మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన
జనం న్యూస్ 05 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మంగళవారం విజయనగరం జిల్లా సమీపంలో ఉన్న పైడి భీమవరం అరబిందో ఫార్మా కంపెనీ 54వ జాతీయ భద్రతా వారోత్సవాలు లో భాగంగా విజయనగరం యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, అత్యవసర…
టాటా మ్యాజిక్, ఆటో, పాసింజర్ వాహనాల పై గ్రీన్, రోడ్, లేబర్ టాక్స్ లతో డ్రైవర్ల రక్తంతో పిల్చేస్తార.-ఎఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ఆగ్రహం
జనం న్యూస్ 05 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం టాటా మ్యాజిక్, ఆటో, పాసింజర్ వాహనాల పై గ్రీన్, రోడ్, లేబర్ టాక్స్ లు వేస్తూ టాక్స్లు థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ భారీగా పెంచి…
మంద కృష్ణన్నతోమాదిగ ఎమ్మెల్యేల భేటీ
జనం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా, మార్చ్ 5, (రిపోర్టర్ ప్రభాకర్): పద్మశ్రీ పురస్కారం కటించినందుకు గాను మంద కృష్ణ మాదిగ గారిని ఘనంగా సత్కరించిన మాదిగ ఎమ్మెల్యేలు. విజయవాడలోని తెదేపా సీనియర్ నేత, పోలీట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య…
ఎస్సీ రిజర్వేషన్లపై అన్ని గ్రామాల్లో దండోరా..!
జనంన్యూస్. 05. నిజామాబాదు. సిరికొండ. సిరికొండ.ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పై మార్చి 4 నుండి 10 తేదీ వరకు అన్ని గ్రామ మండల జిల్లా కేంద్రాల్లో ఎమ్మార్పీఎస్ ప్రదర్శనలు చేయాలనే మందకృష్ణ మాదిగ. పిలుపు లో బాగంగా ఈరోజు ఎమ్మార్పీఎస్.మండల విశ్రుత…
సాగునీరు లేక సతమతమవుతున్న రైతన్నలు!
జనంన్యూస్. 05. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు జిల్లా.ధర్పల్లి. సిరికొండ.రూరల్ పలు. పలు ప్రాంతంలో వ్యవసాయ రైతులు, వ్యవసాయ కూలీలు,కౌలు రైతులు సంవత్సరాల తరబడి వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయంతోనే తమ కుటుంబాలను పోషిస్తున్నారని వ్యవసాయ రైతు కావేటి నరేందర్ తెలిపారు. రైతులను కొద్ది…
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి
జనం న్యూస్ మార్చి 05 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ విద్యార్థులకు ప్రభుత్వమే ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని మునగాల మండల ప్రత్యేక అధికారి శిరీష అన్నారు. మంగళవారం మునగాల మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని…
తర్లుపాడు మండలంలోని పోతలపాడు. కందల పల్లె గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 4. తర్లుపాడు మండలంలోని పోతలపాడు మరియు కందల్లపల్లె గ్రామాలలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారి శ్రీ టి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…
మెజారిటీ ఫుల్ నీళ్లు నిల్
జనం న్యూస్ మార్చ్(4) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం ఎర్రపాడు స్టేజి వద్ద ఉన్న ఎస్సారెస్పీ కాలువ దగ్గర నూతనకల్ మండలంలోని గ్రామాల రైతులు ఎస్సారెస్పీ కాలువ ద్వారా కాలేశ్వరం గోదారి జలాలు నూతకంలో ఉన్న అన్ని గ్రామాలకు…
జమ్మికుంటలో విద్యోదయ విద్యాసంస్థల 32వ వార్షికోత్సవ సంబరాలు
జనం న్యూస్ // మార్చ్ // 4 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట పట్టణంలోని విద్యోదయ విద్యాసంస్థలలో 32వ వార్షికోత్సవ సంబరాలు మరియు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. విద్యోదయ పాఠశాల డైరెక్టర్…
విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ చేసిన పెరుమాళ్ళ బాలమోహన్
జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 4. తర్లుపాడుమండలం తర్లుపాడు గ్రామానికి చెందిన కీర్తిశేషులు పెరుమాళ్ళ వెంకటేశ్వర్లు 13వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు పెరుమాళ్ళ బాలమోహన్ రావు తర్లుపాడు హిందూ ప్రాథమిక పాఠశాలలో ఉన్న 110 మంది విద్యార్థులకు ,వేసవి…