• April 16, 2025
  • 18 views
కోదండరామస్వామి గ్రామోత్సవంకు విరాళం ఇచ్చిన యల్లటూరు శ్రీనివాస రాజు.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య j రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ యల్లటూరు ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం,నందలూరు మండలం అరవపల్లి గ్రౌండ్ దగ్గర వెలసిన కోదండరామ స్వామి గ్రామోత్సవం సందర్భంగా కార్యనిర్వాహకుల కోరిక మేరకు విరళం ప్రకటించిన…

  • April 16, 2025
  • 16 views
వైసీపీకి బిగ్ షాక్

అరబుపాలెం నాయుడుపాలెం నుండి 60 మంది జనసేనలో చేరిక జనసేన పార్టీ విధి విధానాలు నచ్చి ఎలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ చేస్తున్న మంచి కార్యక్రమాలు చూసి స్వచ్ఛందంగా నారాయడు పాలెం అరబుపాలెం నుంచి నుంచి జనసేన పార్టీలో 60 మంది…

  • April 16, 2025
  • 12 views
కులాంతర వివాహ ప్రోత్సాహక బహుమతిని అందజేసిన జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

జనం న్యూస్ 16 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా కులాంతర వివాహం చేసుకున్న జంటకు సోమవారం ఐడీఓసీ కార్యాలయంలోని తన ఛాంబర్ నందు ఎస్సీ సంక్షేమ శాఖ…

  • April 16, 2025
  • 16 views
చలివేంద్రం ఏర్పాటు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి ఆరవపల్లెలో విశ్రాంత రైల్వే ఉద్యోగి రైల్వే భారత్ స్కౌట్ గ్రూప్ కమిషనర్ కమల్ భాష ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని సర్పంచ్ జంబు సూర్యనారాయణ ప్రారంభించారు. బుధవారం కమల్ భాష ఆధ్వర్యంలో…

  • April 16, 2025
  • 30 views
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నీలం మధు..

జనం న్యూస్ ఏప్రిల్ 16 సంగారెడ్డి జిల్లా కలియుగ దైవం, తిరుమల వెంకటేశ్వర స్వామిని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ దర్శించుకున్నారు. బుధవారం సుప్రభాత సేవలో ఆయన స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు…

  • April 16, 2025
  • 19 views
గావ్ చలో బస్తీ చలోఅభియాన్ కార్యక్రమం

జనం న్యూస్ ఏప్రిల్ 16 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలోఅజ్జమర్రి గ్రామంలో గావ్ చలో బస్తీ చలో అభియాన్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ ఈ…

  • April 16, 2025
  • 15 views
గోసంగి కులానికి న్యాయం చేయండి..!

జనంన్యూస్. 16. నిజామాబాదు. సిరికొండ. తెలంగాణ గోసంగి కుల రాష్ట్ర కమిటీ… మంత్రి దామోదర రాజనర్సింహ ను. (వైద్యఆరోగ్యశాఖ & సైన్స్ అండ్ టెక్నాలజీ) హైదరాబాదులోని మినిస్టర్ హెడ్ క్వార్టర్ లో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.రాష్ట్ర అధ్యక్షులు మల్లెల సాయిచరణ్.…

  • April 15, 2025
  • 17 views
భూ భారతి చట్టం పై ప్రజలలో విస్తృత ప్రచారం కల్పించాలి… జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 30 వరకు భూ భారతి అవగాహన కార్యక్రమాల నిర్వహణ భూ భారతి అవగాహన కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలి భూ భారతి చట్టం అమలు పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్ జనం న్యూస్,…

  • April 15, 2025
  • 30 views
భూ భారతి చట్టం పై ప్రజలలో విస్తృత ప్రచారం కల్పించాలి….. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 30 వరకు భూ భారతి అవగాహన కార్యక్రమాల నిర్వహణ* భూ భారతి అవగాహన కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలి* భూ భారతి చట్టం అమలు పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్ జనం న్యూస్,…

  • April 15, 2025
  • 19 views
జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్ పై డీసీఎం వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి

జనం న్యూస్ // ఏప్రిల్ // 15 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని దుర్గా కాలనీకి చెందిన పురం శెట్టి తిరుపతి(40) అనే వ్యక్తి ని డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రత్యక్ష…

Social Media Auto Publish Powered By : XYZScripts.com