• March 1, 2025
  • 33 views
వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బిజెపి మండల పార్టీ అధ్యక్షులు మన్తుర్తి శ్రీకాంత్ .. జనం న్యూస్1 మార్చి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని జాతీయ జనతా పార్టీ…

  • March 1, 2025
  • 179 views
మద్దెల శివకుమార్ ని ఓదార్చిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం

జనం న్యూస్ (భద్రాద్రి కొత్తగూడెం 01మార్చి ) ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం కార్యనిర్వహక అధ్యక్షులు కురిమెల్ల శంకర్ ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాసరావు మద్దెల శివకుమార్ సతీమణి ఎస్తేరు రాణి మరణం చాలా బాధాకరం ఆమె…

  • March 1, 2025
  • 34 views
సిరికొండ ఆదర్శ పాఠశాలకు 25 ట్యాబులు అందజేత..!

జనంన్యూస్.01. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో పీఎం శ్రీ స్కూల్ స్కీమ్ లో భాగంగా మానవ వనరుల అభివృద్ధి మరియు నైపుణ్యల పెంపుదల కొరకు సుమారు 5లక్షల రూపాయలు…

  • March 1, 2025
  • 34 views
మునగాల మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల దినోత్సవం

మాదిగ అమరవీరుల త్యాగం తోనే వర్గీకరణ కల నెరవేరింది ఎమ్మార్పీఎస్ & ఎం.ఎస్.పి. జిల్లా ప్రధాన కార్యదర్శి లు కొత్తపల్లి అంజయ్య మాదిగ,పాతకోట్ల నాగరాజు మాదిగ జనం న్యూస్ మార్చి 02(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు- మాదిగ అమరవీరుల…

  • March 1, 2025
  • 29 views
ఆర్యవైశ్య సంక్షేమ కార్పొరేషన్ కు నిధులు కేటాయింపు పై డైరెక్టర్ కంకటాల రామo హర్షంజనం

జనం న్యూస్ మార్చి ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి రాష్ట్ర బడ్జెట్లో ఆర్యవైశ్య సంక్షేమ కార్పొరేషన్ కు 515 కోట్ల రూపాయలు పైబడి నిధులు కేటాయించి నిరుపేదాలైన ఆర్యవైశ్యుల సంక్షేమానికి పెద్ద పీఠవేసిన ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి, అలాగే…

  • March 1, 2025
  • 29 views
మహార్ యువజన సంఘం నూతన కమిటీ ఏర్పాటు యువకులు హాజరు కాగలరు

జనం న్యూస్ మార్చ్ 1 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ, నియోజకవర్గం చింతల మానేపల్లి మండలంలో మహార్ యువజన సంఘం నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేశారుచింతల మానేపల్లి: డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో…

  • March 1, 2025
  • 37 views
పొదెం వీరయ్యకి ఎమ్మెల్సీ పదవి తో పాటు గిరిజనశాఖమంత్రి గా నియమించాలి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూనెం రాంబాబు. మార్చి01 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూనెం రాంబాబు అధ్యర్యం లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నుండి…

  • March 1, 2025
  • 25 views
గ్రామాల్లో భారీ వాహనాల వేగాన్ని నియంత్రించాలి

డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ జనం న్యూస్ మార్చి 02(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు- సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని మొద్దుల చెరువు నుండి మోతే వరకు రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా విజయరామపురం,…

  • March 1, 2025
  • 25 views
హాస్టల్ ప్రాంగణాల్లో ఐస్ క్రీమ్లు విక్రయాలు పట్టిచుకోని ఉపాధ్యాయులు

జనం న్యూస్ మార్చ్ 01 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో మురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రం ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అను మతులు లేని ఐస్ క్రీమ్లు విక్రయాలతో అనారోగ్య సమస్యలు తలేతే అవకాశం ఉందని పిల్లల…

  • March 1, 2025
  • 26 views
బోధి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవo

జనం న్యూస్;1 మార్చ్ శనివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;విద్యార్థులు వివిధ రకాలైనటువంటి ప్రయోగాలను చేసి చూపించారు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పడిగే భాస్కర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థులలో సృజనాత్మకతను విద్యార్థుల యొక్క తెలివితేటలను…

Social Media Auto Publish Powered By : XYZScripts.com