• June 24, 2025
  • 28 views
బైక్ మరియు బ్యాటరీ దొంగతనం కేసులోని నింధితులకు జ్యుడీషియల్ రిమాండ్

(జనం న్యూస్ చంటి జూన్ 24) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం తేదీ 17.06.2025 అర్ధరాత్రి అహ్మద్‌నగర్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు బైక్ దొంగతనం చేశారు. ఫిర్యాదుదారు షేక్ బాబా ఫిర్యాదు మేరకు టి. శ్రీరామ్ ప్రేమ్‌దీప్ ఎస్ ఐ…

  • June 24, 2025
  • 28 views
రిజర్వాయర్‌ కింద రైతులకు సాగునీరు అందించాలి

జనం న్యూస్ 24 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక తాటిపూడి రిజర్వాయర్‌ క్రింద ఉన్న రైతులకు సాగునీరు అందించాలని ఆయకట్టు పరిరక్షణ కమిటీ నాయకుడు బి.రాంబాబు డిమాండ్‌ చేశారు. సోమవారం విజయనగరం కలెక్టరేట్‌ వద్ద జరిగిన ధర్నాలో ఆయన…

  • June 24, 2025
  • 31 views
మాకు న్యాయం చేస్తారా ఇక్కడే చావమంటారా*ఎమ్మార్వో కార్యాలయమును ముట్టడించిన బిరసాడవలస గ్రామస్తులు*18 రోజులుగా రిలే నిరాహార దీక్షలు – పట్టించుకోని అధికారులు

జనం న్యూస్ 24 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక 18 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వ అధికారుల లో ఎటువంటి చలనం లేదని దుర్వాసన భరించలేకపోతున్నామని మాకు న్యాయం చేస్తారా ఇక్కడే చావమంటారా ఏదో ఒకటి…

  • June 24, 2025
  • 33 views
అమెరికా స్వలాభం కోసమే యుద్దాలుపాలస్తానీకు అండగా నిలుద్దాంసదస్సులో అజశర్మ పిలుపుఉత్తరాంధ్ర అభివృద్ది వేదిక కన్వీనర్

జనం న్యూస్ 24 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక నేడు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు అమెరికా యుద్ధ సామగ్రి అమ్మకాలు చేసి లాభాలు కోసం,స్వలాభం కోసం మరొకటి కాదని,అమెరికా దూరంకారానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయాలని ఉత్తరాంధ్ర అభివృద్ది…

  • June 24, 2025
  • 27 views
టిడ్కో ఇల్లు నిర్మాణాలు వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలి”

జనం న్యూస్ 24 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సారిపల్లి టిడ్కో గృహ నిర్మాణాల ప్రాంతంలో మౌలిక సౌకర్యాలు కల్పనలో భాగంగా రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. సోమవారం విజయనగరం కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన ప్రజా…

  • June 24, 2025
  • 31 views
పాటూరు జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి ఇద్దరు విద్యార్థులు త్రిబుల్ ఐటీ కి సెలెక్ట్ అయ్యారు.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాటూరు నుండి ఇద్దరు విద్యార్థులు వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపుల పాయలో ఉన్న త్రిబుల్ ఐటీ కి సెలెక్ట్ అయ్యారు టి. మణిదీప్ S/O నరసయ్య…

  • June 23, 2025
  • 40 views
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం

జనం న్యూస్, జూన్23, అచ్యుతాపురం: సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో సోమవారం వేడుకలు నిర్వహించబోతోంది ఏపీ ప్రభుత్వం. ఏపీ సచివాలయం వెనుక భాగంలో ఈ వేడుకకు వేదిక సిద్ధమైంది. ఇది తొలి ఏడాది సభ మాత్రమే కాదు, ఇది ఒక కార్యాచరణ…

  • June 23, 2025
  • 33 views
ప్రజలకు గౌరవం ఇస్తూ గర్వంగా పని చేయాలి..

బాధితులకు భరోసా కల్పించాలి.. ఆధునిక పోలీసింగ్ నిర్వర్తించాలి.. ప్రతి ఫిర్యాదు అంతర్జాలంలో నమోదు చేసి రశీదు ఇవ్వాలి.. సిబ్బంది ప్రవర్తనపై, పోలీసు సేవలపై ప్రజల నుండి ఫీడ్ బ్యాక్ వస్తుంది.. పోలీస్ స్టేషన్ రిసెప్షన్, సెక్షన్ విధులపై పోలీసు సిబ్బందికి శిక్షణ..…

  • June 23, 2025
  • 31 views
బట్టాపూర్ లో నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి భూమి పూజ

జనం న్యూస్ జూన్ 23:నిజామాబాద్ జిల్లా మండలంలోని బట్టాపూర్ గ్రామం లో ఇరువై లక్షలతో నిర్మించ తలపెట్టిన నూతన గ్రామ పంచాయతీ భావన నిర్మాణానికి పంచాయతీ ఏఈ బట్టచార్య,స్థానిక గ్రామభివృద్ధి కమిటీ సభ్యులు భూమిపూజ నిర్వహించారు.ఈ కార్యక్రమం లో విడిసి సభ్యులు…

  • June 23, 2025
  • 37 views
ఓపెన్ నేషనల్ టైక్వాండో క్రీడాకారుల ఎంపిక..!

జనంన్యూస్. 23.నిజామాబాదు. ప్రతినిధి. 8వ ఓపెన్ నేషన్స్ టైక్వాండో ఛాంపియన్షిప్ కె ఎన్నికైన AMATEUR TAEKWONDO క్రీడాకారులు.ఈనెల 25 26 27 తేదీన హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇం డోర్ స్టేడియంలో జరగనున్న ఓపెన్ నేషనల్ టైక్వాండో ఛాంపియన్షిప్ కి నిజామాబాద్ అమేచూర్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com