• March 7, 2025
  • 24 views
మొత్తం ౩08 దరఖాస్తులు.. మరికాసేపట్లో ప్రారంభం!

జనం న్యూస్ 07 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాలో కళ్లు గీత, సొండి, శెట్టి బలిజ, శ్రీ సైన, యాత, సెగిడి సామాజిక వర్గాలకు 16 మద్యం దుకాణాలను ప్రభుత్వం కేటాయించింది. దీని కోసం ఆయా…

  • March 7, 2025
  • 25 views
పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం కోసం ప్రభుత్వానికి లబ్దిదారులతో అర్జీలు పెట్టిస్తున్న సిపిఐ*

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ జనం న్యూస్ 07 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కూటమి ప్రభుత్వ ఎన్నికల హమీలో బాగంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం, ఇంటి నిర్మాణానికి 5లక్షలు…

  • March 7, 2025
  • 22 views
గరివిడి వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయ విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేయాలి విద్యార్థులకు ఇచ్చే స్టై ఫండ్ పెంచాలి

జనం న్యూస్ 07 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ గత కొద్ది రోజులుగా తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం దశ దశలుగా పోరాటం నిర్వహిస్తున్న వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ విద్యార్థుల పోరాటానికి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ…

  • March 7, 2025
  • 25 views
జగన్ రెడ్డి ..పిచ్చి ప్రేలాపన మానుకో-జనసేన నేత గురాన అయ్యలు

జనం న్యూస్ 07 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వైకాపా అధ్యక్షుడు జగన్ రెడ్డి పిచ్చి ప్రేలాపన మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జనసేన నేతలు గురాన అయ్యలు, ఆదాడమోహన్ రావులు హెచ్చరించారు… గురువారం గురాన అయ్యలు…

  • March 6, 2025
  • 53 views
కేశవాపురంలో ఉపాధి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన : పిడి.

జనం న్యూస్ మార్చి 6 నడిగూడెం మండలంలోని చెన్నకేశవపురం గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఆర్ సి పి వర్క్ సైట్ పనులను జిల్లా గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్ వి. వి.అప్పారావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ…

  • March 6, 2025
  • 30 views
ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో మొక్కజొన్న రైతుల పాదయాత్ర..

నష్టపరిహారం చెల్లించాలని రైతుల డిమాండ్.. బహుళజాతి విదేశీ జన్యు మార్పిడి విత్తన కంపెనీలను నిషేదించాలి.. పక్ష వాతం వచ్చిన రైతులకు ఆర్ధిక సహాయం అందించాలి.. కంపెనీ మేనేజర్లతో మీటింగ్ పెట్టాలి..పూనెం సాయి మద్దతు.. మార్చి 6 జనంన్యూస్ వెంకటాపురం రిపోర్టార్ బట్టా…

  • March 6, 2025
  • 38 views
ఉపాధి పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ రాంబాబు

జనం న్యూస్ మార్చి 6 నడిగూడెం నడిగూడెం మండలం లోని బృందావనపురం గ్రామంలో ఉపాధి పనులను జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు గురువారం పరిశీలించారు. బృందావనపురం నుండి కలకోవ గ్రామానికి వెళ్లే లింకు రోడ్డు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా కూలీల…

  • March 6, 2025
  • 42 views
బీజేపీ విజయోత్సవ సంబరాలు

జనం న్యూస్ మార్చి 6 నడిగూడెం ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయజనతా పార్టీ రెండు స్థానాల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా మండల కేంద్రం లోని బీజేపీ కార్యాలయం వద్ద బీజేపీ మండల అధ్యక్షులు బండారు వీరబాబు ఆధ్వర్యంలో విజయోత్సవ…

  • March 6, 2025
  • 39 views
వైసీపీప్రభుత్వం వరి రైతుల్ని నిలువునా ముంచేసి, దళారులు, వ్యాపారులను బాగుచేసింది ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 6 రిపోర్టర్ సలికినిడి నాగరాజు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర రైతాంగ సమస్యలు.. వారికి అందించాల్సిన సాయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చిన మాజీమంత్రి ప్రత్తిపాటి. వైసీపీప్రభుత్వంలో ధాన్యం సొమ్ముకోసం రైతులు ఆర్బీకేల చుట్టూ…

  • March 6, 2025
  • 29 views
బిజెపి నాయకులు విజయోత్సవ ర్యాలీ…..

బిచ్కుంద మార్చి 6 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అయినటువంటి చిన్నమలై అంజి రెడ్డి ఘనవిజయం సాధించిన సందర్భంగా గురువారం బిచ్కుంద మండలం కేంద్రం లో గాంధీ చౌక్ నుండి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com