• March 3, 2025
  • 31 views
రాష్ట్ర స్థాయి తైక్వాండోలో జిల్లా కు బంగారు పథకాలు..!

జనంన్యూస్. 03. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు..రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో 27 గోల్డ్ మెడల్స్ 9 సిల్వర్ మేడల్సు 2 బ్రాజ్ మెడల్స్ సాధించిన ఆమె చూర్ టైక్వాండో అసోసియేషన్ క్రీడాకారులుతెలంగాణ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో గ్రాండ్…

  • March 3, 2025
  • 35 views
బీరప్ప జాతరలో పాల్గొన్నమాజీ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్

జనం న్యూస్ మార్చి 3 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం అజ్జమర్రి గ్రామంలో సోమవారం శ్రీ బీరప్ప స్వామి జాతరలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ జాతరలో పాల్గొని…

  • March 3, 2025
  • 41 views
శ్రీ బీరప్ప జాతరలో పాల్గొన ఆవుల రాజిరెడ్డి

జనం న్యూస్ మార్చి 3 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో అజ్జామర్రి గ్రామములో సోమవారం శ్రీ బీరప్ప జాతరలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి. బీరప్ప జాతర మహోత్సవానికి 50వేల రూపాయల…

  • March 3, 2025
  • 74 views
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పే బ్యాక్ సొసైటీ ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మత్తు పనులు

నాడు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం…. నేడు శ్రమ ధానంతో రోడ్లు మరమ్మత్తులు.. జనం న్యూస్- ఫిబ్రవరి 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో గతంలో కొన్ని వార్డుల వీధులలో అంతర్గత సీసీ రోడ్లు వేసి  కొన్ని వీధులలో రోడ్డు…

  • March 3, 2025
  • 28 views
రైతులను మోసం చేసిన పట్టించుకోరా

కంపెనీల ఆర్గనైజర్ల పైన పీడీ యాక్ట్ పెట్టాలి వ్యవసాయ శాఖా పనితీరు సరిగాలేదని ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు. మార్చి 3 జనంన్యూస్ వెంకటాపురం మండల రిపోర్టర్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వెంకటాపురం మండలం లో సోమవారం…

  • March 3, 2025
  • 32 views
అలుగూరి వరలక్ష్మి మృతి బాధాకరం

జనం న్యూస్ మార్చి 04(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు- మునగాల మండల కేంద్రానికి చెందిన సిపిఐ ఎం సానుభూతి పరురాలు అలుగూరి వరలక్ష్మి(78) అనారోగ్యం తో సోమవారం మృతి చెందారు.పార్టీ నాయకులు దేవరం వెంకట రెడ్డి ఆమె బౌతికాయాన్ని…

  • March 3, 2025
  • 28 views
కోటి తలంబ్రాల దీక్షలో పాల్గొన్న నరేష్ బాబు దంపతులు

ప్రతి ఇంటి నుండి భద్రాచల రామయ్యకు గోటి తలంబ్రాలు వెళ్ళాలి భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు జనం న్యూస్, మార్చి 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) కోటి తలంబ్రాల దీక్షలో పాల్గొని భద్రాచల…

  • March 3, 2025
  • 36 views
విద్యార్థిని విద్యార్థులకు ఎగ్జామ్ పాడ్స్ సర్టిఫికెట్స్ భద్రపరచుకునే కవర్లని ఇచ్చిన శిరీష ఆకినపల్లి..

జనం న్యూస్ // మార్చ్ // 3 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట మరియు ఇల్లంతకుంట లోని కస్తూరిబా గాంధీ మోడల్ కళాశాలలో ఈనెల 5వ తారీకు నుండి జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలకి పిల్లలందరూ శ్రద్ధగా చదివి మంచిగా…

  • March 3, 2025
  • 38 views
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగావిద్యార్థులు స్వయంపరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరిగింది జనం న్యూస్ మార్చ్ 3 చిలిపి చెడు మండల ప్రతినిధి చిలిపిచేడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చండూర్ లో ఘనంగా…

  • March 3, 2025
  • 28 views
అక్షరయాన్ బాలిక పురస్కారఅందుకున్నతడపాకల్ విద్యార్థి

జనం న్యూస్ మార్చి 03:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం : అక్షరయాన్ఉమెన్స్ రైటర్ మహిళ ఫోరంవారుమహిళా దినోత్సవసందర్భంగా ప్రతి సంవత్సరం సాహిత్య పరంగా పురస్కారాలను అందివ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే 2024-2025 సంవత్సరానికి గాను అక్షర యాన్ బాలిక పురస్కారాన్ని తడపాకల్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com