ప్రైడ్ ఆఫ్ తెలంగాణ స్పోర్ట్స్ అవార్డు గ్రహీత ప్రభు
ఘనంగా సన్మానించినా పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ… జనం న్యూస్ // మార్చ్ // 5 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. వరుసగా క్రీడా పోటీలలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి లో అత్యంత ప్రతిభను…
ఆదర్శ పాఠశాలను సందర్శించిన తుంపల్లి.కొండాపూర్. విద్యార్థులు..!
జనంన్యూస్. 05. నిజామాబాదు. సిరికొండ. పీఎం శ్రీ ట్విన్నిoగ్ స్కూల్స్ లో భాగంగా సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల&కళాశాలను ఎంపీపీ ఎస్ కొండాపూర్ మరియు తూంపల్లి విద్యార్థులు ఎంఈఓ రాములు. ఆదేశాల మేరకు సందర్శించి పాఠశాలలోని గణితశాస్త్ర,రసాయన శాస్త్ర,భౌతిక…
తెలంగాణ ఉద్యమకారుల పోస్ట్ కార్డు ఉద్యమంలో భాగంగా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు పంపిన మహిళా నాయకురాలు -జానకి రెడ్డి జనం న్యూస్- ఫిబ్రవరి 6- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర ఫోరం పిలుపుమేరకు నాగార్జునసాగర్ లోని ఉద్యమకారులు పోస్ట్ కార్డు ఉద్యమంలో భాగంగా…
జిల్లా సమగ్ర అభివృద్ధిలో టీఎన్జీవోలు భాగస్వామ్యం కావాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
జనం న్యూస్ 05మార్చ్ (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతీనిధి కురిమెల్ల శంకర్ ) జిల్లా అభివృద్ధి ప్రజల ఆకాంక్ష అయితే.. సమగ్ర అ భివృద్ధి మీ బాధ్యత అని టీఎన్జీవోస్ నాయకులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టర్…
పేరాబత్తులకు శుభాకాంక్షలు
ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల < జనం న్యూస్ మార్చ్ 5 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ మెజార్టీతో విజయం సాధించడం పట్ల ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు…
స్థానిక ఎమ్మెల్యే వాకిటి సునితా లక్ష్మారెడ్డికి వినతి పత్రం
చండూరు శ్రీ రామలింగేశ్వర స్వామి ఎత్తిపోతల పథకం లిఫ్టు జనం న్యూస్ మార్చ్ 5 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు శ్రీ రామలింగేశ్వర స్వామి ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ గురించి స్థానిక ఎమ్మెల్యే…
పేరాబత్తులకు శుభాకాంక్షలు
జనం న్యూస్ మార్చ్ 5 తూర్పు ఉదయం విలేకరి (గ్రంధి నానాజీ) : ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ మెజార్టీతో విజయం సాధించడం పట్ల కేంద్ర ఉక్కు , భారీ…
రాపోలు గ్రామంలో నర్సరీ ని పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గండు వెంకటేష్
జనం న్యూస్ 05 మార్చి ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు ) వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రాపోలు గ్రామంలో పల్లె ప్రకృతి లో భాగంగా నర్సరీ మొదలు పెట్టడం జరిగింది. ఉపాధి హామీ పథకంలో భాగంగా…
జననేతకు జన్మదిన శుభాకాంక్షలు.
జనం న్యూస్ మార్చ్ 5 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తార విష్ణువర్ధన్ రెడ్డి కి ఘనంగా జన్మదినం పురస్కరించుకొని చిట్కుల్ గ్రామ ప్రజలు ఘనంగా…
వాజేడు జూనియర్ కళాశాల వద్ద విద్యార్థులకు హెల్త్ క్యాంపు
మార్చి 5 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండలం లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటినుండి ఇంటర్ పరీక్షలు జరుగుతున్న సందర్భంగాఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా…