అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక ట్రాక్టర్ ను పట్టుకున్న ఆర్ ఐ …
మద్నూర్ జూన్ 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలంలో పొతంగల్ సిర్పూర్ గ్రామం నుండి అక్రమంగా తరలిస్తున్న ఒక ఇసుక ట్రాక్టర్ లింబూర్ నుండి తడి హిప్పర్గా మధ్యలో డోంగ్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా…
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నూతన కలెక్టర్ కి శుభాకాంక్షలు తెలియజేసిన బండి రమేష్
జనం న్యూస్ జూన్ 19 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నూతన కలెక్టర్ గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన మను చౌదరిని టిపిసిసి ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ మరియు జిల్లా పార్టీ…
రైతుల సంక్షేమం,అభివృద్ధి లక్ష్యంగా 11 ఏళ్ల మోడీ పాలన -.!
జనంన్యూస్. 19.నిజామాబాదు. 11 సంవత్సరాల విజయవంతమైన నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరియు రైతులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని వ్యవసాయ ఆధారిత రంగాలను కూడా అభివృద్ధి పథంలో నడిపించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నదని బిజెపి ఓబీసీ మోర్చా…
పత్తి మొక్కలకు నీళ్లు పోస్తున్న రైతు కాపార్తి అంజన్న
పంటను బ్రతికించడానికి మొక్క మొక్క కు నీళ్లు జనం న్యూస్,జున్ 19,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని వాలముర్ శివర్లో పత్తి పంట సాగు చేస్తున్న వ్యవసాయ రైతు కాపార్తి ఆంజనేయులు, గురువారం పత్తి మొక్కలకు కూలీల ద్వారా నీళ్లు…
పాములపర్తి విద్యానగర్ కాలనీ ఎం పీ పీ ఎస్,అంగన్వాడి స్కూల్లోపిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది
జనం న్యూస్, జూన్ 19 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి విద్యానగర్ కాలనీ ఎం పీ పీ ఎస్,అంగన్వాడి స్కూల్లోపిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న…
రాష్ట్రాన్ని రావణ కాష్ట చెయ్యాలని జగన్ రెడ్డి కుట్ర-బుద్ధ నాగ జగదీష్
జనం న్యూస్ జూన్ 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 2024 ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు పరిమితం చేసినందుకు ఓటర్లపై కక్ష తీర్చుకోవడానికి జగన్ రెడ్డి యాత్రలు సాగుతున్నాయని, శత్రు మూకలు పై దండయాత్ర చేసినట్లు, వందల వాహనాలతో మంది…
త్రినేత్ర. షోటోకన్ కరాటే బ్లాక్ బెల్ట్స్ సిద్దిపేట 2 టౌన్ CI ఉపేందర్ చేతుల మీదుగా ప్రదనోవత్సవం.
(జనం న్యూస్ చంటి జూన్ 19) సిద్దిపేట జిల్లా త్రినేత్ర షోటోకన్ కరాటే ఆద్వర్యం లో ఐదు గురు విద్యార్థులు బ్లాక్ బెల్ట్స్ సాధించారు కరాటే బ్లాక్ బెల్ట్ కి సంబంధించి 6 రౌండ్స్ ఉండగా TSKA ఫౌండర్ చీఫ్ ఎగ్జామినర్…
మూసాపేట లో ఘనంగా రాహుల్ గాంధీ యాబై ఐదవ జన్మదిన వేడుకలు
జనం న్యూస్ జూన్ 19 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేటలో తూము సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిగినాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పిసిసి వైస్ ప్రెసిడెంట్ కూకట్పల్లి నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి…
మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని సందర్శించిన డిడిఓ బి బాలునాయక్
జనం న్యూస్ తర్లుపాడు మండలం జూన్ 19 తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని మార్కాపురం డిడిఓ బి బాలు నాయక్ అకస్మికంగా సందర్శించారు అనంతరం మండలం లోని పంచాయితీ కార్యదర్సులకు, వెల్ఫేర్ అసిస్టెంట్ లకు, డి…
కాంగ్రెస్ పార్టీ ప్రకాశంజిల్లా మైనారిటీ ప్రధానకార్యదర్శిగా నియమితులైన షేక్ మహబూబ్ వలి
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జూన్ 19 తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ వలి ప్రకాశంజిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ప్రధానకార్యదర్శిగా నియమితులు అయిన సందర్భంగా అభినందన కార్యక్రమం తుమ్మలచెరువు గ్రామం లో నిర్వహించగా ఈ కార్యక్రమానికి…