ఎమ్మార్ ప్రతినిధులతో సీఎం రేవంత్రెడ్డి భేటీ కీలక అంశాలపై చర్చ
జనం న్యూస్ ఫిబ్రవరి 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పెండింగ్లో ఉన్న పలు ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో ఎమ్మార్ ప్రతినిధుల సమావేశం…
దోషులైన నేతలపై జీవితకాల నిషేధం వద్దు ఆరేండ్లు చాలు కేంద్రం
జనం న్యూస్ ఫిబ్రవరి 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కేసుల్లో దోషులుగా తేలిన నేతలపై చర్యల విషయంలో కేంద్రం ఇప్పుడున్న ఆరేండ్ల అనర్హత వేటుచాలంటూ సుప్రీంలో అఫిడవిట్ వివిధ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులకు ఎన్నికల్లో పాల్గొనకుండా జీవితకాల…
రాష్ట్రస్థాయి తైక్వాండోకు జిల్లా క్రీడాకారులు..!
జనంన్యూస్. 28. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ వినాయక్ నగర్ లోని బస్వ గార్డెన్ లో తైక్వాండో ఇన్స్టిట్యూట్ నుండి. రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు జిల్లా నుండి 40 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు సబ్ జూనియర్. కాడేట్. జూనియర్ విభాగములలో ఎంపికైనట్టు తైక్వాండో…
ఎమ్మార్ ప్రతినిధులతో సీఎం రేవంత్రెడ్డి భేటీ కీలక అంశాలపై చర్చ
జనం న్యూస్ ఫిబ్రవరి 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పెండింగ్లో ఉన్న పలు ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో ఎమ్మార్ ప్రతినిధుల సమావేశం…
ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
జనం న్యూస్ ఫిబ్రవరి 28 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) పట్టభద్రుల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎన్నికల నేపథ్యంలో బీబీపేట మండలము గర్ల్స్ హైస్కూల్లో పోలింగ్ బూతు ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లకు అన్ని వసతులు…
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
నకిర్త ప్రభు జనం న్యూస్, ఫిబ్రవరి 28, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా ,ములుగు మండల్, కొత్తూర్ గ్రామానికి చెందిన వీరవైన రాములు గుండెపోటుతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న బి ఆర్ ఎస్ నాయకులు…
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం లో 95 శాతం పోలింగ్
జనం న్యూస్ ఫిబ్రవరి 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ రోజున జరుగుతున్న కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రామచంద్ర థియేటర్ వద్ద టెంట్లు టేబుల్స్ కుర్చీలు ఏర్పాటు చేసుకొని పోలింగ్ సరళను పరిశీలన…
బట్టాపూర్ మహిళ పోలీస్ రాష్ట్రమహిళ కబడ్డీ జట్టులో చోటు
జనం న్యూస్ ఫిబ్రవరి 27:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ తండాకు చెందిన మూడ్ గంగారాం లక్ష్మి దంపతులకూతురుగోదావరి రాష్ట్ర మహిళాపోలీస్ కబడ్డీ జట్టులో స్థానం దక్కినట్లు వచ్చే నెల మార్చి 2నుండి 6వరకు పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ లో జరిగే…
దరువు అంజన్న ను పరామర్శించి సంతాపం తెలియజేసిన టి యు డబ్ల్యూ జే అధ్యక్షుడు విరహాత్ అలీ
జనం న్యూస్ ఫిబ్రవరి 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి దరువు అంజన్న ను పరామర్శించి సంతాపం తెలియజేసిన టి యు డబ్ల్యూ జె ఐ జె యు అధ్యక్షుడు విరాహాత్ అలి ప్రజా గాయకుడు తెలంగాణ ఉద్యమ కారుడు ఓ…
ఘనంగా కొనసాగుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు
జనం న్యూస్ ఫిబ్రవరి 27 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో ఉదయం నుండి శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉదయం స్వామివారికి పూజలు నిర్వహించారు మధ్యాహ్నం అన్నదాన…