• March 6, 2025
  • 31 views
కష్టపడి పని చేద్దాం గులాబీ జెండా ఎగరేద్దాం

తెలంగాణ ప్రజలంతా మళ్లీ కేసీఆర్ కావాలంటున్నారుహామీల అమలుపై ప్రజల గొంతుక అవుదాం.. నాయకులను, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా.. కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జనం న్యూస్ // మార్చ్ // 6 // జమ్మికుంట // కుమార్ యాదవ్..…

  • March 6, 2025
  • 33 views
శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం ల్యాండ్ ను గురుకుల పాఠశాలకు కేటాయించాలి

నవతెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మ వెంకటేష్… జనం న్యూస్ // మార్చ్ // 6//జమ్మికుంట // కుమార్ యాదవ్.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 647 సర్వే నెంబర్లు గల భూమిని గురుకుల…

  • March 6, 2025
  • 27 views
అర్హత లేని రక్త పరీక్షా కేంద్రాలు….పట్టించుకోని అధికారులు…

జనం న్యూస్, మార్చి 5: మలికిపురం డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం, కొన్ని సెంటర్లలో అర్హత లేని రక్త పరీక్షా కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని, నిబంధనలకు తిలోదకాలిస్తున్నారని, కొన్ని కేంద్రాలలో సరైన ప్రమాణాలతో ఫలితాలు ఇవ్వడం లేదని…

  • March 6, 2025
  • 26 views
బీజేపీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాల కార్యక్రమం

జనం న్యూస్ మార్చి 06:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో గురువారం రోజునా బీజేపీ కార్యకర్తలు మొన్న జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీలలో బిజెపి అభ్యర్థులు ఘనవిజయం సాధించిన సందర్భంగా తెలంగాణ తల్లి స్థూపం వద్దబాణాసంచాకలుస్తూ విజయోత్సవాలు నిర్వహించారు.ఇట్టి కార్యక్రమంలో…

  • March 6, 2025
  • 24 views
18 డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ. 1.80 లక్షల జరిమానా

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 06 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మద్యం సేవించి వాహనాలు నడిపి, పట్టుబడితే.. నేరాన్ని న్యాయ స్థానాలు తీవ్రమైన పరిగణించి, ఇటీవలకాలంలో వాహనదారులు ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా…

  • March 6, 2025
  • 21 views
కార్మికుల పై రూల్స్ పెట్టీ వేధిస్తున్న మెడికల్ అధికారులు కాంట్రాక్టర్లతో పెరిగిన జీతాలు, పిఎఫ్ డబ్బులు, ఈ.ఎస్.ఐ కార్డులు ఇప్పించలేరా…?

ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మండిపాటు జనం న్యూస్ 06 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ప్రభుత్వ ఆసుపత్రిల్లో, వైద్య కళాశాలలో పని చేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్ మొదలైన కాంట్రాక్టు…

  • March 6, 2025
  • 26 views
కార్మికుల పై రూల్స్ పెట్టీ వేధిస్తున్న మెడికల్ అధికారులు కాంట్రాక్టర్లతో పెరిగిన జీతాలు, పిఎఫ్ డబ్బులు, ఈ.ఎస్.ఐ కార్డులు ఇప్పించలేరా…?

ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మండిపాటు జనం న్యూస్ 06 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ప్రభుత్వ ఆసుపత్రిల్లో, వైద్య కళాశాలలో పని చేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్ మొదలైన కాంట్రాక్టు…

  • March 6, 2025
  • 26 views
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా కులగణన చేపట్టాలి…-ఎపి బీసీ ప్రజా వెల్పేర్ అసోసియేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గూడూరి వెంకటేశ్వరరావు

జనం న్యూస్ 06 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా కులగణన చేపట్టాలని ఎపి బీసీ ప్రజా వెల్పేర్ అసోసియేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గూడూరి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. మెజార్టీ ప్రజలు గా…

  • March 6, 2025
  • 26 views
19న విజయవాడ మహా ధర్నా విజయవంతం చేయాలి”

జనం న్యూస్ 06 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఈ నెల 19న విజయవాడలో జరుగనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రంగరాజు, కార్యదర్శి అశోక్‌ పిలుపునిచ్చారు. స్థానిక అమర్‌ భవన్‌లో బుధవారం కరపత్రాలు ఆవిష్కరించారు.…

  • March 6, 2025
  • 31 views
రాయల సుభాష్ చంద్రబోస్ వర్ధంతి. విగ్రహావిష్కరణ..

జనంన్యూస్. 06. నిజామాబాదు. ప్రతినిధి. మార్చి 9న ఖమ్మం లో కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ 9వర్ధంతి, 8న రాయల నాగేశ్వరరావు విగ్రహావిష్కరణ పిండిప్రోలు లో జరుగు సభ లను జయప్రదం చేయండి. సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్.ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com