• June 17, 2025
  • 32 views
నందలూరు చేరుకున్న బలిజల రిజర్వేషన్ పోరాట యాత్ర

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఆంధ్రప్రదేశ్లో బలిజలకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఒంగోలు కాపు యువనేత నాసా ప్రసాద్ ,శ్రీ కాళహస్తికి చెందిన రాఘవయ్య తదితరులు చిత్తూరు నుండి అమరావతి వరకు సాగిస్తున్న పాదయాత్ర నందలూరుకు చేరుకుంది.ఈ సందర్భంగా కి…

  • June 17, 2025
  • 33 views
పొట్టి శ్రీరాములు 125 జయంతి కార్యక్రమానికి విచ్చేసిన రాకేష్ ఘన సన్మానం

జనం న్యూస్ జూన్ 17అమలాపురం [ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125 జయంతి కార్యక్రమానికి…

  • June 17, 2025
  • 35 views
చిలకలూరిపేట నియోజకవర్గంలో ఒకే రోజు ఇద్దరు రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 17 రిపోర్టర్ సలికినీడి నాగు రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నాం మాజీ మంత్రి వర్యులు విడదల రజిని చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్లకు చెందిన ఆదినారాయణ,తూబాడుకు చెందిన చిరుబోయిన గోపాలరావు పొలంలోనే పురుగులు…

  • June 17, 2025
  • 40 views
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరించిన వైసీపీ నేతలు జనం న్యూస్,జూన్17 అచ్యుతాపురం: అచ్యుతాపురం వైసీపీ కార్యాలయం నందు ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు దేశంశెట్టి శంకర రావు మాట్లాడుతూ 2019 నుండి 2020 వరకు జగనన్న…

  • June 17, 2025
  • 40 views
రైతుకు విత్తనాలు పంపిణీ చేస్తున్న కొణతాల

జనం న్యూస్ జూన్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి మండలం, వెంకు పాలెం గ్రామంలో, వరి విత్తనాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేశారు. ఈ…

  • June 17, 2025
  • 34 views
ఫ్రెండ్లీ క్లబ్” ఉచిత సేవాదళం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు..

జనం న్యూస్ జూన్ 17 ముమ్మిడివరం ప్రతినిధి తేజస్విని జ్యోతిషాలయం వేదికగా ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాపకుని స్వగృహంలో సభ్యుల సహకారం తో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకుడు ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రిని, ఫ్రెండ్లీ క్లబ్…

  • June 17, 2025
  • 27 views
భోగాపురం విమానాశ్రయం పనులను పరిశీలిస్తున్న అనకాపల్లి ఎం.పీ,యలమంచిలి ఎమ్మెల్యే

జనం న్యూస్ జూన్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు మంగళవారం ఎలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ తో కలిసి రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి…

  • June 17, 2025
  • 23 views
ఏర్గట్ల హైస్కూల్ లో స్కావేంజర్ల కు శిక్షణ కార్యక్రమం

జనం న్యూస్ జూన్ 17: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో నియమించబడిన స్కావెంజర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమును మంగళవారం రోజునా ఎంఈఓ ఆనంద్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ప్రభుత్వ…

  • June 17, 2025
  • 23 views
అన్నదాతల ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరం ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 17 రిపోర్టర్ సలికినీడి నాగు చనిపోవడం సమస్యలకు పరిష్కారం కాదని రైతులు గ్రహించాలి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపింది జగన్ కాదా ఐదేళ్లపాటు అన్నదాతల్ని, వ్యవసాయాన్ని…

  • June 17, 2025
  • 33 views
గిరిజన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి . జనం న్యూస్.జూన్ 17, 2025:(ఆసిఫాబాద్ )కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. జిల్లాలోని ఆదివాసి, గిరిజన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని…

Social Media Auto Publish Powered By : XYZScripts.com