెట్ ఆవరణలో గ్రామపంచాయతీలో జమ్మికుంట మండల కమిటీ సమావేశం ఎన్ట్డగా రవీందర్రావు అధ్యక్షతన నిర్వహించడం…

  • March 3, 2025
  • 26 views
జమ్మికుంట లో అవపా (ఏవిఓపిఏ )సర్వసభ్య సమావేశం

నూతన అధ్యక్షులు గా అకినపెళ్ళి శ్రీనివాస్.. జనం న్యూస్ // మార్చ్ // 3 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. నేడు జమ్మికుంట అవాప (ఏవిఓపిఏ )సర్వసభ్య సమావేశం జరిగింది. వచ్చే రెండు సంవత్సరాల గాను నూతన అధ్యక్షున్ని కి…

  • March 3, 2025
  • 24 views
ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ మార్చి 3 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ రావు ఆధ్వర్యములో ఓల్డ్ బోయిన పల్లి డివిజన్లోని ముందుగా అంజయ్య నగర్ కమ్యూనిటీ హాల్ లో సి…

  • March 3, 2025
  • 30 views
చండూరు గ్రామంలో మల్లన్న జీవిత చరిత్ర సాంస్కృతిక నాటకం

జనం న్యూస్ మార్చ్ 3 చిలిపి చెడుమండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో ఆదివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా మల్లన్న జీవిత చరిత్ర అనే సాంస్కృతిక నాటకాన్ని ప్రదర్శించారు చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో ఆదివారం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com