హైదరాబాద్ – ( ఎం ఆర్ పి ఎస్ ) మరియు అనుబంధ సంఘాలతెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం.
జనం న్యూస్, ఫిబ్రవరి 28, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ (ములుగు విజయ్ కుమార్ ) హైదరాబాద్ – (ఎం ఆర్ పి స్ ) మరియు అనుబంధ సంఘాల తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంద…
క్రాంతి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో శివ భక్తులకు పండ్ల పంపిణీ
జనం న్యూస్- ఫిబ్రవరి 27: నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ లోని కాత్యాయని సమేత ఏలేశ్వర మల్లికార్జున స్వామి ఆలయంలో క్రాంతి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో మహాశివరాత్రి ని పురస్కరించుకొని ఉపవాస దీక్ష విరమించిన…
కెపి హెచ్ బి లో తెలంగాణ జాగృతి స్టూడెంట్స్ ఫెడరేషన్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
జనం న్యూస్ ఫిబ్రవరి 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కె పి హెచ్ బి డివిజన్ తొమ్మిద వ ఫేజ్ గ్రౌండ్ లో తెలంగాణ జాగృతి స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్పోర్ట్స్ మీట్ ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు…
త్రికోటేశ్వర స్వామి భక్తులకు ముదిరాజ్ సంఘీయులు మహా అన్నదానం నిర్వహించారు.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 27 రిపోర్టర్ సలికినిడి నాగరాజు తొలి తెలుగు శాసనకర్త “ధనుంజయ ముదిరాజ్”విగ్రహా ఏర్పాటుకు డిమాండ్.పుట్టా వెంకట బుల్లోడు చిలకలూరిపేట : కూటమి ప్రభుత్వం ధనుంజయ ముదిరాజ్ విగ్రహా ఏర్పాటు చేసుకోవడానికి తగిన స్థలాన్ని…
మహా అన్నదాన కార్యక్రమం మిత్ర సర్వీస్ సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలోత్రీ కోటేశ్వర స్వామి భక్తులకు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 27 రిపోర్టర్ సలికినిడి నాగరాజు కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో కొలువుదీరిన త్రికోటేశ్వర స్వామి భక్తులకు మిత్ర సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్లో బుధవారం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.…
శివనామస్మరంతో మరు మోగిన ఇందూరు..!
జనంన్యూస్. 27. నిజామాబాదు. ప్రతినిధి. మహాశివరాత్రి సందర్భంగా హర హర మహాదేవ శంభో శివ శంకరసాంబ సదాశివ నమో నమో అంటూ భక్తులు బుధవారం ప్రొద్దున నుండి శివనామస్మరంతో జిల్లాలోని గుడు లన్ని భక్తులతో కిటకిటలాడినవి. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో శివాలయాలు…
సామూహిక వివాహలకు వెడ్మ ఫౌండేషన్ తరుపున 50వేల రూపాయల సరకులు అందజేత :
జనం న్యూస్ 27ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.కె.ఏలియా. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్-(యూ) మండలంలోని మహాగాం గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సూరోజీ బాబా పుణ్యథితిని పురస్కరించుకొని రేపు జరగబోయే 16 సామూహిక వివాహాలకు వెడ్మ ఫౌండేషన్…
మొదలైన ఎమ్మెల్సీ పోలింగ్..!
జనంన్యూస్. 27. నిజామాబాదు. సిరికొండ.ప్రతినిధి. సిరికొండలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా బిజెపి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి. మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య కు. మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని సిరికొండ మండలం బిజెపి నాయకులు ఓటర్లను…
దామగుండం రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న పరిగి స్థానిక ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి
జనం న్యూస్ 27 ఫిబ్రవరి ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు ) మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ఉమారెడ్డి దంపతులు దర్శించుకుని…
మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం..!
జనంన్యూస్. 27. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. సిరికొండ. రాజధానిలో సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ జాతీయ స్థాయి సదస్సు.ఢిల్లీకి భారీగా తరలి వెళ్లిన పార్టీ శ్రేణులు ఫాసిస్టు, కార్పోరేట్, మతోన్మాద విధానాలను వ్యతిరేద్దాం, ప్రజాస్వామ్యం,లౌకికవా దం, పెడరిజంకై పోరాడు దాం, ప్రజలు…