ఏన్కూర్ లో పి ఆర్ టి యు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గెలుపు సంబరాలు
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ మార్చి 5 పి ఆర్ టి యు టీఎస్ తరపున శాసనమండలి సభ్యునికి గా బరిలో నిలిచి ఎన్నికలో ప్రత్యర్థులని మట్టి కరిపించి భారీ విజయాన్ని సొంతంచేసుకొన్న రాష్ట్ర మాజీ…
లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి. డిఎస్పీ శ్రీనివాస్.
జనం న్యూస్ మార్చి 6, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం, కేసులు రాజి కుదుర్చుకునేందుకు ఈ నెల 8వ తేదీన జిల్లాలోని కోర్టులలో న్యాయ శాఖ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహిస్తున్న ట్లు పరిగి డి ఎస్ పి శ్రీనివాస్ తెలిపారు.…
డాక్టర్ లక్కినేని రఘును పరామర్శించి శాలువాతో సన్మానిస్తున్న క్రైస్తవ నాయకులు.
(జనం న్యూస్)మార్చి6 కల్లూరు మండల రిపోర్టర్ సురేష్ :- మేజర్ గ్రామపంచాయతీ కల్లూరు మాజీ సర్పంచ్ కల్లూరు మండల మాజీ జడ్పిటిసి డాక్టర్ లక్కినేని రఘుని ఏఐసీసీ క్రైస్తవ సంఘ రాష్ట్ర అధ్యక్షులు రెవరెండ్ పిఎన్ఆర్ కుమార్ ఆధ్వర్యంలో క్రైస్తవ నాయకులు…
స్త్రీనిధి రుణాలు గోల్ మాల్ మండలంలో కోట్ల రూపాయల కుంభ కోణం
సొమ్ము రికవరీ చేసే వరకు ఉపేక్షించేది లేదు:- ఏపీఎం బిరవెల్లి రాంబాబు ( జనం న్యూస్)మార్చి 6 కల్లూరు మండల రిపోర్టర్ :- మండలంలో స్త్రీనిధి రుణాలు గోల్ మాల్ య్యాయని,సెర్ప్ లో పనిచేస్తున్న కొంతమంది అధికారులు డ్వాక్రా సభ్యుల నుంచి…
గత ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం రోడ్డు శాంక్షన్ చేయించిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి
జనం న్యూస్- మార్చి 6- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎన్నికల సమయంలో నందికొండ మున్సిపాలిటీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 1 వ వార్డు విజయ్ విహార్ పక్కన ఉన్న రోడ్డు కు నిధులు విడుదల…
మృతుడి కుటుంబానికి అర్థికసాయం అందజేత
జనం న్యూస్, ఫిబ్రవరి 7,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం దామరకుంట గ్రామానికి చెందిన నాళపల్లి పెంటయ్య (86) అనారోగ్యంతో ఇటీవల మృతిచెందాడు . బీఆర్ఎస్ బీసీ సెల్ మర్కుక్ మండల అధ్యక్షుడు…
భవన నిర్మాణ పనుల నాణ్యతలో రాజీ పడొద్దు : డిఈ హర్ష.
జనం న్యూస్ మార్చి 5 నడిగూడెం అంగన్వాడి భవన నిర్మాణ పనులలో నాణ్యత పాటించడంలో రాజీ పడద్దని పంచాయతీరాజ్ డిఈ ఆర్. హర్ష అన్నారు. ఎంఎన్ఆర్ఇజిఎస్ నిధులు 12 లక్షల రూపాయలతో నడిగూడెంలో నిర్మిస్తున్న నూతన అంగన్వాడీ భవన నిర్మాణ పనులను…
సొంత తమ్ముడిని కోల్పోయా
•నిత్యం జర్నలిస్టుల సమస్యల కోసం కృషి చేసే వ్యక్తి రఘు •రఘు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటా •సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్… జనం న్యూస్ మార్చి 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)…
గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి
జనం న్యూస్ మార్చి 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని బీసీ సంఘం మండల ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. బుధవారం మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామంలో పంచాయతీ…
కేపీ గూడెం యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా నాగిరెడ్డి వెంకట్ రెడ్డి..
జనం న్యూస్ మార్చి 5 నడిగూడెం నడిగూడెం మండల పరిధిలోని కేపీ గూడెం గ్రామంలో బుధవారం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుండు మహేందర్ గౌడ్ అధ్యక్షతన కోడిపుంజుల గూడెం యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా నాగిరెడ్డి వెంకట్ రెడ్డి…