• March 5, 2025
  • 41 views
తృటిలో తప్పిన పెనుప్రమాదం

ఆర్ టి సి బస్సు వీలుబోల్ట్ విరిగి టైర్ ఊడి పోయిన సంఘటన రోడ్లు ఆధ్వనంగా ఉడటం వల్లే ఈ ప్రమాదం రోడ్డు కాంటక్టర్ నిర్లక్ష్యం వల్లే ఎన్నో ప్రమాదాలు పట్టించుకోని అధికారులు నాయకులు మార్చి 5 జనంన్యూస్ వెంకటాపురం రిపోర్టర్…

  • March 5, 2025
  • 55 views
ప్రజా ధనం వృధా? నాణ్యత లోపాలతో సీసీ రోడ్లు నిర్మాణం.

సీసీ రోడ్ల నిర్మాణం కొసం ఎన్ఆర్ఈజీఎస్ కింద నిధులు మంజూరు •ఇచ్చుకో పుచ్చుకో దంచుకో అన్న విధంగా వ్యవహరిస్తున్న అధికారులు, •ప్రజాధనం వృధాపై కన్నెర్ల చేస్తున్న ప్రజానీకం జనం న్యూస్. 5 మార్చి భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి )…

  • March 5, 2025
  • 47 views
జనసేన ఆవిర్భావ దినోత్సవ పోస్టర్‌ విడుదల

పోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ పిఠాపురంలో మార్చి 14న జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలకు జనసైనికులు కదలి రావాలని పాలవలస యశస్వీ పిలుపునిచ్చారు. మంగళవారం విజయనగరంలో ఆమె గొడపత్రికను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ… జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షానే…

  • March 5, 2025
  • 41 views
మునుపటి రోజులు రావాలిముడ్డి పగలగొట్టాలి

జనం న్యూస్ 5 ఫిబ్రవరి భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి ) ప్రభుత్వం ఫ్రీగా బస్సులు పెట్టడం వల్ల ఆటో వారికి ఉపాధి లేక ఆటో ఫైనాన్స్ కట్టలేక కుటుంబాన్ని పోషించుకోలేక ఇరుకు రోడ్లపై ఇబ్బందులు పడుతూ సాయంత్రం అయితే…

  • March 5, 2025
  • 36 views
మాదక ద్రవ్యాల నిర్మూలనకు అన్ని కళాశాలల్లో ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేయాలి– విజయనగరం జిల్లా కలెక్టరు డా. బి.ఆర్.అంబేద్కర్, ఐఎఎస్.

జనం న్యూస్ 05 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టరు డా.బి.ఆర్.అంబేద్కర్ మార్చి 4న పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, జిల్లా…

  • March 5, 2025
  • 27 views
టాటా మ్యాజిక్, ఆటో, పాసింజర్ వాహనాల పై గ్రీన్, రోడ్, లేబర్ టాక్స్ లతో డ్రైవర్ల రక్తంతో పిల్చేస్తార.-ఎఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ఆగ్రహం

జనం న్యూస్ 05 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం టాటా మ్యాజిక్, ఆటో, పాసింజర్ వాహనాల పై గ్రీన్, రోడ్, లేబర్ టాక్స్ లు వేస్తూ టాక్స్లు థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ భారీగా పెంచి…

  • March 5, 2025
  • 36 views
మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన

జనం న్యూస్ 05 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మంగళవారం విజయనగరం జిల్లా సమీపంలో ఉన్న పైడి భీమవరం అరబిందో ఫార్మా కంపెనీ 54వ జాతీయ భద్రతా వారోత్సవాలు లో భాగంగా విజయనగరం యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, అత్యవసర…

  • March 5, 2025
  • 27 views
టాటా మ్యాజిక్, ఆటో, పాసింజర్ వాహనాల పై గ్రీన్, రోడ్, లేబర్ టాక్స్ లతో డ్రైవర్ల రక్తంతో పిల్చేస్తార.-ఎఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ఆగ్రహం

జనం న్యూస్ 05 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం టాటా మ్యాజిక్, ఆటో, పాసింజర్ వాహనాల పై గ్రీన్, రోడ్, లేబర్ టాక్స్ లు వేస్తూ టాక్స్లు థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ భారీగా పెంచి…

  • March 5, 2025
  • 37 views
మంద కృష్ణన్నతోమాదిగ ఎమ్మెల్యేల భేటీ

జనం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా, మార్చ్ 5, (రిపోర్టర్ ప్రభాకర్): పద్మశ్రీ పురస్కారం కటించినందుకు గాను మంద కృష్ణ మాదిగ గారిని ఘనంగా సత్కరించిన మాదిగ ఎమ్మెల్యేలు. విజయవాడలోని తెదేపా సీనియర్ నేత, పోలీట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య…

  • March 5, 2025
  • 32 views
ఎస్సీ రిజర్వేషన్లపై అన్ని గ్రామాల్లో దండోరా..!

జనంన్యూస్. 05. నిజామాబాదు. సిరికొండ. సిరికొండ.ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పై మార్చి 4 నుండి 10 తేదీ వరకు అన్ని గ్రామ మండల జిల్లా కేంద్రాల్లో ఎమ్మార్పీఎస్ ప్రదర్శనలు చేయాలనే మందకృష్ణ మాదిగ. పిలుపు లో బాగంగా ఈరోజు ఎమ్మార్పీఎస్.మండల విశ్రుత…

Social Media Auto Publish Powered By : XYZScripts.com