• July 7, 2025
  • 51 views
స్టేషన్ బేతంపూడి పంచాయతీలో ఇందిరమ్మ కమిటీల అవినీతి

జనం న్యూస్ 06 జూలై( కొత్తగూడెం నియోజకవర్గం ) సుజాతనగర్ మండల పరిధిలోని స్టేషన్ బేతంపూడి గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇల్లుల కేటాయింపు లో ఇందిరమ్మ కమిటీ సభ్యులు వారి అవకతవకలు చేయడం జరిగిందని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు…

  • July 7, 2025
  • 40 views
అతిధి ఉపాధ్యాయుల నియామకం కోసం ఈ నెల 10న ఇంటర్వ్యూ

జనం న్యూస్ జులై 07 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మరియు కళాశాలల్లో తాత్కాలిక పద్ధతిన బోధించేందుకు అతిధి ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి ఈ నెల 10 గురువారం…

  • July 7, 2025
  • 30 views
సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ దండే విఠల్

సీఎం సహాయనిధితో పేద ప్రజలకు ఉపశమనం ఎమ్మెల్సీ దండే విఠల్ జనం న్యూస్ జులై 07 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో _కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ 26 వర్డ్ కు చెందిన షేక్ పెంటు కి సీఎం సహాయనిధి…

  • July 7, 2025
  • 36 views
అందె వెంకటరాజము స్మారక పురస్కారానికి ఎంపికైన బండకాడి అంజయ్య గౌడ్

జనం న్యూస్ ;7 జులై సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; భారతి సాహితీ సంస్థ కోరుట్ల వారు అందిస్తున్న అందె వెంకటరాజము స్మారక పురస్కారంకు సిద్దిపేటకు చెందిన అవధాని బండకాడి అంజయ్య గౌడ్ ఎంపికైనట్లు కవి ఉండ్రాళ్ళ రాజేశం తెలిపారు.…

  • July 7, 2025
  • 27 views
మహిళా పోలీసు సిబ్బందికి నూతన మెలకువలతో కూడిన శిక్షణ..!

జనంన్యూస్. 07. నిజామాబాదు. ప్రతినిధి. వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన పోలీస్ కమిషనర్.* మహిళా పోలీస్ సిబ్బందికి స్కిల్స్ డెవలప్మెంట్ ప్రస్తుత సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై మరియు ధర్నా లు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమములు ,…

  • July 7, 2025
  • 28 views
జుక్కల్ నియోజకవర్గం మంత్రి సుడిగాలి పర్యటన

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన బిచ్కుంద జులై 7 జనం న్యూస్ రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో సోమవారం పర్యటించారు. పిట్లం, బిచ్కుంద మండలాలలో పర్యటించిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు…

  • July 7, 2025
  • 36 views
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీస్ షీ టీమ్ అవగాహన సదస్సు

జనం న్యూస్ జులై 07 ఆసిఫాబాద్ జిల్లా బ్యూర ఆసిఫాబాద్ మండల కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఆసిఫాబాద్ షీ టీమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం సిబ్బంది మాట్లాడుతూ…విద్యార్థినులకు ఈవ్ టీజింగ్, సోషల్…

  • July 7, 2025
  • 30 views
చేపల వేటకు వెళ్ళి మరణించిన యర్రయ్య కుటుంబానికి నష్ట పరిహారం మంజూరు చేయాలని వినతి

జనం న్యూస్,జూలై07, అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లాలో ఏడు మండలాలలో మత్యకారులు చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని,’అచ్యుతాపురం మండలం, పూడిమడక గ్రామం అతిపెద్ద మత్స్యకార గ్రామం. ఈ గ్రామంలో సుమారు 16 వేలు జనాభాలో ఎక్కువ మంది చేపలవేట ద్వారా జీవనం…

  • July 7, 2025
  • 26 views
రైతులకు అధిక సాంద్రత పత్తి సాగు యజమాన్యం అవగాహన

జనం న్యూస్ జూలై 08(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం వ్యవసాయ శాస్త్రవేత్తలతో, రైతులకు జరిగే శిక్షణ కార్యక్రమంలో భాగంగా జరిగే రైతు నేస్తం (వీడియో కాన్ఫరెన్స్) లో భాగంగా నేడు మంగళవారం ఉదయం…

  • July 7, 2025
  • 25 views
నూతన ఎస్సైని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

జనం న్యూస్ జూలై 07: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో నూతనంగా ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన పడాల రాజేశ్వర్ ను బట్టాపూర్ గ్రామనికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సాలువతో సోమ వారం సన్మానంచారు.ఈ కార్యక్రమం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com