రామగుండం పోలీస్ కమీషనరేట్ లో మెగా హెల్త్ క్యాంప్…
ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించాలి – రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐప జనం న్యూస్,ఏప్రిల్ 17,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి నిరంతరం విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి ఎదురయ్యే ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించి తగు…
బీసీ ఎస్టీ మైనార్టీల భాగస్వామ్యం లేని అంబేద్కర్ జయంతి
జనం న్యూస్ 16 ఏప్రిల్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి ) ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయిలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఈ సమాజంలో సగభాగానికి పైగా 56 శాతంగా ఉన్న బీసీలను మిగతా ఎస్టీ, మైనారిటీలను భాగస్వామ్యం…
వక్ఫ్ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను బుధవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారించ నుంది. మధ్యాహ్నం రెండు గంటలకు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. ఇటీవలే వక్ఫ్ సవరణ…
గద్వాల తపాలా కార్యాలయం ముందు కాంగ్రెస్ భారీ ధర్నా చేసిన…
జనం న్యూస్ 16 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ…మున్సిపల్ మాజీ చైర్మన్.ఎస్.కేశవ్… మున్సిపల్…
పోషణ్ పక్వాడా పై అవగాహన ర్యాలీ
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 16. తర్లుపాడు మండలం తర్లుపాడు గ్రామం లో గల ఎస్ సి పాలెం లో గల అంగన్వాడీ కేంద్రం వద్ద ఐసిడిఎస్ సూపర్ వైజర్ కృష్ణవేణి ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు, అంగన్వాడీ…
దనంజయ్ను పరామర్శించిన పడాల అరుణ
జనం న్యూస్ 16 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక హత్యాయత్నానికి గురైన జనసేన నాయకుడు మహంతి దనంజయ్ను జనసేన రాష్ట్ర నాయకురాలు పడాల అరుణ మంగళవారం పరామర్శించారు. రామభద్రపురానికి చెందిన దనంజయ్పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. విజయనగరంలోని…
హోంగార్డ్సు ఆర్ధిక అవసరాలకు అండగా కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ
విజయనగరం జిల్లా ఎస్సీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 16 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న హెూంగార్డ్సు కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వ సభ్యుల సమావేశం జిల్లా ఎస్పీ వకుల్…
చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్: సీఐ
జనం న్యూస్ 16 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణం గాజులరేగ ప్రాంతానికి చెందిన పత్తిగిల్లి దిలీప్ కుమార్ మార్చి 30న వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ సిటీ బస్టాండు వద్ద గా గాయత్రి మెటల్…
విజయనగరంలో ముస్లింల భారీ ర్యాలీ
జనం న్యూస్ 16 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరంలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సీపీఎం, కాంగ్రెస్, వైసీపీ, బీఎస్పీలతో కలిసి ముస్లింలు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీ విధానాలు మానుకోవాలన్నారు.…
రాజకీయం అంటే అధికారం చెలాయించడం కాదు, ప్రజలిచ్చిన అధికారాన్ని నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి వినియోగించడం.
అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా అవినీతి రహిత పరిపాలన అవసరం. గిద్దలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కుందురు నాగార్జునరెడ్డి. జనం న్యూస్, ఏప్రిల్ 16, (ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/రామిరెడ్డి): ప్రకాశం జిల్లా, మార్కాపురం నియోజకవర్గ వైయస్సార్…