ఘనంగా మహిళల దినోత్సవం వేడుకలు.మహిళలే ఈ సృష్టికి మూలం.
జనం న్యూస్ 08 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గంజీపేట రాజు ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ జడ్పీటీసీ,బాసు శ్యామల, హనుమంతు నాయుడు అంతర్జాతీయ…
హాలో విజయనగరం.. ఛలో ఫిఠాపురం.. పోస్టర్ ను ఆవిష్కరించిన జనసేన నాయకులు అవనాపు విక్రమ్, అవనాపు భావన
జనం న్యూస్ 08 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఈ నెల 14వ తేదీన ఫిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకకు ఆహ్వానం పలుకుతూ శుక్రవారం విజయనగరం బాలాజీ నగర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో…
నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే
జనం న్యూస్ 08 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక బాబా మెట్ట లో గల కస్తూరిబాగ్ స్కూల్ నందు నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలు అందించిన ముఖ్యమైన…
శ్రీహరికోటలో సైంటిస్ట్ గా పనిచేస్తున్న ఉద్యోగినిని పలువురు అభినందించారు.
జనం న్యూస్ 8 3 2025 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) కాట్రేనికోన మండలం చేయ్యెరుకి చెందిన ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆ విద్యార్థి ఉన్నత చదువులు అభ్యసించి శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఉద్యోగిగా పనిచేయడం వరంగా…
పోలీస్ స్టేషన్ లో ఘనంగా మహిళ దినోత్సవం….
బిచ్కుంద మార్చి 8 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బిచ్కుంద సర్కిల్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని సీఐ జగడం నరేష్…
రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది కవాతు…
బిచ్కుంద మార్చి 8 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది కవాతు నిర్వహించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్…
హత్యాయత్నం కేసులో ఇద్దరు అరెస్ట్
జనం న్యూస్ మార్చి 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం పాత కక్షలతో మండలం లోని గోవిందా పురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చింతనిప్పుల భద్రయ్య పై గొడ్డలితో హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేసినట్లు…
ఆర్టీసీ ఉద్యోగులకు డిఏ పెంపు
జనం న్యూస్, మార్చి 8, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శభవార్త చెప్పింది. యాజమాన్యంతో చర్చించి ఆర్టీసీ ఉద్యోగు లకు 2.5శాతం డీఏ ప్రకటిస్తున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ…
ఏర్గట్లఉన్నత పాఠశాలలోఅంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు*
జనం న్యూస్ మార్చి 07:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో నున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా దినోత్సవ కార్యక్రమాలనుఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా అంతర్జాతీయంగా పేరు పొందిన మహిళా మణుల యొక్క చిత్రపటాలను చూపించి వారి…
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
జనం న్యూస్ మార్చి 7 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలం లోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల బీరుపూ పాఠశాలలో ఉపాధ్యాయురాలకు, మరియు వంట సిబ్బందికి,…