• April 15, 2025
  • 17 views
పరిపాటిని పరామర్శించిన గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు

జనం న్యూస్ // ఏప్రిల్ // 15 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. సీనియర్ రాజకీయ నాయకులు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి కుమార్తె ఇటీవల అమెరికాలో అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం…

  • April 15, 2025
  • 21 views
అభిరుద్ది పనులకు శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు

జనం న్యూస్ ఏప్రిల్ 15 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండల కేంద్రం లోని ఎస్ కె నగర్ లో ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ కొక్కిరాల విశ్వప్రసాద్ రావు ఆదేశాల తో సుమారు ఐదు లక్షల వ్యయం తో…

  • April 15, 2025
  • 17 views
మహిళలకు ఉచిత శిక్షణ మరియు ఉపాధి అవకాశం

జనం న్యూస్, ఏప్రిల్ 16, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రతి మండలం కి ఒక ట్రైనింగ్ సెంటర్ చొప్పున మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి శిక్షణ అనంతరము ప్రశంసా…

  • April 15, 2025
  • 19 views
నిత్యవసర వస్తువుల పంపిణీ

నిజమైన పేదలకు సాయం చేయడం సంతోషకరమైన విషయం- కోట రవీందర్ రెడ్డి జనం న్యూస్,ఏప్రిల్ 16,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఈరోజు ఐన్టియుసి అర్జీ త్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి గారి జన్మదిన దినోత్సవాన్ని పురస్కరించుకొని కల్వచర్ల గ్రామంలో…

  • April 15, 2025
  • 30 views
జై భీమ్… జై జై భీమ్

జనం న్యూస్,15ఎప్రిల్2025. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కంటే ఏలియా. ఒక లాయరు నలభై ఆరు మంది దోషుల్ని ఉరిశిక్ష నుండి విడుదల చేయించాలని కోర్టులో సీరియస్‌గా వాదిస్తున్నారు. లాయర్‌ అసిస్టెంట్‌ చిన్న చీటీ తీసుకొచ్చి ఇచ్చాడు. అది చూసుకుని…లాయర్‌…

  • April 15, 2025
  • 18 views
మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు అదనపు కలెక్టర్ డి.వేణు

డ్రగ్స్ నష్టాల పై విస్తృత ప్రచారం కల్పించాలి మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించిన అదనపు కలెక్టర్ జనం న్యూస్, ఏప్రిల్ 16,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి జిల్లాలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్…

  • April 15, 2025
  • 18 views
మున్సిపల్ కమిషనర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

జనం న్యూస్ // ఏప్రిల్ // 15 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్ ఆయాజ్ నిన్న అంబేద్కర్ జయంతి వేడుకలను, తూతూ మంత్రంగా నిర్వహించరని, అరగంటలో ముగించడం, ఏంటి అని అక్కడికి బిజెపి పార్టీ నాయకులు…

  • April 15, 2025
  • 14 views
జమ్మికుంట ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలోఘనంగా ప్రపంచ చిత్రకారుల దినోత్సవం

చిత్రకారులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి.. ప్రముఖ చిత్రకారుడు శిల్ప భాస్కర్.. జనం న్యూస్ // ఏప్రిల్ // 15 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. ప్రపంచ చిత్రకారుల దినోత్సవం సందర్భంగా జమ్మికుంట ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం…

  • April 15, 2025
  • 16 views
మేడే ను జయప్రదం చేయండి సి.ఐ.టి.యు జిల్లా కమిటీ సభ్యులు వెలిశాల క్రిష్ణమాచారి

జనం న్యూస్ ఏప్రిల్ 15 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో మేడే ను పురస్కరించుకొని జైనూర్ ,సిర్పూర్ (ఉ) లింగాపూర్ మండల కేంద్రాల్లో విద్యవనరుల కార్యాలయంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ మండల కమిటి సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం కార్మికుల…

  • April 15, 2025
  • 14 views
భారతీయ జనతా పార్టీ ఆఫీసు నందు జరిగిన పత్రిక సమావేశం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 15 రిపోర్టర్ సలికినీడి నాగరాజు రాష్ట్ర ఓబిసి ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాస్ రావు మాట్లాడుతూ కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ మరియు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com