చింతలూరు నూకాంబికా అమ్మవారి దేవస్థానానికి విరాళం
జనం న్యూస్ మార్చ్ 10 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) చింతలూరు శ్రీ నూకాంబికా అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న పడమటి రాజగోపుర నిర్మాణం తదితర అభివృద్ధి పనుల నిమిత్తం ఆలమూరుకు చెందిన సబ్బిశెట్టి వంశీయులు సోమవారం భారీ విరాళాన్ని అందించారు. సబ్బిశెట్టి…
బిజెపి కార్యాలయంలో సావిత్రీ బాయి పూలేవర్ధంతి సందర్భంగా
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 10 రిపోర్టర్ సలికినిడి నాగరాజు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు సూచన మేరకు భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీ బాయి పూలే కి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమం…
శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ మరియు నవగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం
జన న్యూస్ మార్చ్ 10 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం గౌతపూర్ గ్రామము లో నదరి స్వరూప విఠల్ తాజా మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ. నవగ్రహ విగ్రహ…
సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలు పూలమాలలు ఘన నివాళులర్పించిన బీసీ నేతలు
జనం న్యూస్ మార్చి 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి భారత దేశం లో తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే వర్ధంతి సందర్బంగా ఆ మహనీయురాలుకి కూకట్ పల్లి మూసాపేట్ లోని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఓబీసీ వర్కింగ్…
కాట్రేనికోనలో ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించిన డిఎస్పీ ప్రసాద్
జనం న్యూస్ కాట్రేనికోన, మార్చి 10 : క్రియేటివ్ హార్ట్స్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ చిత్రకా రులు అంజి ఆకొండి ఆధ్వర్యంలో కాట్రేనికోనలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీ అమలాపురం డిఎస్పీ టి…
కూటమి ప్రభుత్వంపై పోరుకు సిద్ధమయ్యాం: జడ్పీ చైర్మన్
జనం న్యూస్ 10 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈనెల 12న జిల్లా కేంద్రంలో యువత పోరు ధర్నా నిర్వహిస్తున్నట్లు జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పేద విద్యార్థులు, నిరుద్యోగుల…
రాత్రి 11గంటల తరువాత కారణాలు లేకుండా సంచరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్., జనం న్యూస్ 10 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో సహేతుకరమైన కారణం లేకుండా అర్ధ రాత్రుళ్ళు బహిరంగంగా తిరిగిన వారిపై కేసులు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్,…
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమావేశంలో పాల్గొన్న అవనాపు విక్రమ్
జనం న్యూస్ 10 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈ నెల 14వ తేదీన పిఠాపురంలోని చిత్రాడ వద్ద జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకను విజయవంతం చేయాలని విజయనగరం పార్లమెంట్ పరిశీలకులు, నెల్లిమర్ల ఎమ్మెల్యే…
విశాఖలో క్రికెట్ బెట్టింగ్… బుకీ అరెస్ట్: సీపీ
జనం న్యూస్ 10 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విశాఖ సీపీ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్,సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వచ్చిన సమాచారంతో అల్లిపురానికి చెందిన ప్రధాన నిందితుడు…
కరీంనగర్ నూతన పోలీస్ కమిషనర్ గా గౌస్ ఆలం ఐపీఎస్ బాధ్యతల స్వీకరణ
జనం న్యూస్// మార్చ్ // 10 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. కరీంనగర్ నూతన పోలీస్ కమిషనర్ గా గౌస్ ఆలం ఐపీఎస్ ఆదివారం నాడు భాద్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన బదిలీలలో భాగంగా ఆదిలాబాద్ ఎస్పీగా…