సాగునీరు లేక సతమతమవుతున్న రైతన్నలు!
జనంన్యూస్. 05. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు జిల్లా.ధర్పల్లి. సిరికొండ.రూరల్ పలు. పలు ప్రాంతంలో వ్యవసాయ రైతులు, వ్యవసాయ కూలీలు,కౌలు రైతులు సంవత్సరాల తరబడి వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయంతోనే తమ కుటుంబాలను పోషిస్తున్నారని వ్యవసాయ రైతు కావేటి నరేందర్ తెలిపారు. రైతులను కొద్ది…
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి
జనం న్యూస్ మార్చి 05 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ విద్యార్థులకు ప్రభుత్వమే ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని మునగాల మండల ప్రత్యేక అధికారి శిరీష అన్నారు. మంగళవారం మునగాల మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని…
తర్లుపాడు మండలంలోని పోతలపాడు. కందల పల్లె గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 4. తర్లుపాడు మండలంలోని పోతలపాడు మరియు కందల్లపల్లె గ్రామాలలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారి శ్రీ టి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…
మెజారిటీ ఫుల్ నీళ్లు నిల్
జనం న్యూస్ మార్చ్(4) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం ఎర్రపాడు స్టేజి వద్ద ఉన్న ఎస్సారెస్పీ కాలువ దగ్గర నూతనకల్ మండలంలోని గ్రామాల రైతులు ఎస్సారెస్పీ కాలువ ద్వారా కాలేశ్వరం గోదారి జలాలు నూతకంలో ఉన్న అన్ని గ్రామాలకు…
జమ్మికుంటలో విద్యోదయ విద్యాసంస్థల 32వ వార్షికోత్సవ సంబరాలు
జనం న్యూస్ // మార్చ్ // 4 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట పట్టణంలోని విద్యోదయ విద్యాసంస్థలలో 32వ వార్షికోత్సవ సంబరాలు మరియు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. విద్యోదయ పాఠశాల డైరెక్టర్…
విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ చేసిన పెరుమాళ్ళ బాలమోహన్
జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 4. తర్లుపాడుమండలం తర్లుపాడు గ్రామానికి చెందిన కీర్తిశేషులు పెరుమాళ్ళ వెంకటేశ్వర్లు 13వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు పెరుమాళ్ళ బాలమోహన్ రావు తర్లుపాడు హిందూ ప్రాథమిక పాఠశాలలో ఉన్న 110 మంది విద్యార్థులకు ,వేసవి…
సుమ ప్రైవేట్ పాఠశాల పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జాగటి రవితేజ మార్చి 4 జనంన్యూస్ వెంకటాపురం మండలప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వెంకటాపురం మండలం లో ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు జాగటి రవి తేజ మాట్లాడుతూ సుమా ప్రవేట్ పాఠశాలపై కనీస…
జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యార్థులు
జనం న్యూస్ -ఫిబ్రవరి 5- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని స్థానిక మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి దేవరాజ్ కొద్దిరోజుల క్రితం వికారాబాద్ లో జరిగిన సబ్ జూనియర్ కబడ్డీ మీట్…
బహుజన సమాజ్ పార్టీ వాజేడు మండల నూతన కమిటీ నియామకం.
వాజేడు మండల అధ్యక్షులుగా కారం చిరంజీవి. రాజ్యాంగ పరిరక్షణ కై B S P తో కలిసిరండి తడికల శివకుమార్ మార్చి 4 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండలం న B S P పార్టీ మండల…
పట్టభద్రుల అభ్యర్థి రాజశేఖరం విజయం అభినందనీయం – బుద్ధ నాగ జగదీష్
జనం న్యూస్ మార్చి 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఉభయగోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎన్నికలలో ఘనవిజయం సాధించిన కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరo ని మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు. ఈరోజు ఏలూరు సి ఆర్ రెడ్డి…