• March 6, 2025
  • 26 views
బుద్దుడు,అంబేద్కర్ మార్గాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి

జనం న్యూస్ మార్చ్ 06 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండల కేంద్రం లోని జేత్వన్ బుద్దవిహార్ నిర్వహిస్తున్న శ్రామినేర్ శిబిరంలో టీయుడబ్ల్య్జ జే ఏ ఆసిఫాబాద్ శాఖ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ సందర్శించరు వారు ఈ సందర్బంగా శ్రామినేర్లతో బుద్దుడి…

  • March 6, 2025
  • 27 views
ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగతం పలికిన బుద్ద నాగ జగదీష్

జనం న్యూస్ మార్చ్ 6 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను ఈరోజు ఉదయం విశాఖపట్టణం కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా ఈరోజు ఉదయం…

  • March 6, 2025
  • 22 views
ఎమ్మెల్సి సీట్లు కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీ

మిఠాయిలు పంచి సంబరాలు చేసిన నాయకులు కార్యకర్తలు మార్చి 6 జనంన్యూస్ వెంకటాపురం మండలప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వెంకటాపురం మండలం బిజెపి శ్రేణులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు సీట్లు సాధించిన సందర్భంగా బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచడం జరిగినది.…

  • March 6, 2025
  • 28 views
ఏన్కూర్ కాంప్లెక్స్ ఉపాధ్యాయుల సమావేశం

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ మార్చి:6 ఏన్కూర్ కాంప్లెక్స్ పాఠశాల ఎఫ్ ఆర్ ఎస్, ఆపార్ , ఎఫ్ ఏ ల ఆన్లైన్ ,బేస్ లైన్ టెస్ట్, మిడ్ లైన్ టెస్ట్ ,పాఠశాల గ్రాంట్స్ తదితర…

  • March 6, 2025
  • 24 views
ప్రతి గ్రామంలో ఓ యజ్ఞంలా కోటి తలంబ్రాల దీక్ష

ప్రతి భక్తునిలో రామనామం ఉప్పొంగి పోతుంది. రాములోరి కల్యానానికి 250కిలోల గోటి తలంబ్రాలు సిద్ధం చేపిస్తున్న అధ్యక్షులు రామకోటి రామరాజు జనం న్యూస్, మార్చి 7,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) భద్రాచల సీతారాముల కళ్యానానికి గోటి…

  • March 6, 2025
  • 28 views
చెరువులో మహిళ మృతదేహం..!

జనంన్యూస్. 06. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు. జిల్లా సిరికొండ లో దారుణం. తిన్నవెళ్లి అశోక్ కుమార్ . రెసిడెన్సీ.గంగుల వారి సారు పల్లి గ్రామం, నెల్లూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్. తేదీ 4.4.2024 నాడు అదే గ్రామానికి చెందిన బొంతల పూజ…

  • March 6, 2025
  • 27 views
ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా సామగ్రిని అందజేసిన- మహారాజుల సేవా సంఘం

జనం న్యూస్ -ఫిబ్రవరి 7- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీకి హిల్ కాలనీకి చెందిన మహారాజుల సేవా సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదంతో నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ…

  • March 6, 2025
  • 27 views
బ‌ర్లీ పొగాకు రైతుల‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాలి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 6 రిపోర్టర్ సలికినిడి నాగరాజు రౌండ్ టేబుల్ స‌మావేశంలో వివిధ పార్టీలు, రైతు సంఘాల నాయ‌కులు బ‌ర్లీ పొగాకు రైతుల‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని న‌ల్ల‌మ‌డ రైతు సంఘం క‌న్వీన‌ర్ డాక్ట‌ర్ కొల్లా రాజ‌మోహ‌న‌రావు…

  • March 6, 2025
  • 31 views
అసెంబ్లీకి రాని వ్యక్తి హామీలపై ప్రజాప్రభుత్వాన్ని విమర్శించడం దిగజారుడు ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 6 రిపోర్టర్ సలికినిడి నాగరాజు అధికారానికి అనర్హుడు. అహంకారానికి సరిజోడు.. అవినీతిలో అగ్రజుడు జగన్. పుల్లారావు. 40 లక్షల ఉద్యోగాలిస్తే పట్టభద్ర ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు పుల్లారావు. అబద్ధాలు.మోసాలు.. హత్యా రాజకీయాలతో…

  • March 6, 2025
  • 28 views
కిలారు రోశయ్య పిఠాపురం సభను విజయవంతం చేయండి తోట రాజారమేష్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 6 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఆంధ్ర రాష్ట్ర అభివృదికి దిక్సుచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని జనసేనపార్టీ నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్య అన్నారు. బుధవారం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com