నేలమర్రి గ్రామంలో ఎండిపోతున్న పంట పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే
ప్రభుత్వం వెంటనే రైతులకు సాగునీరును విడుదల చేయాలి రైతులను ఆదుకోవడంలో పూర్తిగా ఫలమైన ప్రభుత్వం కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ జనం న్యూస్ మార్చి 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్ట్- ప్రభుత్వం వెంటనే రైతులకు ఎస్సారెస్పీ…
చౌక దుకాణం డీలర్ల మజాకా వార్తపై స్పందించిన చౌక దుకాణం డీలర్లు
నందలూరు మండల డీలర్ల సంఘం అధ్యక్షురాలు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జనం న్యూస్ నదులు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం లో కక్ష్య పూరిత చర్యల వల్ల చౌక దుకాణం డీలర్ల మజాకా, సూర్య పత్రికలో ప్రతినితమైన వార్త పై ప్రభుత్వ…
బంజారా ముద్దుబిడ్డ రాములు నాయక్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి
జనం న్యూస్- మార్చి 6- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బంజారా నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలలో బంజారా…
ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ గొర్రె మహేందర్ ను సన్మానించిన దామెర గ్రామస్తులు..
జనం న్యూస్ 5 మార్చి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) హనుమకొండ జిల్లా ఏల్కతుర్తి మండలం దామెర గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఏర్పాటులు చేయగా మంగళవారం రోజున రాత్రి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామంలో…
ఇందిరమ్మ మోడల్ ఇండ్ల కన్స్ట్రక్షన్ ను పరిశీలించిన ఆర్డివో
జనం న్యూస్ మార్చి 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు- కోదాడ రెవెన్యూ డివిజన్ అధికారి సూర్యనారాయణ బుధవారం మునగాల మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలోని ఇందిరమ్మ మోడల్ ఇండ్ల కన్స్ట్రక్షన్ ను పరిశీలించారు.అదేవిధంగా మునగాల రెవిన్యూ పరిధిలోని బరాకత్…
కబడ్డీ ఆడుతున్నప్పుడు విద్యార్థికి గాయాలైన ఘటనపై విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన
కబడ్డీ ఆడుతుండగా విద్యార్థికి గాయాలయ్యాయి తల్లితండ్రుల కు సమాచారం ఇవ్వని పాఠశాల యాజమాన్యం దీనిపై ఆగ్రహించిన తల్లిదండ్రులు గ్రామంలో పాఠశాల బస్సును అడ్డుకొని తల్లిదండ్రుల ఆందోళన. జనం న్యూస్ 5 మార్చి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)…
ప్రమాదవశత్తు కాలుజారి చెరువులో పడి వ్యక్తి మృతి….
జుక్కల్ మార్చి 6 జరం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మమదాబాద్ గ్రామంలో లక్సెట్టి లక్షమాన్ తండ్రి గంగారం వయసు 45 సంవత్సరాలు కులం మున్నూరు కాపు వృత్తి వ్యవసాయం ఇతడు ఈరోజు ఉదయం స్నానానికని అదే గ్రామానికి చెందిన…
రాష్ట్రస్థాయి జిజ్ఞాసలో బిచ్కుంద విద్యార్థులు …..
బిచ్కుంద మార్చ్ 6 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ (సిసిఈ) హైదరాబాద్ వారు ప్రతి సంవత్సరం నిర్వహించే రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలలో కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ…
నలంద విద్యాలయంలో సైన్స్ ఫెయిర్
జనం న్యూస్ :5 మార్చ్ బుధవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ : సిద్దిపేట పట్టణంలోని నలంద విద్యాలయం లో ఇందిరమ్మ కాలనీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కన విద్యార్థుల సైన్స్ ఎగ్జిబిట్స్ నిర్వహించడం జరిగింది . ఇందులో భాగంగా ఉపాధ్యాయులు,…
అక్రమంగా పశువులు తరలిస్తే కఠిన చర్యలు తప్పవు
వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి రవికుమార్ మార్చి 5 జనంన్యూస్వెంకటాపురం మండలప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వెంకటాపురం మండలం బుధవారం ఉదయం చొక్కాల గ్రామ సమీపంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి రవికుమార్, మరియు సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా నమ్మదగిన…