పదవ తరగతి విద్యార్థులకుపరీక్ష సామాగ్రి పంపిణీ
ప్రభుత్వ పాఠశాలల లో చదివే విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎమ్మెల్యే కృషి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి,కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటయ్య జనం న్యూస్ మార్చి 08(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు-…
రాయల సుభాష్ చంద్రబోస్ రవన్న వర్ధంతి సభను జయప్రదం చేయండి..!
జనంన్యూస్. 07. నిజామాబాదు. సిరికొండ. ఈనెల 9న, ఖమ్మంలో జరిగే (రాయల. సుభాష్ చంద్రబోస్) రవన్న తొమ్మిదవ వర్ధంతి సభను జయప్రదం చేయండి. మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్రనాయకులు పి.రామకృష్ణ పిలుపు. రవన్న వర్ధంతి సభ పోస్టర్లను సిరికొండ మండలంలోని గడ్కోల్…
బిజెపి సిరికొండ మండల నూతన కార్యవర్గం..!
జనంన్యూస్. 07. నిజామాబాదు. సిరికొండ. భారతీయ జనతా పార్టీ సిరికొండ మండలం సమస్త గత నిర్మాణంలో భాగంగా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆదేశానుసారం జిల్లా కార్యదర్శి నక్క రాజేశ్వర్ మరియు జిల్లా నాయకులు అల్లూరి రాజేశ్వర్ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ…
వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సిందే…
బిచ్కుంద మార్చి 7 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో శ్రీ సద్గురు బండ అయ్యప్ప ఫంక్షన్ హాల్ లో గోపనపల్లి గ్రామానికి చెందిన నాందేవ్ కుమారుని వివాహానికి జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ సిందే హాజరై వధూవరులను ఆశీర్వదించారు…
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
జనం న్యూస్ మార్చి 7 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం కోనవానిపాలెం గ్రామంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య తుని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న (17) సృజన నిన్న సెకండ్…
రాష్ట్రవ్యాప్తంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు కనీస వేతనాలు అమలు చేయాలి… జీవో నెంబర్ 22 ప్రకారం కొత్త వేతనాలు అమలు చేయాలి..
జనం న్యూస్ 08 మార్చ్ (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతి నిధి కురిమెల్ల శంకర్ ) . ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తుల అందరిని కార్పొరేషన్ చేయడం వలన ప్రభుత్వానికి చాలా మేలు జరగడమే కాకుండా ప్రభుత్వం నేరుగా జీఎస్టీ కట్ట అవసరం లేదని ఇప్పుడు…
యస్.సి.వర్గీకరణపై శాస్త్రియ నివేదిక ప్రభుత్వానికి ఇచ్చిన ఏక సభ్య కమీషన్ జస్టిష్ శ్రీ డా.షమీమ్ అక్తర్ కు ధన్యవాదములు.
జనం న్యూస్ 08మార్చ్ (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) యస్.సి.వర్గీకరణను గ్రూప్ -A -1%, గ్రూప్ -B-9%, గ్రూప్ -C-5% ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. డా.షమీమ్ వర్గీకరణ నీవేదికను రాష్ట్రం ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్ మీటింగ్ లోనే…
ఐజ పట్టణానికి చెందిన బిక్షాటన కోసం అంతంపల్లి గ్రామానికి వెళ్లిన బుడగ జంగం మహిళను హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలి
. జనం న్యూస్ 07 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లాంపుర్ తాలూకా ఐజ మండలం అంతంపలి గ్రామం ఐజ పట్టణానికి చెందిన…
వీణవంక మండలంలో కోమ్మిడి రాకేష్ రెడ్డి సుడిగాలి పర్యటన
జనం న్యూస్ // మార్చ్ // 7 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. వీణవంక మండలం లోని పలు గ్రామాలలో వివాహ వేడుకల్లో కొమ్మిడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.నూతన వధూవరులను ఆశీర్వదించారు.వినవంక మండలంలో పలు వివాహ కార్యక్రమాలతో పాటు, మరణించిన…
భయం విడాలి బాగా చదవాలి చదువు లో ద్రుష్టి పెట్టాలి
ధన్గర్వాడీ పాఠశాల విద్యార్థిని పరామర్శించిన కలెక్టర్ పమేలా సత్పతి పయనించే సూర్యడు // మార్చ్ // 7 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్..కరీంనగర్ లో మంకమ్మతోటలోని (ధన్గర్వాడీ )ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థి కోతి…