చలో నిజామాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు
( జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్) జనం న్యూస్, జూన్ 28, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ నాయకత్వంలో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న…
న్యావనంది. రావుట్ల లో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీలు..!
జనంన్యూస్. 28.సిరికొండ. ప్రతినిధి. నిజామాబాద్ రూరల్నియోజకవర్గం లోని సిరికొండ మండలం. న్యావనంది మరియు రావుట్ల గ్రామల లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి MRPS జిల్లా ఇన్చార్జ్ కుడాల స్వామి మరియు MRPS సిరికొండ మండల అధ్యక్షులు మొట్టల దీపక్. నక్క…
అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న పంచాయతీ కార్యదర్శి సుభాష్
జనం న్యూస్ జూన్ 28 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండలం ఇంద్రేశం గ్రామం రింగ్ రోడ్ సమీపంలో ఉండడంతో భూముల ధరలు అమాతం పెరిగిపోయి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. గ్రామపంచాయతీ నిబంధన ప్రకారం జి ప్లస్ టు పర్మిషన్లు ఉంటాయి.…
పున్నయ్య మృతి పార్టీ కి తీరని లోటు..
జనం న్యూస్ జూన్ 27 నడిగూడెం గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధ పడుతూ మృతి చెందిన రామాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుక్కడపు పున్నయ్య పార్దివ దేహానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు…
సీఎం ఆర్ఎఫ్ ఆర్థిక సహాయం పేదలకు కొండంత అండ..
కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో. జనం న్యూస్ 28 జూన్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని జిలుగుల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తౌటం నరేందర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ…
పొగాకు రైతుల కోసం రూ.3.50 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.ప్రత్తిపాటి.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 28 రిపోర్టర్ సలికినీడి నాగు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం మార్కెట్ యార్డులో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.…
క్రికెట్ పోటీలను ప్రారంభించిన మండల అధ్యక్షుడు
జనం న్యూస్ 28జూన్ పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ పెగడపల్లి మండల అధ్యక్షుడు పల్లె మోహన్ రెడ్డి అధ్యర్యం మరియు గ్రామాశాఖ అధ్యర్యంలో అయితుపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది.ఈ…
అన్నయ్య కొంచెం ఈ మ్యాటర్ ప్రచురించండి ప్లీజ్
జనం న్యూస్ 28 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భారతీయ న్యాయ సేవ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా లోని ప్రతి విద్యా సంస్థలో డ్రగ్ అబ్యూస్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, విద్యార్థులకు వ్యసనాల వల్ల…
ఉత్తరాంధ్ర రీజనల్ న్యూస్ కో ఆర్డినేటర్ గా గంట్లశ్రీనుబాబు
జనం న్యూస్ 28 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆంధ్రప్రభ జాతీయ దినపత్రిక, ఆంధ్రప్రభ న్యూస్ ఛానల్, యూట్యూబ్ ఛానల్స్, ఇండియా ఏ హెడ్ జాతీయ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ ఉత్తరాంధ్ర రీజనల్ న్యూస్ కో ఆర్డినేటర్ గా…
జగన్నాథ స్వామి తొలి రథయాత్రలో పాల్గొన్న ప్రదీప్ నాయుడు, సిరి సహస్ర (సిరమ్మ).
జనం న్యూస్ 28 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈరోజు నగరపాలక సంస్థ విజయనగరంలో పెద్దవీధి మెయిన్ రోడ్ లో గల శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద జరుగుతున్న జగన్నాథ స్వామి రథయాత్ర లో ఉమ్మడి విజయనగరం…