• March 4, 2025
  • 56 views
సబ్ రిజిస్టార్ ఆఫీసులో చోరీకి యత్నం

(జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్) జనం న్యూస్, మార్చ్ 4, జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరికి యత్నించిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల…

  • March 4, 2025
  • 35 views
అంగన్వాడీలను అక్రమ అరెస్టులను ఖండించండి. సిఐటియు.

అరెస్ట్ అయిన అంగన్వాడీలను వెంటనే విడుదల చేయాలి. సిఐటియు డిమాండ్. జుక్కల్ మార్చి 4 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలను రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను ప్రజావాణిలో ప్రజా దర్బార్ హైదరాబాదులోని…

  • March 4, 2025
  • 29 views
ఇంటర్ పరీక్షలు నేపథ్యంలో ….

రేపటి నుంచి ఆన్లైన్, జిరాక్స్ సెంటర్ మూసివేత… జుక్కల్ మార్చి 4 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లాజుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో రేపటి నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి కావున…

  • March 4, 2025
  • 36 views
విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వని సాయి తేజ ఒకేషనల్ కళాశాల యాజమాన్యం

జనం న్యూస్ 04 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఆందోళనలో విద్యార్థులు జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని సాయి తేజ ( పారామెడికల్) ఒకేషనల్ జూనియర్…

  • March 4, 2025
  • 21 views
V6 రిపోర్టర్ కుంచం రమేష్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క.

పయనించే సూర్యుడు: మార్చి05: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి.ఎ. ములుగు: ములుగు జిల్లా ఇంచెర్ల గ్రామానికి చెందిన కుంచం రమేష్ గత కొంత కాలంగా v6ఎలక్ట్రానిక్ మీడియాలో రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కేన్సర్…

  • March 4, 2025
  • 32 views
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేసిన పర్వతనగర్ చిరు వ్యాపారులు

జనం న్యూస్ మార్చి 4 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని పర్వతనగర్ తదితర ప్రాంతాల్లో ఇసుక వ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ని క్యాంపు కార్యాలయంలో కలవడం జరిగింది అనేక…

  • March 4, 2025
  • 37 views
కాట్రేనికోన ఎంపీపీ పాలెపు లక్ష్మి మృతి

కాట్రేనికోన: స్థానిక ఎం పీపీ పాలెపు లక్ష్మి(55) అనారోగ్యంతో జనం న్యూస్ మార్చి 5 కాట్రేని కొన సోమవారం మృతి చెం దారు. ఆమె మృతికి మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, పితాని బాలకృష్ణ, టీటీడీ ఆధ్యాత్మిక చానల్…

  • March 4, 2025
  • 31 views
ధ్వజస్తంభ ప్రతిష్టపాన కార్యక్రమంలో ప్రత్యేక పూజలు పాల్గొన్న బండి రమేష్

జనం న్యూస్ మార్చి 4 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బాలనగర్ చెరబండ రాజు కాలనీలో వెలసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సంకట హర గణపతి సహిత విజయ దుర్గ దేవి ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం గత మూడు…

  • March 4, 2025
  • 29 views
ఇసుక అక్రమంగా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్మన్. పుల్లూరి స్వప్న సదానందం. జనం న్యూస్ // మార్చ్ // 4 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట మండల పరిధిలోని విల్లాసాగర్, గండ్రపల్లి, తనుగుల, వావిలాల, గ్రామాల మానేరు నది పరివాహక ప్రాంతం…

  • March 4, 2025
  • 30 views
62 డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ.6.20 లక్షల జరిమానా

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 04 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మద్యం సేవించి వాహనాలు నడిపి, పట్టుబడితే.. నేరాన్ని న్యాయ స్థానాలు తీవ్రమైన పరిగణించి, ఇటీవల కాలంలో వాహనదారులు ఒక్కొక్కరికి రూ.10వేలు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com