ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా వ్యవస్థలు, సామాజిక కార్యకర్తలు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 4 రిపోర్టర్ సలికినిడి నాగరాజు సమన్వయతో కృషి చేస్తే హెచ్ఐవి ఎయిడ్స్ ను సమాజం నుండి పూర్తిస్థాలు నిర్మించడం సాధ్యమవుతుందని హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్య ఆరోగ్య…
కేంద్రీయ విద్యాలయ అభివృద్ధికి కృషి చేస్తా–బిజెపి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. కేంద్రీయ విద్యాలయాలోని సమస్యలను పరిష్కరించి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని బిజెపి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ తెలియజేశారు. పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రుల వినతి మేరకు ఆయన మంగళవారం పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో…
విద్యార్థులు అన్ని రంగాలలో రానించాలి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నేటి సమాజంలో విద్యార్థులు విద్యతో పాటు అన్నిరంగాలలో రాణించాలని శ్రీ అన్నమాచార్య అకాడమీ హై స్కూల్ కరెస్పాండంట్ సమ్మెట శివ ప్రసాద్, డైరెక్టర్ మాడపూరి హేమలత పేర్కొన్నారు. RK నాలెడ్జి వారు అబాకస్ మరియు…
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి……
విధి నిర్వహణలో కోదాడకు వచ్చిన జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్ రెడ్డి… సన్మానించిన లారీ అసోసియేషన్ నాయకులు…జనం న్యూస్ మార్చి 05(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు- కోదాడ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ గా సుదీర్ఘకాలం పనిచేసి బదిలీపై…
వరిలో అగ్గి తెగులు నివారణ చర్యలు పాటించాలి
జనం న్యూస్ మార్చి 05(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు – మునగాల గ్రామంలోని వరి పొలాలను కోదాడ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎల్లయ్య, మండల వ్యవసాయ అధికారి రాజుతో కలిసి పొలాలను పరిశీలించడం జరిగింది.వరి పొలంలో ప్రస్తుతం…
నర్సరీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
గ్రామాల్లో నర్సరీలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి మండల ప్రత్యేక అధికారి శిరీష జనం న్యూస్ మార్చి 05(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు- నర్సరీలో మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గ్రామస్తులకు అవసరాలకు అనుగుణంగా మొక్కలు పెంచాలని జెడ్పీ సీఈవో…
రక్తదానం ప్రాణదానంతో సమానం
జనం న్యూస్,పార్వతీపురం మన్యం జిల్లా,, మార్చి 4, (రిపోర్టర్ ప్రభాకర్): రక్తదానం ప్రాణదానం తో సమానమైనదని జిల్లా కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ అన్నారు. మంగళవారం లైన్ మేన్ దివాస్ పురస్కరించుని ఎ పి డి సి ఎల్ ఆధ్యర్యంలో కార్యాలయ వద్ద నిర్వహించిన ‘నేను సైతం ‘ రక్తదాన శిబిరాన్ని…
డాక్టర్ రాహిల్ ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తల సమావేశం
మార్చి 4 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు కేంద్రం పేరూరు నందు డాక్టర్ రాహిల్ గారి ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో భాగంగా వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం గురించి శిక్షణ వ్యాధి నిరోధక టీకాల…
సర్కార్ భూములకు రక్షణ ఏదీ?
1/70 యాక్టు,పిసా చట్టాలకు వ్యతిరేకం గా బహుళ అంతస్థులు మార్చి 4 జనంన్యూస్ వెంకటాపురం మండలపి ప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వెంకటాపురంమండలం లో ఆదివాసి సంక్షేమ పరిషత్ మంగళవారం వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ముఖ్య…
తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేయాలి
జగిత్యాల జిల్లా సేవాదళ్ అధ్యక్షులు అందే మారుతి ( జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్ ) జనం న్యూస్, మార్చ్ 4, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా గెలుపొంది…