వీడియో కాన్ఫరెన్స్ వీక్షించిన ఎమ్మెల్యే
జనం న్యూస్ జూన్(24) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలోని రైతు వేదికలో రైతులందరికీ రైతు భరోసా అందిన సందర్భంగా రైతుల ఆనందోచావా సంబరాల కార్యక్రమం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్…
ఘనంగా ఎమ్మెల్సీ విజయశాంతి జన్మదిన వేడుకలు
జనం న్యూస్ జూన్ 24 కూకట్పల్లి శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, సీనియర్ పాత్రికేయులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఎమ్మెల్సీ విజయశాంతి జన్మదిన వేడుకలు మంగళవారం వారి నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ…
ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం
జనం న్యూస్ జూన్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఆరుగురు ముగ్గులు పోసుకున్నారు ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో హౌసింగ్ ఏఈ గ్రామ కార్యదర్శి సుల్తానా బేగం ఆధ్వర్యంలో ముగ్గు పోసి…
ఉచిత మెగా వైద్య శిబిరం కు విశేష స్పందన
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం డాక్టర్ పి.వి నరసింహారావు హాస్పిటల్ నందు, శ్రీనివాస హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన, ఉచిత మెగా వైద్య శిబిరంకి విశేష స్పందన లభించింది.ఈ శిబిరంలో సాధారణ రోగులతో పాటుగా కార్డి యాలజీ, వైటల్…
జల శక్తి పనులను కేంద్ర బృందం పరిశీలన
(జనం న్యూస్ 24 భీమారం మండల ప్రతినిధి కాజీసిట రవి) భీమారం మండల గ్రామపంచాయతీలో మంగళవారం రోజున కేంద్ర జల శక్తి అభియాన్ కేంద్ర మంత్రిత్వ శాఖ చేపట్టిన 58 రకాల పనులపై జల శక్తి అభియాన్ కేంద్ర బృందం శాస్త్రవేత్త…
రాష్ట్ర స్థాయి కిక్బాక్సింగ్ పోటీలకు శిశుమందిర్ విద్యార్థుల ఎంపిక
జనం న్యూస్, జూన్ 25, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ ) శ్రీ సరస్వతీ శిశుమందిర్ హైస్కూల్ విద్యార్థులు కిక్బాక్సింగ్ పోటీలలో ప్రతిభ చూపుతూ రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన జిల్లా స్థాయి టోర్నమెంట్లో భవానీ 2 బంగారు పతకాలు,…
ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి,ఉపాధ్యాయ సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సంఘం
TSUTF — జిల్లా కార్యదర్శి డిఎస్.నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జూన్ 24 : టియస్ యుటిఎఫ్ ఏన్కూర్ మండల శాఖ ఆధ్వర్యంలో 2025 సంవత్సరానికి సంఘ సభ్యత్వం,జనరల్ ఫండ్ క్యాంపెయిన్ ను మండలంలో…
డా శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమం
జనం న్యూస్ జూన్ 24 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల్ శిలంపల్లి గ్రామంలో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు అమ్మ పేరుతో ఒక్క మొక్క అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ…
కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి ప్రచారం చేయాలి
జనం న్యూస్ 25జూన్ పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికేపల్లి గ్రామంలో వికాసిత్ భారత్, భారత్ ప్రధాని నరేంద్ర మోడీ 11 సంవత్సరాల సుపరిపాలనలో భాగంగా , కేంద్ర ప్రభుత్వ పథకాలనుప్రజలకు,వివరిస్తూ కరపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం కొచ్చేరువు…
ఎడ్లలను దొంగతనం చేసిన వ్యక్తి అరెస్ట్
.జనం న్యూస్ జూన్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఎడ్లను దొంగిలించిన వ్యక్తి ని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించినట్లు సీఐ పి రంజిత్ రావు తెలిపారు ఈ సందర్భంగా సీఐ పి రంజిత్…