• February 24, 2025
  • 30 views
జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూపు 2 మెయిన్ పరీక్షలు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 24 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఎపిపిఎస్సీ గ్రూపు 2 మెయిన్ పరీక్షలు నిర్వహించిన జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిసినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్…

  • February 24, 2025
  • 36 views
యువతులపై లైంగిక దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలి..!

జనంన్యూస్. 24. నిజామాబాదు. ప్రతినిధి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్. నిజామాబాదు జిల్లా.ధర్పల్లి మండలం దుబ్బాక అడవి ప్రాంతంలో నలుగురు యువకులు ఇద్దరు యువతులపై లైంగిక దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భీంగల్ ఏరియా…

  • February 24, 2025
  • 35 views
జామి మండలంలో అగ్నిప్రమాదం

జనం న్యూస్ 24 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జామి మండలం యాతపాలెంలో గడ్డికుప్ప కాలి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం యాతపాలెం గ్రామానికి చెందిన ఆర్‌ హాచలంకు చెందిన కల్లాంలో ఈ ప్రమాదం సంభవించి గడ్డి కుప్పలు…

  • February 24, 2025
  • 43 views
పట్టభద్రుల బహిరంగ సభను విజయవంతం చేయండి వొడితల ప్రణవ్ బాబు

కరీంనగర్ జిల్లా కేంద్రంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ..హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్,నాయకులు,కో-ఆర్డినేటర్ లతో ప్రత్యేక సమావేశం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో హుజురాబాద్ నుండి మెజారిటీ వచ్చేలా కృషి చేయండి..-సిఎం రేవంత్ రెడ్డి సభకు పట్టభద్రులు తరలిరండి. జనం న్యూస్…

  • February 24, 2025
  • 44 views
అబద్ధాల హామీలు ఇచ్చి తప్పుడు ప్రచారాలతో సీఎం అయినావు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ ఫిబ్రవరి 24 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అబద్దాల హామీలు ఇచ్చి తప్పుడు ప్రచారాలతో సీఎం అయిన రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం అయిందని అందుకే ప్రజలు కెసిఆర్ ప్రభుత్వం…

  • February 24, 2025
  • 34 views
ఏమ్మెల్సీ ఎన్నికల్లో సబ్బని వెంకట్ రంగ ప్రవేశం

తన అనుచరులతో రహస్య సమావేశం.. పట్టభద్రుల ను అప్రమత్తం చేసినా వెంకట్.. జనం న్యూస్ // ఫిబ్రవరి // 24 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ తదితర ఉమ్మడి జిల్లాలకు చెందిన పట్టభద్రుల ఎన్నికకు…

  • February 23, 2025
  • 42 views
అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎంఎల్సీ అభ్యర్థిని గెలిపించండి

జనం న్యూస్,పార్వతీపురం మన్యం జిల్లా, ఫిబ్రవరి 23, (రిపోర్టర్ ప్రభాకర్):నియోజకవర్గంలోని తెదేపా నాయకులంతా కలిసి కట్టుగా పనిచేసి ఉత్తరాంద్ర ఉపాధ్యాయ ఉమ్మడి ఎంఎల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించి శాననమండలికి పంపించాలని…

  • February 23, 2025
  • 41 views
మ్యాజిక్ రమేష్ ను అభినందించిన -శ్రీవాణి స్కూల్ డైరెక్టర్ శ్రీ సత్యం

జనం న్యూస్, ఫిబ్రవరి 24,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) శ్రీవాణి స్కూల్‌లో మ్యాజిక్ డే సందర్భంగా సిద్దిపేటకు చెందిన ప్రముఖ మ్యాజిక్, వెంట్రిలాక్విజం కళాకారుడు వై.రమేష్ ని పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. సత్యం మెమొంటో అందించి…

  • February 23, 2025
  • 31 views
టి ఎస్ఎటి ద్వారా ఎస్ ఎస్ సి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఫిబ్రవరి 22 : రాష్ట్ర  మంతట ఉదయం 9:30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు సబ్జెక్టు నిపుణులతో పదవ తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమం ద్వారా…

  • February 23, 2025
  • 50 views
జమ్మికుంట లొ నిండి పోయిన చెత్త చెదారం

నల్లా పన్నులు వసూలు చేయడంలో చూపే శ్రద్ధ ..మురికి కాలువలు శుభ్రం చేయడంలో కూడా శ్రద్ద చూపాలి.. స్థానికుల గోసలు.. జనం న్యూస్ // ఫిబ్రవరి // 23 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com