వైఎస్సార్ కు నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు
జనం న్యూస్ సెప్టెంబర్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేర్ రెడ్డి 16 వర్థంతి సందర్భంగా మండల ఉపాధ్యక్షుడు మారపెల్లి కట్టయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ…
కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిక..!
జనంన్యూస్. 02.సిరికొండ. ప్రతినిధి. సిరికొండ మండలం ముషిన్ నగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బట్టు గోపాల్. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి , మాజీ టీఎస్ ఆర్టీసీ చైర్మన్.. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవన్న మరియు బిఆర్ఎస్ పార్టీ…
యంగ్ బాయ్స్ యూత్ వినాయక మండపం వద్ద మహా అన్నదానం
అన్నదానంలో పాల్గొన్న భక్తులందరికీ ధన్యవాదాలు జైడి విజయ్ రెడ్డి జనం న్యూస్, సెప్టెంబర్ 02, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం : మండలంలోని యామాపూర్ గ్రామంలో యంగ్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో…
కలుజువ్వలపాడు ఓబాయపల్లె గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం.
జనం న్యూస్. తర్లుపాడు మండలం సెప్టెంబర్ 2 ఈరోజు పొలం పిలుస్తుంది కార్యక్రమం కలుజువ్వలపాడు మరియు ఒబాయపల్లె గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి పి. జోష్ణదేవి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు, మార్కాపురం బాలాజీ నాయక్ మాట్లాడుతూ ఖరీఫ్…
బిచ్కుంద మున్సిపాలిటీలో గణేష్ నిమజ్జనం కొరకు ముందస్తు చర్యలు…
బిచ్కుంద సెప్టెంబర్ 2 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో కమ్మరి చెరువులో ప్రతి సంవత్సరం గణేష్ నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిమర్జనం కొనసాగేలా…
సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ బహిరంగ లేఖ
జనం న్యూస్ 02 సెప్టెంబర్ కొత్తగూడెం నియోజకవర్గం) సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో బీజేపీ బహిరంగ సవాల్ విసిరింది. జిల్లా అభివృద్ధి శూన్యం అని ఆరోపిస్తూ బీజేపీ పలు ప్రశ్నలు లేవనెత్తింది. సీతారామ ప్రాజెక్టు ద్వారా నీటి అన్యాయం.…
మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఉసికల రమేష్ ఎన్నిక
జూలూరుపాడు,02సెప్టెంబర్,జనం న్యూస్: తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం (టిఎంకేజెఎఫ్) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా మండల పరిధి అనంతారం గ్రామానికి చెందిన ఉసికల రమేష్ ఎన్నికయ్యారు. ఈ మేరకు మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ పటేల్…
నవోదయలో 8వ తరగతి సీటు సాధించిన సాయి ఎక్సలెంట్ స్కూల్ విద్యార్థి
విద్యార్థిని అభినందించిన ఎంపీడీవో తాళ్లూరి రవి జూలూరుపాడు,జనం న్యూస్,02 సెప్టెంబర్ జూలూరుపాడు మండలం కేంద్రంలోని పాపకొల్లు రోడ్డు నందు కలిగిన సాయి ఎక్సలెంట్ స్కూల్ లో మొగిలి గీతిక విద్యార్థిని 8వ తరగతికి నవోదయ సీటు సాధించడం జరిగినది. ఈ సందర్భంగా…
బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిక
జనం న్యూస్.సెప్టెంబర్2. సంగారెడ్డి జిల్లా.హత్నూర. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ఆవుల రాజిరెడ్డి,రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి ఎం.ఎహకీమ్ అన్నారు.మంగళవారం హత్నూర మండలంలోనితుర్ కలఖానాపూర్ తార్కాన్ పేట్…
అకాల వర్షానికి మునిగిపోయిన సోయాబీన్ పంటలను పరిశీలించిన అధికారులు….
మద్నూర్ సెప్టెంబర్ 2 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం గోజెగావ్ సొనల గ్రామాలలో అధిక వర్షానికి లెండి వాగు అధిక ఉద్రిక్తి వలన మునిగి పోయిన సోయాబీన్ పంటలను మండల వ్యవసాయ అధికారి రాజు మరియు…