పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జోరుగా ప్రచారం….
బిచ్కుంద ఫిబ్రవరి 21 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలో ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా జోరుగా కొనసాగుతున్న ప్రచారం. బిచ్కుంద మండలం లో మిషన్ కల్లాలి గ్రామాల్లో…
జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి
జనం న్యూస్ ఫిబ్రవరి 21 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బాలానగర్ డివిజన్ పరిధిలో పెండింగ్ పనులపై జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఈ సందర్భంగా కార్పొరేటర్ అధికారులకు…
రైతు బాంధవుడు మన లక్ష్మీ కాంతారావు…,
జుక్కల్ ఫిబ్రవరి 21: జనం న్యూస్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కృషితో మద్నూర్ వ్యవసాయ మార్కెట్ లో సోయా కొనుగోళ్లు పునః ప్రారంభం చివరి గింజ వరకు కొనుగోలు చేయించే బాధ్యత నాది అని నాడు భరోసా ఇచ్చిండు ఇచ్చిన…
ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో సంపన్నులతో పోటీ పడుతున్న బక్క జడ్సన్ అత్యధిక మెజార్టీతో గెలిపించండి .
ముఖ చిత్రకారుడు ప్రభు. జనం న్యూస్ //ఫిబ్రవరి //21//జమ్మికుంట //కుమార్ యాదవ్..కరీంనగర్, అదిలాబాద్, నిజాంబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలోభాగంగా బక్క జడ్సన్ శుక్రవారం జమ్మికుంట చెందిన ప్రముఖ చిత్రకారుడు అంబాల ప్రభాకర్ (ప్రభు ) మద్దతు కోసం…
CPIML మాస్ లైన్ పార్టీ చర్ల మండల కార్యదర్శిగా పాలెం సుక్కయ్య ఎన్నిక
*CPIML మాస్ లైన్ ఉద్యమ అభివృద్ధికి కార్యకర్తలు అందరూ పట్టుదలతో కృషి చేయాలి .CPIML పార్టీ రాష్ట్ర నాయకులు K. రంగారెడ్డి పిబ్రవరి 22 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల CPIML పార్టీ ముఖ్యమైన సభ్యులతో…
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ప్రతి దశలో తోడ్పాటు అందించాలి
పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 21. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ప్రతి దశలో తోడ్పాటు అందించాలి….. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అనర్హులకు దిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే కఠిన చర్యలు ఇందిరమ్మ…
శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై సమావేశం
జనం న్యూస్ ఫిబ్రవరి 21 కాట్రేనికోన, (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని మగసాని తిప్ప గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కాలభైరవ స్వామి శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి సమావేశం జరిగింది.…
మార్చి 8వ నిర్వహించే లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి
జనం న్యూస్ పీబ్రవరి ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో చేపట్టిన కేసుల పరిష్కారంతో కక్షిదారులకు అదనపు లాభాల కలుగుతాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి ఎంవి రమేష్ అన్నారు. మార్చి…
సుమా ప్రవేట్ పాఠశాలలో అరకొర సవకార్యలు
పట్టించుకోని విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జర్పించాలి ఎస్ యఫ్ ఐ డివిజన్ ఉపాధ్యక్షుడు కొరుస వంశీ పిబ్రవరి 22: జనంన్యూస్ వెంకటాపురం మండల రిపోర్టర్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా నూగుర్ వెంకటాపురం మండలం లో భారత విద్యార్థి…
ప్రజా సమస్యల పరిష్కారానికి కమ్యూనిజమే మార్గము.
జనం న్యూస్ పిబ్రవరి ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట శ్రీనివాస్, దుర్గం దినకర్. కమ్యూనిస్టు ప్రణాళిక అమలు రోజైనటువంటి ఫిబ్రవరి 21 నీ ప్రపంచవ్యాప్తంగా ఎర్రజెండా శ్రేణులు, వామపక్ష ప్రచురణ సంస్థలు ప్రతి…