• February 27, 2025
  • 41 views
ప్రజ సమస్యలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీ వినతి పత్రం

కొత్తపల్లి. జమ్మికుంట రైల్వేస్టేషన్ లొ పుట్బోర్డ్ వంతెన నిర్మిoచాలి జనం న్యూస్ // ఫిబ్రవరి // 27 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. ప్రజా సమస్యలు పరిష్కారంలో బాగంగా పార్టీలకు అతీతంగా హుజూరాబాద్ నియోజకవర్గ లోని కాసుబోజుల వెంకన్న జమ్మికుంట…

  • February 27, 2025
  • 40 views
సిద్దిపేటలో నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వారి సంచార పుస్తక పరిక్రమ

జనం న్యూస్;27 ఫిబ్రవరి: గురువారం ;సిద్దిపేట నియోజికవర్గం ఇన్చార్జి; నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వారి సంచార పుస్తక పరిశ్రమ సిద్దిపేటలోని కూడళ్ళతో పాటుగా జిల్లాలో వివిధ ప్రాంతాలలో సంచరిస్తూ, పలు కళాశాలలు, పాఠశాలల్లో సృజనాత్మక రచనా కార్యశాలలు ఏర్పాటు…

  • February 27, 2025
  • 101 views
ఎంపల్లి వీరాంజనేయ ఆలయంలో శ్రీ దేహు నీవశి తుకారం మహారాజ్ ఘథా పూజ

మహాశివరాత్రి ని పురస్కరించుకొని వైష్ణవ సాంప్రదాయ అఖండ హరినామ సప్తాహ జనం న్యూస్,ఫిబ్రవరి 27,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని ఎంపల్లి హనుమాన్ మందిర్ ఆవరణంలో స్థానిక శ్రీ రుక్మిణి పాండురంగ మందిరములో మహాశివరాత్రి ని పురస్కరించుకొని వైష్ణవ సాంప్రదాయ…

  • February 27, 2025
  • 37 views
మహాశివరాత్రి మహోత్సవం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే….

బిచ్కుంద ఫిబ్రవరి 27 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రము లో నీ శ్రీ సద్గురు బండయప్ప మటంలో పవిత్ర మహా శివరాత్రి మహోత్సవం లో భాగంగా శ్రీ…

  • February 27, 2025
  • 43 views
ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్న తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్, పాక్స్ వైస్ చైర్మన్ బాలరాజు, పంటిమామిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రాందాస్ గౌడ్

జనం న్యూస్ ఫిబ్రవరి 28, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల ప్రభుత్వ పాఠశాల లో గురువారం ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్న తాజా మాజీ ఎంపీపీ తాండా పాండు గౌడ్, మాట్లాడుతూ…

  • February 27, 2025
  • 47 views
హైదరాబాద్ – ( ఎం ఆర్ పి ఎస్ ) మరియు అనుబంధ సంఘాలతెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం.

జనం న్యూస్, ఫిబ్రవరి 28, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ (ములుగు విజయ్ కుమార్ ) హైదరాబాద్ – (ఎం ఆర్ పి స్ ) మరియు అనుబంధ సంఘాల తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంద…

  • February 27, 2025
  • 37 views
క్రాంతి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో శివ భక్తులకు పండ్ల పంపిణీ

జనం న్యూస్- ఫిబ్రవరి 27: నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ లోని కాత్యాయని సమేత ఏలేశ్వర మల్లికార్జున స్వామి ఆలయంలో క్రాంతి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో మహాశివరాత్రి ని పురస్కరించుకొని ఉపవాస దీక్ష విరమించిన…

  • February 27, 2025
  • 34 views
కెపి హెచ్ బి లో తెలంగాణ జాగృతి స్టూడెంట్స్ ఫెడరేషన్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ ఫిబ్రవరి 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కె పి హెచ్ బి డివిజన్ తొమ్మిద వ ఫేజ్ గ్రౌండ్ లో తెలంగాణ జాగృతి స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్పోర్ట్స్ మీట్ ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు…

  • February 27, 2025
  • 39 views
త్రికోటేశ్వర స్వామి భక్తులకు ముదిరాజ్ సంఘీయులు మహా అన్నదానం నిర్వహించారు.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 27 రిపోర్టర్ సలికినిడి నాగరాజు తొలి తెలుగు శాసనకర్త “ధనుంజయ ముదిరాజ్”విగ్రహా ఏర్పాటుకు డిమాండ్.పుట్టా వెంకట బుల్లోడు చిలకలూరిపేట : కూటమి ప్రభుత్వం ధనుంజయ ముదిరాజ్ విగ్రహా ఏర్పాటు చేసుకోవడానికి తగిన స్థలాన్ని…

  • February 27, 2025
  • 35 views
మహా అన్నదాన కార్యక్రమం మిత్ర సర్వీస్ సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలోత్రీ కోటేశ్వర స్వామి భక్తులకు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 27 రిపోర్టర్ సలికినిడి నాగరాజు కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో కొలువుదీరిన త్రికోటేశ్వర స్వామి భక్తులకు మిత్ర సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్లో బుధవారం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.…

Social Media Auto Publish Powered By : XYZScripts.com