బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు మానవతా దృక్పథంతో 50 వేల రూపాయలు సాయం
జనం న్యూస్ మార్చి 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పెద్ద కోడాపాక గ్రామానికి చెందిన ఇటీవల రైలు ప్రమాదంలో కాళ్లు చేతులు పోగొట్టుకున్న నిరుపేద కుటుంబానికి చెందిన కోగిల అరవింద్ కుటుంబానికి మాజీ మంత్రివర్యులు బిఆర్ఎస్…
రాపోలు గ్రామంలో గ్రామ సభ
ప్రపంచ మహిళా దినోత్సవం జనం న్యూస్ 08 మార్చి వికారాబాద్ జిల్లా రిపోర్టర్ వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రపంచ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ…
మిత్ర సర్వీస్ సొసైటీ సభ్యులు ఆధ్వర్యంలో డాక్టర్ కందిమల్ల జయమ్మకు ఘన సన్మానం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 8 రిపోర్టర్ సలికినిడి నాగరాజు అంతర్జాతీయ మహిళా మహిళా దినోత్సవానికి సుమారు వందేళ్ళ చరిత్ర ఉందని మిత్ర సర్వీస్ సభ్యులు అన్నారు. ఆదివారం మహిళా దినోత్సవం సందర్భంగా ఒయాసిస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక…
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి.ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
జనం న్యూస్ మార్చి 8 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ బిఆర్ఎస్…
ఎంపీడీ ఓ ఆదేశాల మేరకు ప్రారంభమైన పి4 సర్వే
జనం న్యూస్ మార్చి 8 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం ఎంపీడీఓ ఎస్ వెంకట చలం. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని సచివాలయాల పరిధిలో సచివాలయ సిబ్బందిచే పి 4…
పంటలు ఎండిపోతున్న పట్టించుకోని ప్రభుత్వం
జనం న్యూస్ మార్చి(8) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి మండలం సూర్య తండ గ్రామంలో శనివారం నాడు తుంగతుర్తి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేసినాడు. ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడుతూ…
అంగరంగ వైభవంగా పేరూరి వారి రిసెప్షన్ వేడుక
జనం న్యూస్ మార్చ్ 8 ముమ్మిడివరం ప్రతినిధి ఈరోజు ఆర్యవైశ్య ప్రముఖులు పెద్దలు శ్రీ పేరూరి కృష్ణ అబ్బాయి రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన ఏపీఐఐసీ మాజీ చైర్మన్ ఆర్యవైశ్య సంఘాల దిశా నిర్దేశకులు శ్రీ శివరామ సుబ్రహ్మణ్యం , జిల్లా అధ్యక్షులు…
మహిళలు తమ విధులలో గొప్పగా రాణిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలి.
జనం న్యూస్ 08 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా జిల్లా ఎస్పీ శ్రీ టి . శ్రీనివాస రావు ఐపీఎస్ మహిళలు తమ విధులలో గొప్పగా రాణిస్తూ…
కలెక్టర్తో విజయనగరం ఎంపీ కలిశెట్టి భేటీ
జనం న్యూస్ 08 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్తో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం భేటీ అయ్యారు. జిల్లాలో అభివృద్ది పనులను చేపట్టేందుకు ఎం.పి.లాడ్స్ నిధులు విడుదలపై చర్చించారు.…
మహిళా హక్కుల రక్షణ కోసం ఉద్యమిద్దాం’
జనం న్యూస్ 08 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మహిళా హక్కుల రక్షణ కోసం ఉద్యమిద్దామని ఐద్వా జిల్లా కార్యదర్శి మై రమణమ్మ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయనగరం IBG నగర్లో ఆమె మాట్లాడుతూ… దేశంలోని…