దేశ ప్రజలందరి యొక్క సమగ్ర అభివృధే నరేంద్ర మోడీ ప్రభుత్వ లక్ష్యం..!
జనంన్యూస్. 24నిజామాబాదు. బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్. దేశంలోని అన్ని రంగాలు మరియు అన్ని ప్రాంతాల ప్రజల యొక్క సర్వతో ముఖాభివృద్ధి కోసమే నరేంద్ర మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో గత 11 సంవత్సరాలుగా పనిచేస్తున్నదని…
రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రైతులు నాయకులు
బిచ్కుంద జూన్ 24 జనం న్యూస్ రైతును రాజును చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా విడుదల చేసి గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ నాయకుడు…
కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో రైతు సంబరాలు…
జనం న్యూస్ జూన్ 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు పెట్టుబడి సహాయం భాగం రైతులకు ఎకరానికి 6000/ చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయినా సందర్భంగా మండల కిసాన్ సెల్…
ఈ మౌనంలో, మర్మమేమిటో
నిలిచి పోయిన జియో సేవాలు జనం న్యూస్, జూన్ 24, కొల్లూర్ గ్రామం, ఝరాసంగం మండలం ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలం లోని, కొల్లూర్ గ్రామములో, నిర్మించిన జియో సెల్ ఫోన్…
రైతు భరోసా నిధులు జామ అన్నదాతకు భరోసా
(జనం న్యూస్ జూన్ 24 చంటి) ఈరోజు దౌల్తాబాద్ మండలం కేంద్రంలో శివాజీ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డికి మరియు వ్యవసాయశాఖ తుమ్మల నాగేశ్వరరావు కు మన జిల్లా ఇంచార్జ్ మినిస్టర్ స్వామి గారికి దుబ్బాక ముద్దుబిడ్డ చెరుకు శ్రీనివాస్…
ఏడాది కాలంగా రాష్ట్రంలో నియంత పాలన
వైయస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు రవి కుమార్ యాదవ్ ఆగ్రహం కూటమి ఏడాది పాలనలో జరిగినవన్నీ దారుణాలే మహిళలకు రక్షణ లేదు శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి కూటమి పాలనపై వైయస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు…
ఆగస్టు 15 నాటికి “భూ భారతి” దరఖాస్తుల పరిష్కారం
జనంన్యూస్ నిజామాబాద్, జూన్ 24 : వచ్చే ఆగస్టు 15 నాటికి భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే. రామకృష్ణా రావు సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ఆయన…
మహాత్మ జ్యోతి బాఫులే బి సి గురుకుల పాఠశాల, విద్యార్థులు ట్రిపుల్ ఐ టి కి ఎంపిక.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నందు గల మహాత్మ జ్యోతి బాఫులే బి సి గురుకుల పాఠశాల, నందలూరుకు చెందిన ముగ్గురు 10 వ తరగతి పూర్తి అయిన విద్యార్థినులు ట్రిపుల్ ఐ టి…
టీపీసీసీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ గా కోటగిరి వెంకటస్వామి
జనం న్యూస్ జూన్ 24, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సెల్ లీగల్, హ్యూమన్ రైట్స్, సమాచార హక్కు విభాగం కమిటి రాష్ట్ర జాయింట్ కన్వీనర్ గా సీనియర్ కాంగ్రెస్ నాయకులు,మాజీ మండల పరిషత్ అధ్యక్షులు, సీనియర్…
డ్రగ్స్ నియంత్రణ ను ప్రతిఒక్కరు కఠినంగా నియంత్రించాలి.
జనంన్యూస్. 24.నిజామాబాదు ప్రతినిధి. వచ్చే 6 నెలలలో ప్లాన్ అఫ్ యాక్షన్ప్రతి కేసులో నాణ్యమైన ధర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలిలాంగ్ పెండింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలిసైబర్ క్రైమ్ గురించి ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలినెల వారి…