జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 7 రిపోర్టర్ సలికినిడి నాగరాజు కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలోఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు…
మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్ బి ఐ బ్యాంకులో హెల్త్ క్యాంప్
జనం న్యూస్ -మార్చి 8- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:-నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లుగా బ్యాంకు మేనేజర్ అశోక్ కుమార్ తెలిపారు, ఈ సందర్భంగా…
మహిళలు బాలికలు పట్ల వివక్షతలేని సమాజాన్ని రూపొందించడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 7 రిపోర్టర్ సలికినిడి నాగరాజు మహిళలపై దాడులు అరికట్టడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని మహిళా చట్టాల పరిరక్షణ కొరకై కృషి చేయాలని కొరిసపాడు ప్రాజెక్ట్ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి…
ఇంజనియర్ డివిజన్ గజ్వేల్ నీటి పారుదల శాఖ అధికారులు చాందీరాము, శ్రీధర్ కు వినతి పత్రం అందజేత
జనం న్యూస్, మార్చ్8( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) జగదేవపూర్ భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు బావుల్లో నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయని గత ( బి ఆర్ ఎస్) ప్రభుత్వము,పూర్తి స్థాయిలో నిర్మాణం చేయకపోవడం పక్కనే,కలువలు…
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం….
బిచ్కుంద మార్చ్ 7 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరియు ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు లోకమాత…
జన్ ఔషధి దివస్ 2025 ఆరోగ్యకరమైన భవిష్యత్తు నాణ్యమైన మందులు..
జనం న్యూస్ // మార్చ్ // 7 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. ప్రతి సంవత్సరం ఈ పథకం గురించి అవగాహన పెంచడానికి మరియు జనరిక్ ఔషధాల వాడకాన్ని ప్రోత్సహించడానికి మార్చి 7వ తేదీని ‘జన్ ఔషధి దివస్’గా జరుపుకుంటారు,మార్చి…
జగద్గురు నరేందర్ మహారాజ్ ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు…
జుక్కల్ మార్చి 7 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని శుక్రవారం నాడు దోస్పల్లి గ్రామం తెలంగాణ ఉప పీఠంలో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు జగద్గురు శ్రీ నరేందర్ మహారాజు దర్శనము…
కష్టపడి చదవండి..ఉత్తమ ఫలితాలు సాధించండి
జనం న్యూస్,పార్వతీపురం మన్యం జిల్లా, మార్చి 7,( రిపోర్టర్ ప్రభాకర్):విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యాం ప్రసాద్ అన్నారు. మండలంలోని రావాడ రామ భద్రా పురం గిరిజన సంక్షేమ ఆశ్రమ…
విరయ్య గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన యూవ నాయకులు కొమ్మిడి రాకేష్ రెడ్డి
జనం న్యూస్ // మార్చ్ // 7 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. వీణవంక మండల్ సీనియర్ నాయకుడు ఎలుబాక గ్రామానికి చెందిన నల్లగోని వీరయ్య గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు.వారి కుటుంబ సభ్యులను కొమ్మిడి రాకేష్ రెడ్డి పరామర్శించి…
రేగళ్ల, పెద్దతండా గ్రామాలనుంచి సిపిఐలో చేరిన 50 కుటుంబాలు
ఏజెన్సీ ప్రజల వెన్నంటివుండేది కమ్యూనిస్టు పార్టీనే గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషి జరుగుతోందిసిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా జనం న్యూస్ 08మార్చ్ (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతి నిధి కురిమెల్ల శంకర్ ) లక్ష్మీదేవిపల్లి : మండలపరిధిలోని రేగళ్ల,…